POPULAR POST

TRENDING

RECENT POSTS

వ‌రి ధాన్యానికి నిప్పు పెట్టిన రైతులు

Farmers set fire to rice paddies:అధికారులు కొనుగోళ్లలో జాప్యం చేయడం, లారీలు అందుబాటులో లేకపోవడం వల్ల ఆగ్రహించిన రైతులు ధాన్యం ద‌గ్ధం చేసి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కొమురం భీమ్ జిల్లా(Komuram Bheem District) దహెగాం మండలం లగ్గాంలో రైతులు వ‌రి…

బెల్లంపల్లి లో పేకాటరాయుళ్ల అరెస్ట్

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల శివారులోని ఆర్‌పి గార్డెన్‌లో పేకాట ఆడుతున్న తొమ్మిది మందిని తాళ్ళగురిజాల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భారీ మొత్తంలో నగదు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆర్‌పి గార్డెన్ యజమాని కూడా…

ప్రాణాలు అడ్డుపెట్టైనా సింగరేణిని కాపాడుకుంటాం

తెలంగాణకు కొంగుబంగారం లాంటి సింగరేణి సంస్థను ప్రాణాలు అడ్డుపెట్టైనా కాపాడుకుంటామ‌ని ఐఎన్‌టీయూసీ మంచిర్యాల జిల్లా అధ్య‌క్షుడు న‌రేందర్ అన్నారు. వేలాది మందికి అన్నం పెడుతున్న సింగ‌రేణి త‌ల్లిలాంటి సంస్థ‌ను త‌గ‌ల‌బెట్టాల‌ని బాల్క సుమ‌న్ లాంటి…

తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై ముంద‌డుగు

తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు(Tummidihetti Project) బ్యారేజ్‌ ఎత్తు, నిర్మాణంపై మహారాష్ట్రతో చర్చించేందుకు తెలంగాణ ప్రభుత్వం అడుగు ముందుకేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి(Revanth Reddy) మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌…

DON``T MISS