POPULAR POST

TRENDING

RECENT POSTS

శ్రీరాంపూర్ జీఎం కార్యాలయం వద్ద విషాదం..!

ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన ఘ‌ట‌న‌లో ఒక‌రు మృత్యువాత‌ప‌డ‌గా, మ‌రో ముగ్గురికి గాయాలయ్యాయి. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా జీఎం కార్యాలయం సమీపంలో, ఇందారం ఎక్స్ రోడ్డు వద్ద ఆదివారం ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై రోడ్డు…

అధికారంలో ఉన్నది కాంగ్రెస్సా, బీజేపీనా?

"రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందా.. లేక బీజేపీ అధికారంలో ఉందా?" అంటూ నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు ముందే తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో అసలు ఎవరి ప్రభుత్వం…

భూమి కోసం బంధం బలి..!

ఓ భూమి వివాదం యువకుడి ప్రాణాన్ని బలిగొంది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి గ్రామానికి చెందిన సందన వేణి రాజేష్ (28)పై ఆయ‌న అన్న‌ చందు గొడ్డలితో దాడి చేయగా, తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర సంచలనం…

సర్ పకడ్బందీగా అమలు చేయాలి

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం జిల్లాలోని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల 37, 51, 40 డివిజన్లలో ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ ప్రక్రియ పరిశీలించారు. ఈ సందర్భంగా…

DON``T MISS