POPULAR POST

TRENDING

RECENT POSTS

హుటాహుటిన ఢిల్లీకి కిష‌న్ రెడ్డి

Telangana BJP: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి(Kishan Reddy) హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఆయ‌న త‌న షెడ్యూల్ ప్రోగ్రాం రద్దు చేసుకొని హ‌స్తిన‌కు వెళ్ల‌డంతో ఆయ‌న ప‌ర్య‌ట‌న వెన‌క ఆంత‌ర్యం ఏమ‌టనేది రాజ‌కీయ…

తక్షణమే నష్టపరిహారం చెల్లించాలి

మంచిర్యాల జిల్లావ్యాప్తంగా ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతుల‌కు త‌క్ష‌ణ‌మే న‌ష్ట‌ప‌రిహారం చెల్లించాల‌ని బీజేపీ మంచిర్యాల మాజీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి డిమాండ్ చేశారు. వ‌ర్షాల వ‌ల్ల న‌ష్ట‌పోయిన పంట‌ల‌ను ఆయ‌న…

జీడీపీలో దూసుకువెళ్తున్న భార‌త్‌

GDP:భారత్‌ ఆర్థిక వ్యవస్థ దూసుకుపోతోంది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత సర్కార్ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలతో స్థూల దేశీయోత్పత్తి (GDP) అంచనాలకు మించి రికార్డు స్థాయి సంఖ్యను తాకుతోంది. భారతదేశం తన స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)ని…

రంజాన్ సహనం, పరోపకారం, త్యాగం పెంపొదిస్తుంది

కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రంజాన్ కానుకగా ముస్లింల‌కు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి, లక్షెట్టిపేట మండలం, లక్షెట్టిపేట పట్టణంలో మంచిర్యాల శాసనసభ్యుడు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల…

DON``T MISS