POPULAR POST

TRENDING

RECENT POSTS

కోడి పందేల స్థావరంపై పోలీసుల దాడి

కోడిపందేల స్థావ‌రంపై టాస్క్‌ఫోర్స్‌, సివిల్ పోలీసులు దాడి చేశారు. రామగుండం కమిషనరేట్ నార్కోటిక్/టాస్క్‌ఫోర్స్ ఎస్‌ఐలు రమేష్, లచ్చన్న, ఆర్ ఎస్ ఐ ప్రవీణ్ కుమార్, కన్నెపల్లి ఎస్ ఐ విక్రమ్ పోలీసులతో కలిసి కన్నెపల్లి మండలం చింతపూడి లింగాల…

బ్రిక్స్ విందులో మాంసాహారం ఎక్క‌డ‌..?

బ్రిక్స్ సదస్సులో పాల్గొన్న దేశాధినేతల కోసం ప్రధాని మోదీ ఏర్పాటు చేసిన గాలా డిన్నర్‌లో పూర్తిగా వెజ్ వంటకాలను వడ్డించడంపై రాహుల్ గాంధీ స్పందించారు. దేశంలో 80 శాతం మంది నాన్‌వెజిటేరియన్లు అంటూ ట్వీట్ చేశారు. దీంతో కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య…

టీఆర్ఎస్‌లోకి నాగోబా ఆలయ ప్రధాన పూజారి!

కేస్లాపూర్ లోని నాగోబా దేవాలయ ప్రధాన పూజారి మేస్రం ఆనంద రావు తెలంగాణ రక్షణ సేన పార్టీలో చేరారు. ఆదివారం బంజారాహిల్స్ లోని పార్టీ కార్యాలయంలో పలువురు సర్పంచులు, ముఖ్య నాయకులతో కలిసి పార్టీలో చేరారు.వారికి టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత…

జాతీయ లోక్ అదాల‌త్‌లో 3,500 కేసుల పరిష్కారం

జాతీయ లోక్‌అదాలత్ సంద‌ర్భంగా మంచిర్యాల జిల్లాలోని కోర్టుల్లో మొత్తం కేసులు 3,500 పరిష్కరించామని మంచిర్యాల జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ చైర్మ‌న్ ఎ. వీరయ్య వెల్ల‌డించారు. లోక్ అదాల‌త్ సంద‌ర్భంగా మొత్తం తొమ్మ‌ది…

DON``T MISS