POPULAR POST

TRENDING

RECENT POSTS

ఎలక్ట్రిక్ బస్సులో మంటలు.. పూర్తిగా దగ్ధమైన బస్సు

తెలంగాణ ఆర్టీసీకి చెందిన ఓ ఎలక్ట్రిక్ బస్సులో ఆదివారం ఉదయం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కరీంనగర్ డిపోకు చెందిన ఈ బస్సు 40 మంది ప్రయాణికులతో హైదరాబాద్‌కు బయల్దేరగా, తిమ్మాపూర్ మండలం అలుగునూర్ శివారులోని కాకతీయ కాలువ సమీపంలో ఒక్కసారిగా మంటలు…

కాంగ్రెస్ నేత‌ల‌ కాలర్ పట్టుకోండి..!

BRS Working President KTR:రైతుల పంట కొనుగోళ్లు చేయకపోతే కాంగ్రెస్ నేతలు, ప్రజా ప్రతినిధుల కాలర్ పట్టి నిలదీయాలని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR) పిలుపునిచ్చారు. రాష్ట్రంలో జరుగుతున్న రైతు ఆత్మహత్యలన్నీ…

రైతుల‌కు చ‌ల్ల‌ని వార్త‌… పుంజుకున్న రుతుప‌వ‌నాలు

Monsoon:క‌రువు ప‌రిస్థితులు ఏర్ప‌డ‌తాయ‌ని, ఎల్‌నినో ప్ర‌భావంతో ఈ ఏడు వ‌ర్షాలు త‌క్కువ ఉంటాయ‌ని చెప్ప‌డంతో డీలా ప‌డ్డ రైతుల‌కు ఇది నిజంగా చ‌ల్ల‌ని వార్తే... ఇప్ప‌టి వ‌ర‌కు స్త‌బ్దుగా మారిన రుతుపవనాలు పుంజుకుంటున్నాయి. ఈ నెల 21న తిరిగి…

సీఎం ప్రజావాణితో పసిబిడ్డకు ప్రాణదానం

తెలంగాణ ప్రభుత్వం నిర్వ‌హిస్తున్న ‘సీఎం ప్రజావాణి’లో అధికారులు స‌కాలంలో స్పందించడంతో తీవ్ర గుండె సమస్యతో బాధపడుతున్న ఓ నవజాత శిశువు ప్రాణాలను కాపాడింది. ఎల్బీనగర్‌కు చెందిన దినసరి కూలీ కె. ఆంజనేయులు కుమార్తె గ్రేసీ పుట్టుకతోనే…

DON``T MISS