POPULAR POST

TRENDING

RECENT POSTS

తెలంగాణ‌లో భారీగా డీఎస్పీల బ‌దిలీలు

Transfer of DSPs in Telangana: తెలంగాణ పోలీస్ శాఖలో భారీ స్థాయిలో అధికారుల బదిలీలు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 36 మంది డీఎస్పీలు, ఏసీపీలను బదిలీ చేస్తూ రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ (డీజీపీ) ఉత్తర్వులు జారీ చేశారు.బదిలీ అయిన అధికారులకు…

రాజకీయ కక్షతో కుల బహిష్కరణ..

రాజకీయ విభేదాల నేపథ్యంలో ఓ కుటుంబాన్ని కుల బహిష్కరణకు గురిచేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాను పోలీసుల‌ను ఆశ్ర‌యించినా న్యాయం జ‌ర‌గ‌డం లేద‌ని బాధితులు వాపోతున్నారు. మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం భీంపూర్ గ్రామంలో జ‌రిగిన ఈ ఘ‌ట‌న…

డంప్‌యార్డుపై ప్రజ‌ల ఆగ్రహం.. మున్సిపల్ చెత్త వాహనాల అడ్డగింత

బెల్లంపల్లి పట్టణంలోని పోచమ్మ ఆలయ చౌరస్తా వద్ద డంపింగ్ యార్డు సమస్యపై స్థానికులు తీవ్ర ఆందోళనకు దిగారు. చెత్త డంపింగ్ వల్ల తీవ్ర దుర్వాసన, కాలుష్యంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ మున్సిపాలిటీ…

శ్రీరాంపూర్ జీఎం కార్యాలయం వద్ద విషాదం..!

ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన ఘ‌ట‌న‌లో ఒక‌రు మృత్యువాత‌ప‌డ‌గా, మ‌రో ముగ్గురికి గాయాలయ్యాయి. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా జీఎం కార్యాలయం సమీపంలో, ఇందారం ఎక్స్ రోడ్డు వద్ద ఆదివారం ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై రోడ్డు…

DON``T MISS

రాజకీయ కక్షతో కుల బహిష్కరణ..

రాజకీయ విభేదాల నేపథ్యంలో ఓ కుటుంబాన్ని కుల బహిష్కరణకు గురిచేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాను పోలీసుల‌ను…