POPULAR POST

TRENDING

RECENT POSTS

వేములవాడలో భక్తుల రద్దీ : 87 వేల మందికి పైగా దర్శనం

ప‌విత్ర శ్రావ‌ణ సోమ‌వారం కావ‌డంతో వేములవాడ‌కు భ‌క్తులు పోటెత్తారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. ఉదయం నుంచే భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి కోడె మొక్కులు, అభిషేకాలు,…

బొగ్గు నుంచి బంగారం దాకా.. సింగరేణికి కొత్త దిశ..

‎తెలంగాణ రాష్ట్రానికి ఆత్మ లాంటి  అత్యుత్త‌మ ప్ర‌భుత్వ రంగ సంస్థ సింగరేణిని కాపాడుకుంటూ, భవిష్యత్ తరాలకు కూడా లాభదాయ‌క సంస్థ‌గా అందించడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. బొగ్గు బ్లాక్‌లు…

నిర్మ‌ల్ జిల్లాలో ఏసీబీ దాడులు.. ఇద్ద‌రు అరెస్టు

నిర్మల్ జిల్లా కేంద్రంలోని వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దాడులు నిర్వహించారు. ఓ వ్యాపారి పన్ను మొత్తాన్ని తగ్గించేందుకు డబ్బులు డిమాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. పన్ను తగ్గించేందుకు డీసీటీవో…

విద్యార్థుల‌తో పెట్టుకున్న ఏ ప్ర‌భుత్వం బాగుప‌డ‌లేదు

పాలిటెక్నిక్ కళాశాలలను శక్తి విభాగం యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ పరిధిలోకి తెస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 97 ను వెంటనే రద్దు చేయాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ డిమాండ్ చేశారు. మంచిర్యాల క‌లెక్ట‌రేట్ ఎదుట…

DON``T MISS