POPULAR POST

TRENDING

RECENT POSTS

నకిలీ విత్తనాల దందా గుట్టురట్టు

ఆసిఫాబాద్‌ జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల అక్రమ రవాణా గుట్టురట్టైంది. సుమారు రూ.4 లక్షల విలువైన 200 కిలోల నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేసి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు.…

వాచ్ మెన్ పై చర్యలు తీసుకోండి

కొమురం భీం జిల్లా జైనూర్ మండల కేంద్రంలోని పోచంలోద్ది కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో వాచ్మెన్‌పై విద్యార్థినులు ఆందోళనకు దిగారు. వాచ్మెన్ తమను అసభ్య పదజాలంతో దూషిస్తూ, లేనిపోని నిందలు వేస్తున్నారని ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థినులు…

వాగులో పడి నాలుగేళ్ల చిన్నారి మృతి…

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం ధనోరా గొండుగూడ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ధనోరా గొండుగూడ గ్రామానికి చెందిన ఆత్రం లక్ష్మి (4) అనే చిన్నారి ఇంటి సమీపంలో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు సమీపంలోని వాగులో పడిపోయింది. చిన్నారి…

బాలింత మృతి.. ఆసుపత్రి సిబ్బందిపై ఆరోప‌ణ‌లు

ఆసుప‌త్రి సిబ్బంది నిర్ల‌క్ష్యం వ‌ల్ల ఓ బాలింత ఆసుప‌త్రి ఆవ‌ర‌ణ‌లోనే ఉరివేసుకుని మృతి చెందింది. ఆమె వార్డు నుంచి బ‌య‌ట‌కు వెళ్లిన స‌మ‌యంలో సిబ్బంది ప‌ట్టించుకోలేద‌ని, త‌మ‌కు సీసీ ఫుటేజీ చూపించ‌మ‌న్నా చూపించ‌లేద‌ని బంధువులు ఆగ్ర‌హం వ్య‌క్తం…

DON``T MISS

వాచ్ మెన్ పై చర్యలు తీసుకోండి

కొమురం భీం జిల్లా జైనూర్ మండల కేంద్రంలోని పోచంలోద్ది కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో వాచ్మెన్‌పై విద్యార్థినులు…