POPULAR POST

TRENDING

RECENT POSTS

వడ్ల కొనుగోలు కేంద్రం వద్ద ఉద్రిక్తత 

మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం ఆస్నాధ గ్రామం వడ్ల కొనుగోలు కేంద్రం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. గ్రామంలోని వడ్ల కొనుగోలు కేంద్రం వద్ద కాంగ్రెస్, బిఆర్ఎస్ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇటీవల కురిసిన భారీ వర్షానికి కొనుగోలు…

అకాల వర్షం.. అంతులేని శోకం

Five people died in joint Adilabad:ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో అకాల వ‌ర్షాలు ప్ర‌జ‌ల ప్రాణాలు తీస్తున్నాయి. నిన్నా మొన్న‌టి వ‌ర‌కు ఎండ‌ల‌కు విల‌విల‌లాడిన జ‌నం... ఇప్పుడు అకాల వ‌ర్షాల‌కు ఇబ్బందులు ప‌డుతున్నారు. ముఖ్యంగా రైతులు ఈ వ‌ర్షాల‌తో…

పంట కాపాడుకునేందుకు వెళ్లి… నలుగురు రైతులు మృతి

మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో విషాదం చోటుచేసుకుంది. ఈదురు గాలుల బీభత్సానికి రేకుల షెడ్డు కూలి నలుగురు రైతులు మృతి చెందారు. ధాన్యం పంటను కాపాడుకునే క్రమంలో ఒక్కసారిగా రేకుల షెడ్డు కుప్పకూలి నెల్కి లచ్చన్న, గుండారపు వెంకటేశ్, తనుగుల…

మంచిర్యాల జిల్లాలో ఏసీబీ దాడులు

ACB Raids:మంచిర్యాల జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారుల మెరుపు దాడులు నిర్వ‌హించారు. మంగ‌ళ‌వారం ఆదిలాబాద్ ఏసీబీ డీఎస్పీ మధు ఆధ్వర్యంలో కొ దాడులు నిర్వ‌హించారు. కార్యాలయంలో కొంత కాలంగా జరుగుతున్న అవకతవకలు, క్యాష్ బుక్ లో అప్ టు…

DON``T MISS