POPULAR POST

TRENDING

RECENT POSTS

పేదల బియ్యంతో భారీ దందా.. మంచిర్యాలలో లారీ పట్టివేత

PDS Rice:మంచిర్యాల జిల్లాలో భారీ స్థాయిలో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా యత్నాన్ని సివిల్ సప్లయ్ టాస్క్ ఫోర్స్ అధికారులు భగ్నం చేశారు. హైదరాబాద్ సివిల్ సప్లయ్ టాస్క్ ఫోర్స్ ప్రత్యేక ఆపరేషన్‌లో భాగంగా డీఎస్పీ శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన…

జాతీయ వేదికపై సింగరేణి విజయకేతనం..

Singareni:సింగరేణి కాలరీస్ సంస్థ మరోసారి జాతీయ స్థాయిలో తన ప్రతిభను చాటుకుంది. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ నిర్వహించే అత్యుత్తమ గనుల ఎంపికలో సింగరేణికి చెందిన ఐదు గనులు ప్రతిష్ఠాత్మక 5-స్టార్ రేటింగ్ సాధించాయి. దేశవ్యాప్తంగా 382 గనులు…

మ‌ద్యం మ‌త్తులో ఆర్టీసీ బ‌స్సు ఎత్తుకెళ్లాడు..

మద్యం మత్తులో ఆర్టీసీ బస్సు ఎత్తుకెళ్లిన మందుబాబు. 21 కిమీ తీసుకెళ్లి యాక్సిడెంట్ మత్తులో మందుబాబు వీరంగం సృష్టించాడు. జనగామ బస్టాండ్‌లో నిలిపి ఉంచిన ఆర్టీసీ బస్సు ఎత్తుకెళ్లాడు. దాదాపు 21 కిలోమీటర్లు నడుపుకుంటూ వెళ్లిన తర్వాత బస్సు అదుపు…

సింగరేణి పరిరక్షణకు జోక్యం చేసుకోండి

Singareni:సింగరేణి పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకోవాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి(TBGKS President Miryala Raji Reddy) కోరారు. ఈ మేరకు కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్‌రెడ్డి(Union Coal…

DON``T MISS