POPULAR POST

TRENDING

RECENT POSTS

విధులు నిర్వ‌హిస్తుండ‌గా గుండెపోటు… సింగరేణి కార్మికుడు మృతి

భూపాలపల్లి ఏరియాలోని కేటీకే-1 ఇంక్లెన్లో విధులు నిర్వహిస్తున్న ఓ సింగరేణి కార్మికుడు గుండెపోటుతో మృతి చెందాడు. భూపాలపల్లి ఏరియాలోని కేటీకే-1ఇంక్లెన్లో విధులు నిర్వహిస్తున్న గోపి అనే సింగరేణి కార్మికుడు గుండెపోటుతో మృతి చెందాడు. కేటీకే-1…

‘‘కాక’’ రేపిన‌.. విగ్ర‌హావిష్క‌ర‌ణ

మంచిర్యాల జిల్లా కాంగ్రెస్‌లో రాజకీయ కాక మరోసారి రగిలింది. కొన్నేళ్లుగా కవర్‌లో ఉన్న కాకా గడ్డం వెంకటస్వామి విగ్రహాన్ని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్‌రావు వ్యతిరేక వర్గం అకస్మాత్తుగా ఆవిష్కరించడం ఇప్పుడు జిల్లాలో తీవ్ర చర్చకు దారితీసింది.…

బెల్లంపల్లి లో రోడ్డు ప్రమాదం.. సింగరేణి కార్మికుడి మృతి

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సింగరేణి కార్మికుడు మరణించాడు. బోయపల్లి నుంచి బెల్లంపల్లి వైపు వస్తున్న బైక్ ను బొలెరో వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఎండమూరి సురేష్ అనే సింగరేణి కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు.…

ఉమ్మడి ఆదిలాబాద్‌లో పెద్దపులుల కలకలం..

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెద్దపులుల సంచారం కలకలం రేపుతోంది. అటు కాగజ్‌నగర్ అటవీ డివిజన్‌.. ఇటు ఆదిలాబాద్ జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో పులుల కదలికలు కనిపిస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అర్లీ టి శివారులో అడవి పంది పులి దాడిలో…

DON``T MISS