POPULAR POST

TRENDING

RECENT POSTS

మాదారంలో వాట‌ర్ ట్యాంక‌ర్ బోల్తా

వాట‌ర్ ట్యాంక‌ర్‌ను త‌ర‌లిస్తుండ‌గా అది బోల్తా ప‌డింది... మంచిర్యాల జిల్లా తాండూరు మండ‌లం మాదారం టౌన్‌షిప్‌లో గ్రామ పంచాయ‌తీ సిబ్బంది వాట‌ర్ ట్యాంక‌ర్‌ను త‌ర‌లిస్తున్నారు. అయితే, మూల‌మ‌లుపు వ‌ద్ద అదుపుత‌ప్ప‌డ‌టంతో అది బోల్తా ప‌డింది.…

స‌ర్ ప్ర‌క్రియ… 93 ల‌క్ష‌ల మందికి నోటీసులు

ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా దాదాపు 93 ల‌క్ష‌ల మందికి నోటీసులు జారీ చేయ‌నున్నారు. ఈ మేర‌కు తెలంగాణ ఎన్నిక‌ల సంఘం నిర్ణ‌యం తీసుకుంది. ముసాయిదా జాబితాలో చోటు దక్కనున్న 2.64 కోట్ల మంది ఓటర్లలో 93 లక్షల మందికి పైగా ఓటర్ల…

ఏఐసీసీ పెద్దల ముందే ‘హస్తం’ పంచాయితీ..!

Congress PAC Meeting:హస్తం పార్టీలో మళ్లీ లొల్లి మొదలుకానుందా..? ఇన్ని రోజులు ఎవరి నియోజకవర్గంలో వాళ్లు కత్తులు దూసుకున్న కాంగ్రెస్ నేతలు.. ఇప్పుడు ఏఐసీసీ పెద్దల ముందే తమ పంచాయితీలు పెట్టేందుకు సిద్ధమవుతున్నారా..? పార్టీ బలోపేతం కోసం…

రేపు రాష్ట్రవ్యాప్త నిర‌స‌న‌ల‌కు బీఆర్ఎస్ పిలుపు

కాంగ్రెస్ ప్ర‌భుత్వం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకం రద్దు కుట్ర చేస్తోంద‌ని బీఆర్‌ఎస్‌ పార్టీ రేపు రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపట్టనుంది. ఈ ప‌థ‌కాల ర‌ద్దుకు రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ పార్టీ వర్కింగ్‌…

DON``T MISS