POPULAR POST

TRENDING

RECENT POSTS

షార్జా ప్రమాద బాధితుడికి కేటీఆర్ అండ

షార్జాలో బైక్ ప్ర‌మాదానికి గురైన ఓ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండ‌గా నిలిచారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నర్సాపూర్‌కు చెందిన నరెడ్ల సతీష్ (40) షార్జాలో బైక్ ప్రమాదానికి గురయ్యారు. కుటుంబ పోషణ కోసం…

అధికార పార్టీ స‌ర్పంచ్‌పై… అంగ‌న్‌వాడీల ఫిర్యాదు

ఛీ. ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... బెంచీల మీద ఎందుకు కూర్చున్నారు..? కింద కూర్చోండి... లేదంటే బ‌య‌ట కూర్చోండి. ఇదీ ఓ అధికార పార్టీ స‌ర్పంచ్ అంగ‌న్‌వాడీ టీచ‌ర్ల‌పై చేసిన వ్యాఖ్య‌లు.. దీంతో వారు ఏకంగా క‌లెక్ట‌ర్ కు ఫిర్యాదు చేశారు.. మంచిర్యాల…

సీసీ రోడ్ల వివాదం.. స‌ర్పంచ్ భ‌ర్త‌పై దాడి

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిర్మించిన సీసీ రోడ్ల నాణ్యతపై వివాదం నెలకొంది. గ్రామస్తుల ఫిర్యాదుతో పనులను పరిశీలించిన సమయంలో చోటుచేసుకున్న ఘర్షణ ఇప్పుడు మరింత చర్చనీయాంశంగా మారింది. కాంట్రాక్టర్ దాడి చేసినట్లు ఆరోపణలు…

ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే కఠిన చర్యలు

ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామ‌ని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కె.హరిత హెచ్చ‌రించారు. గురువారం జిల్లాలోని కాగజ్ నగర్ మండలం కోసిని గ్రామ శివారులో గల 79, 80 సర్వే నెంబర్లలో గల ప్రభుత్వ భూమిని కాగజ్ నగర్ రాజస్వ అధికారి…

DON``T MISS