POPULAR POST

TRENDING

RECENT POSTS

సార్సాల దాడి కేసులో సంచ‌ల‌న తీర్పు… ఎనిమిది మందికి జైలు

న్యాయం కాస్త ఆలస్యమైనా.. అటవీ అధికారుల పోరాటం ఫలించింది! విధి నిర్వహణలో ఉన్న అటవీ సిబ్బందిపై కర్రలతో దాడి చేసి, రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'సార్సాల ఘర్షణ' కేసులో ఎట్టకేలకు తుది తీర్పు వెలువడింది. నాటి ఎఫ్ఆర్వో (FRO) చోళ అనితపై…

రైతు ఆత్మహత్యాయత్నం.. పోడు భూముల వివాదం ఉద్రిక్తం

పోడు భూముల వివాదం మ‌రో మారు ఉద్రిక్తతకు దారితీసింది. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం చామనపల్లికి చెందిన పోడు రైతు తిరుపతి అటవీశాఖ అధికారులు సాగుకు అడ్డుపడుతున్నారనే మనస్తాపంతో పొలంలోనే గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు…

ఏసీబీ వలలో ఇద్దరు సాగునీటి శాఖ ఇంజినీర్లు

ఆదిలాబాద్‌లో లంచం తీసుకుంటూ సాగునీటి శాఖకు చెందిన ఇద్దరు ఇంజినీర్లు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఈఈ) రాథోడ్ విఠల్, అసిస్టెంట్ ఇంజినీర్…

వికలాంగుల హక్కులను అమలు చేయాలి

వికలాంగుల న్యాయమైన హక్కులను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ కోర్ కమిటీ వైస్ చైర్మన్ (ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జి ) పెద్దపల్లి సత్యనారాయణ డిమాండ్ చేశారు. బుధవారం ల‌క్ష్సెట్టిపేట‌లో మాట్లాడారు. ఈ…

DON``T MISS