POPULAR POST

TRENDING

RECENT POSTS

ఆరు హ‌త్య‌లు చేసి ఆత్మ‌హ‌త్య

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన షాబాద్ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు ప్రధాన నిందితుడు రాజ్‌కుమార్ మృతదేహాన్ని రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పంజర్ల సమీపంలో గుర్తించారు. మృతదేహం పక్కనే విషం బాటిల్ లభ్యమవడంతో…

సింగరేణికి అండగా కేంద్రం నిలుస్తుంది

Singareni:సింగరేణి సంస్థను బలోపేతం చేయడం, కార్మికుల సంక్షేమాన్ని కాపాడడంలో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి(Union Minister of Coal and Mines Kishan Reddy) స్పష్టం చేశారు.…

సింగరేణి అధికారుల సమస్యలకు గ్రీన్ సిగ్నల్

Singareni:సింగరేణిలో విధులు నిర్వహిస్తున్న సుమారు 2,200 మంది అధికారుల సమస్యల పరిష్కారంపై వీలైనంత త్వరగా సానుకూల నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించారు. కోల్ ఇండియా సంస్థల్లో అమలవుతున్న…

బుగ్గ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో భక్తుల రద్దీ

ఆషాఢ కృష్ణపక్ష చతుర్దశి, మాస శివరాత్రి, శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర ఒకే రోజు కలిసి రావడంతో తాండూరు మండలంలోని కన్నాల పంచాయతీ పరిధిలోని బుగ్గ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. వేకువజాము నుంచే భారీ సంఖ్యలో భక్తులు…

DON``T MISS

ఆరు హ‌త్య‌లు చేసి ఆత్మ‌హ‌త్య

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన షాబాద్ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు ప్రధాన నిందితుడు…