రైలు రాజ‌కీయం…

Vande Bharat halting in Mancherial:మంచిర్యాల జిల్లాలో ఇప్పుడు రైలు రాజ‌కీయం న‌డుస్తోంది... సోమ‌వారం నుంచి వందేభార‌త్ రైలు మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆగ‌నుంది. అయితే, ఆ రైలును తామే ఆపిస్తున్నామ‌ని కాంగ్రెస్ ఎంపీ వంశీకృష్ణ చెబుతుండ‌గా, లేదు…

క‌లెక్ట‌ర్‌పై కేసు పెడ‌తాం..

బీఆర్ఎస్‌పై అధికారులు క‌క్ష‌గ‌ట్టి ప్ర‌వ‌రిస్తున్నార‌ని ఆదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జోగు రామన్న వ్యాఖ్యానించారు. కలెక్టరేట్ కూలిపోయిందని హెల్మెట్లు ధరించి చూసేందుకు వెళ్తే బీఆర్ఎస్ నాయకులపై కేసులు పెడ‌తారా..?…

ఇంటి పైకి ఎక్కిన ఎద్దు

The bull climbed onto the house:ఓ ఎద్దు ఇల్లు ఎక్కింది.. ఇల్లు ఎక్కేందుకు మెట్లు లేవు.. ఎక్కే అవ‌కాశం కూడా లేదు.. కానీ ఆ ఎద్దు మాత్రం అమాంతం ఎక్కేసింది. ఎక్క‌డం అయితే ఎక్కింది కానీ, దిగ‌డం తెలియ‌దు.. దీంతో గ్రామ‌స్తులు దానిని మెల్లిగా…

యూరియా బ‌స్తాల దొంగ‌త‌నం

Theft of urea bags:ఇప్పుడు రైతుల‌కు యూరియా దొర‌క‌డం గ‌గ‌న‌మైంది... ఒక్క యూరియా బ‌స్తా కోసం రైతులు రోజుల త‌ర‌బ‌డి కండ్లు కాయ‌లు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఆ యూరియా బ‌స్తా దొరికితే బంగారం దొరికినంత సంబ‌రం అవుతోంది... మ‌రి ఆ యూరియా బ‌స్తాలు…

హోదా ప‌క్క‌న బెట్టి… బైక్‌పై క‌లియ‌దిరిగి..

Minister Seethakka inspects the work of the Medaram Jathara:మేడారం జాత‌ర ద‌గ్గ‌ర‌ప‌డుతున్న స‌మ‌యంలో మంత్రి సీత‌క్క ఆదివారం జాత‌ర ప‌నులు ప‌రిశీలించారు. ఆమె అంత‌టా క‌లియ‌దిరుగుతూ ప్రత్యక్షంగా పరిశీలించారు. హోదా పక్కనపెట్టి బైక్ పై కలియ తిరిగి…

ఫొటో ఎక్స్‌పో పోస్ట‌ర్ల ఆవిష్క‌ర‌ణ‌

కొమరంభీం జిల్లా కాగజ్‌నగర్‌ ఫోటో వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వ‌ర్యంలో ఈనెల 19, 20, 21 తేదీలలో హైదరాబాద్ నార్సింగిలో జరగబోయే ఫోటో ఎక్స్‌పో పోస్టర్లు సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్స్ఫో…

చుక్క నీరు కుడా వదులుకోం

కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటా సాధించి తీరాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యాయ నిపుణులను, ఇరిగేషన్​ ఇంజనీరింగ్​ అధికారులను అప్రమత్తం చేశారు. కృష్ణా జలాల వివాద ట్రిబ్యునల్​ ఎదుట తెలంగాణా ప్రభుత్వం అనుసరించాల్సిన వైఖరిపై…

దాడులు స‌రికాదు..

సమస్యలను సామరస్యంతో పరిష్కరించుకోవాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం క‌లెక్ట‌రేట్‌లో డీసీపీ ఎ.భాస్కర్ తో కలిసి దండేపల్లి మండలం దమ్మన్నపేట గ్రామ గిరిజనులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమస్యలను…

న‌లుగురిని మింగిన నీటి కుంట‌

Four people die after falling into a puddle:ఓ నీటి కుంట‌లో ప‌డి న‌లుగురు మృత్యువాత ప‌డ్డారు. గ్రామం మొత్తాన్ని విషాదంలో నింపిన ఈ ఘ‌ట‌న కొమురం భీమ్ జిల్లాలో చోటు చేసుకుంది. కొమురం భీమ్ జిల్లా వాంకిడి మండలం డాబా గ్రామంలోని నీటిగుంతలో పడి ఓ…

మ‌హిళ‌ల‌కు అండగా షీ టీమ్స్

బాధిత మహిళలకు పోలీస్ ఎల్లప్పుడూ అండగా అందుబాటులో ఉంటుందని భరోసా కల్పించాలని మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ సూచించారు. స్థానిక డీసీపీ కార్యాలయంలో శనివారం షీటీమ్, మహిళా పోలీస్ స్టేషన్, భరోసాసెంటర్ సిబ్బందితో సమీక్ష సమీక్షా సమావేశం…