POPULAR POST

TRENDING

RECENT POSTS

పెట్రోల్ దాడి విషాదాంతం.. కాంగ్రెస్ కార్యకర్త మృతి

కాంగ్రెస్ కార్యకర్తపై జరిగిన పెట్రోల్ దాడి విషాదాంతమైంది. తీవ్ర కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న కాంగ్రెస్ నాయకుడు ఆడెపు మహేష్.. హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. ఈ ఘటనతో రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం…

వ‌రి వ‌ద్దు.. ప్ర‌త్యామ్నాయ పంట‌లు వేయండి..

రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో రైతులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. ఈ సీజన్‌లో వరి సాగుకు దూరంగా ఉండి, నీటి అవసరం తక్కువగా ఉండే ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని రాష్ట్ర మంత్రి గడ్డం వివేకానంద పిలుపునిచ్చారు. చెన్నూర్‌లో…

పోలీస్ అకాడ‌మీలో పోకిరి

దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పోలీస్ శిక్షణా సంస్థ అయిన హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ (SVPNPA)లో లైంగిక వేధింపుల ఆరోపణలు తీవ్ర కలకలం రేపాయి. ట్రైనీ మహిళా ఐపీఎస్ అధికారిణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు…

నిర్ల‌క్ష్యానికి మూల్యం… సీఐ, ఎస్ఐ స‌స్పెన్ష‌న్‌

కాశీబుగ్గ రోడ్డు ప్రమాదం కేసులో పోలీసు అధికారుల సస్పెన్షన్‌తో వ్యవహారం మరింత కీలక మలుపు తిరిగింది. దర్యాప్తు పూర్తయిన తర్వాత మరికొందరిపై కూడా చర్యలు ఉండే అవకాశముండటంతో ఈ కేసుపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. శ్రీకాకుళం జిల్లా…

DON``T MISS