POPULAR POST

TRENDING

RECENT POSTS

సింగరేణిలో ‘మారుపేర్ల’​బాధితులు 128 మంది మాత్రమే…

సింగరేణి లో మారుపేర్ల బాధితులు కేవలం 128 మాత్రమేనని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. ఈ మేరకు శాసనమండలిలో ఒక ప్రకటన చేశారు. ​సంఖ్య పరంగా ఇది చిన్నదే అయినా, భవిష్యత్తులో నిబంధనల ఉల్లంఘన కింద చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందేమోనన్న…

అసెంబ్లీ సమావేశాల వేళ ఉద్రిక్తత

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల వేళ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అసెంబ్లీ ప్రవేశ ద్వారం వద్ద బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి పోలీసుల తీరుపై కన్నీళ్లు పెట్టుకున్నారు. పోలీసులు అమానుషంగా వ్యవహరించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌…

కంది శ్రీనివాస్‌కు మ‌ళ్లీ నోటీసులు

ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ నేత కంది శ్రీనివాస్‌రెడ్డికి క్రమశిక్షణ కమిటీ మ‌ళ్లీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఆయ‌న‌కు గ‌తంలోనే ఒక నోటీసు జారీ చేయ‌గా, ఇప్పుడు మ‌రో నోటీసు జారీ చేయ‌డం రాజ‌కీయంగా ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఉట్నూర్‌లో కొద్ది…

బీజేపీ నేతల ముందస్తు అరెస్ట్

హైదరాబాద్‌లో అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో మంచిర్యాల పట్టణంలో పోలీసులు ముందస్తు అరెస్టులు చేపట్టారు. 'ఛలో అసెంబ్లీ' కార్యక్రమంలో పాల్గొనేందుకు స్థానిక బస్టాండ్ నుంచి హైదరాబాద్ బయలుదేరుతున్న బీజేపీ తెలంగాణ అధికార ప్రతినిధి…

DON``T MISS