POPULAR POST

TRENDING

RECENT POSTS

కాళేశ్వరం బాధ్యతలు కేసీఆర్ కే అప్పగిస్తాం

కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో గత ప్రభుత్వ వైఖరిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీలో చర్చకు రావాలని, ఒకవేళ కేసీఆర్ వాదనలో బలముందని నిరూపిస్తే రాబోయే మూడేళ్ల పాటు కాళేశ్వరం ప్రాజెక్టు…

సింగరేణికి కేంద్రం బంపర్ ఆఫర్

సింగ‌రేణికి కేంద్రం బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. తాడిచర్ల ఓసీ-2 (బ్లాక్-2) బొగ్గు గనులను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా సింగరేణికి కేటాయించింది. ఎలాంటి ఓపెన్ వేలం లేకుండా నేరుగా సింగరేణికి అప్పగిస్తూ కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ నిర్ణయం…

ట్రాక్ట‌ర్ బోల్తా.. ఇద్ద‌రు మృతి

మూల‌మ‌లుపు వ‌ద్ద ట్రాక్ట‌ర్ బోల్తా ప‌డిన ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు మృత్యువాత ప‌డ‌గా, మ‌రో ఇద్ద‌రు గాయాల‌పాల‌య్యారు. కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం బాబాసాగర్ సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కెర‌మెరి నుంచి చింతలమానేపల్లి…

కళ్లకు గంతలు కట్టి… పెన్ను క్యాప్ మింగించి…

చదువుల తల్లికి నిలయాలుగా, క్రమశిక్షణకు మారుపేరుగా నిలవాల్సిన గురుకుల పాఠశాలలో సభ్యసమాజం తలదించుకునే దారుణ ఘటన వెలుగుచూసింది. తోటి విద్యార్థిని అని కూడా చూడకుండా, కళ్లకు గంతలు కట్టి.. బలవంతంగా పెన్ను క్యాప్ మింగించిన అమానుషం కొమురం భీమ్…

DON``T MISS