POPULAR POST

TRENDING

RECENT POSTS

ప్ర‌తి నెలా మెడిక‌ల్ బోర్డు నిర్వ‌హించాలి

TBGKS:సింగ‌రేణిలో ప్ర‌తి నెలా మెడిక‌ల్ బోర్డు నిర్వ‌హించాల‌ని తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘం నేత‌లు డిమాండ్ చేశారు. వారు మంగ‌ళ‌వారం సింగ‌రేణి సీఎండీని క‌లిసి విన‌తిప‌త్రం స‌మ‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ సింగ‌రేణిలో నిర్వ‌హించే…

రెండు కీల‌క అస్త్రాల‌ను ప్ర‌యోగించిన కేంద్రం

పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు క‌మ్ముకున్న వేళ కేంద్ర ప్రభుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఒకేసారి రెండు కీలక అస్త్రాలను ప్రయోగించింది. ఒకవైపు 'అత్యవసర వస్తువుల చట్టం' (ECA) ద్వారా వంటగ్యాస్ (LPG) ఉత్పత్తిని పెంచాలని ఆదేశించగా, మరోవైపు పెట్రోల్,…

ఒలంపిక్స్ ల‌క్ష్యంగా ముందుకు…

ఒలింపిక్స్ లక్ష్యంగా క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేందుకు తెలంగాణలో అన్ని సౌకర్యాలతో పాటు స్పోర్ట్స్ యూనివర్సిటీ నిర్మాణాలు ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఒలింపిక్స్, కామన్‌వెల్త్ క్రీడలకు తెలంగాణ ఆతిథ్యమిచ్చేలా, ఒలంపిక్స్‌లో…

దండేప‌ల్లి మండలంలో విషాదం.. విద్యుత్ షాక్‌తో ఇద్ద‌రి మృతి

దండేప‌ల్లి మండ‌లంలో చోటు చేసుకున్న విషాద‌క‌ర సంఘ‌ట‌న‌లో ఇద్ద‌రు మృత్యువాత ప‌డ్డారు. ఇదే ఘ‌ట‌న‌లో మ‌రో ఇద్ద‌రు ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. వివ‌రాల్లోకి వెళితే.. దండేప‌ల్లి మండ‌లం మ్యాద‌రిపేట పెట్రోల్‌పంప్ వ‌ద్ద న‌లుగురు కూలీలు ప‌నుల కోసం ఇనుప…

DON``T MISS