POPULAR POST

TRENDING

RECENT POSTS

అధికారులు, పోలీసులు మంత్రి తొత్తులు..

Balka Suman:చెన్నూరులో అధికారులు, పోలీసులు మంత్రికి తొత్తులుగా మారారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ దుయ్య‌బ‌ట్టారు. ఇక్క‌డ ప్ర‌జాస్వామ్యం ఖూనీ అవుతోంద‌న్నారు. చెన్నూరులో బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ న్యాయవాది మల్లేశం గౌడ్ ఇంట్లో…

ప్రజల సమస్యలకు తక్షణ పరిష్కారమే లక్ష్యం

ప్రజలు ఎలాంటి పైరవీలు లేకుండా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా, నిర్భయంగా పోలీస్ సేవలను వినియోగించుకోవాలని భూపాల‌ప‌ల్లి జిల్లా ఎస్పీ సిరిసెట్టి సంకీర్త్ సూచించారు. సోమ‌వారం ఎస్పీ కార్యాల‌యంలో ప్ర‌జాదివ‌స్ నిర్వ‌హించారు. ఈ సందర్భంగా ఆయ‌న…

మ‌ళ్లీ పెరిగిన బంగారం, వెండి ధ‌ర‌లు..

Gold,Silver prices:నాలుగు రోజుల పాటు స్థిరంగా కొనసాగిన బంగారం, వెండి ధరలు సోమవారం మళ్లీ అమాంతం పెరిగాయి. బంగారం తులం రూ. 2,240 పెరిగింది. వెండి కిలోకు ప‌దిహేను వేల‌కు పెరిగింది. దీంతో కొనాలా...? వ‌ద్దా..? అని ఆగుతున్న జ‌నానికి మ‌ళ్లీ షాక్…

రెండో విడ‌త ఇందిర‌మ్మ ఇండ్ల పంపిణీ..

తెలంగాణలో రెండో విడ‌త ఇందిర‌మ్మ ఇండ్లు పంపిణీ చేయ‌నున్న‌ట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్ర‌క‌టించారు. “ప్రజా పాలన – ప్రగతి బాట” కార్యక్రమంలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా చెల్పూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు.…

DON``T MISS