POPULAR POST

TRENDING

RECENT POSTS

డ‌ప్పుకొట్టి, పాడె మోసి..

మంచిర్యాల జిల్లాలో బీజేపీ నాయకుడు, చైతన్య విద్యాసంస్థల అధినేత ముల్కల్ల మల్లారెడ్డి అనారోగ్యంతో క‌న్నుమూశారు. ఆయ‌న అంత్య‌క్రియ‌లు శుక్ర‌వారం నిర్వ‌హించారు. ఆ అంత్యక్రియల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు.. మల్లారెడ్డి పాడెను మోయ‌డ‌మే…

ప్రజలతో మర్యాదగా వ్యవహరించాలి

పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుతో మర్యాదపూర్వకంగా, ఓర్పుతో వ్యవహరించాల‌ని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పోలీసు అధికారులను ఆదేశించారు. ఆయ‌న శుక్ర‌వారం తాండూర్ సర్కిల్ కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంచిర్యాల…

ఉత్త‌ర‌, ద‌క్షిణ రైలు మార్గానికి మూడో లైన్ సిద్ధం

South Central Railway: కాజీపేట- బల్హార్షా మధ్య మూడో లైను మార్గం పూర్త‌య్యింది. 203 కిలోమీట‌ర్లు ఉన్న ఈ రైల్వే లైను ప‌నులు బుధ‌వారంతో పూర్త‌య్యాయి. గురువారం ఆసిఫాబాద్ – సిర్‌పూర్ కాగజ్‌నగర్ మధ్య 11 కిలోమీటర్ల మేర ట్రిప్లింగ్ విద్యుదీకరణ పనుల…

న‌గ‌ల దుకాణాల్లో ఆక‌స్మిక త‌నిఖీలు

మంచిర్యాలలో భద్రత మరింత కట్టుదిట్టం చేసే దిశగా పోలీసులు చర్యలు వేగవంతం చేశారు. కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో భాగంగా నగల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ, సీసీ కెమెరాల ఏర్పాటుపై వ్యాపారులకు అవగాహన కల్పించారు. నేరాల నివారణతో పాటు…

DON``T MISS

డ‌ప్పుకొట్టి, పాడె మోసి..

మంచిర్యాల జిల్లాలో బీజేపీ నాయకుడు, చైతన్య విద్యాసంస్థల అధినేత ముల్కల్ల మల్లారెడ్డి అనారోగ్యంతో క‌న్నుమూశారు. ఆయ‌న…