POPULAR POST

TRENDING

RECENT POSTS

న‌గ‌ల దుకాణాల్లో ఆక‌స్మిక త‌నిఖీలు

మంచిర్యాలలో భద్రత మరింత కట్టుదిట్టం చేసే దిశగా పోలీసులు చర్యలు వేగవంతం చేశారు. కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో భాగంగా నగల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ, సీసీ కెమెరాల ఏర్పాటుపై వ్యాపారులకు అవగాహన కల్పించారు. నేరాల నివారణతో పాటు…

10 వేల కిలోమీట‌ర్ల మేర వ‌ర్ష‌పు మేఘాలు

Monsoon:రైతుల‌కు వాతావ‌ర‌ణ శాఖ శుభ‌వార్త అందించింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఎల్‌నినో ప్ర‌భావంతో క‌రువు ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటుండ‌గా, ఇప్పుడు రుతుప‌వ‌నాలు చురుకైన ద‌శ‌లోకి ప్ర‌వేశించాయని గుర్తించారు. ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ కొరియా వరకు దాదాపు…

విద్యార్థుల ప్రాణాలకు రక్షణ ఏది…?

బెల్లంపల్లి పట్టణంలోని మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో సుమారు 15 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందడం అత్యంత ఆందోళనకరమని BRSV మంచిర్యాల జిల్లా అధ్యక్షులు బడికల శ్రావణ్ పేర్కొన్నారు. ఆసుపత్రిలో చికిత్స…

బాలికల హాస్ట‌ల్‌లో ఫుడ్ పాయిజ‌న్

మహాత్మ జ్యోతిబా పూలే బాలికల పాఠశాలలో మరోసారి ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. నిన్న రాత్రి హాస్టల్‌లో భోజనం చేసిన అనంతరం పలువురు విద్యార్థినులు వాంతులు, వికారం, కడుపు నొప్పితో…

DON``T MISS