POPULAR POST

TRENDING

RECENT POSTS

మోదీ పెద్ద మ‌న‌సు..

దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ ప‌రీక్ష‌ సందర్భంగా విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణ‌యంతో స‌ర్వ‌త్రా హ‌ర్షం వ్య‌క్తం అవుతోంది. పరీక్షా కేంద్రాలకు వెళ్తున్న అభ్యర్థులకు ట్రాఫిక్ అంతరాయం…

ఒత్తిడిలో ఉన్న విద్యార్థినికి పోలీస్ సాయం

పరీక్షలు విద్యార్థులకు ఎంతో ఒత్తిడితో కూడుకున్న సమయం.అలాంటి సమయంలో ఎదురయ్యే చిన్న సమస్య కూడా వారిని తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. రామగుండం పోలీస్ కమిషనరేట్, మంచిర్యాల జోన్ పరిధిలోని మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన నీట్…

రైతు సంక్షేమం దిశగా ప్రభుత్వం చర్యలు

రైతు సంక్షేమం దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంద‌ని ఎమ్మెల్యే ప్రేంసాగ‌ర్ రావు(MLA Premsagar Rao) స్ప‌ష్టం చేశారు. లక్షెట్టిపేట మండలం దౌడేపల్లి (చందారం)లో రైతు పొదుపు, పరపతి, మార్కెటింగ్ పరస్పర సహాయక సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన…

ఎలక్ట్రిక్ బస్సులో మంటలు.. పూర్తిగా దగ్ధమైన బస్సు

తెలంగాణ ఆర్టీసీకి చెందిన ఓ ఎలక్ట్రిక్ బస్సులో ఆదివారం ఉదయం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కరీంనగర్ డిపోకు చెందిన ఈ బస్సు 40 మంది ప్రయాణికులతో హైదరాబాద్‌కు బయల్దేరగా, తిమ్మాపూర్ మండలం అలుగునూర్ శివారులోని కాకతీయ కాలువ సమీపంలో ఒక్కసారిగా మంటలు…

DON``T MISS

మోదీ పెద్ద మ‌న‌సు..

దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ ప‌రీక్ష‌ సందర్భంగా విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు ప్రధాని నరేంద్ర…