POPULAR POST

TRENDING

RECENT POSTS

బెల్లంపల్లిలో మరోసారి ఫుడ్ పాయిజన్

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో మరోసారి ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. ప్రభుత్వ బాలుర ఆశ్రమ గురుకుల పాఠశాలలో భోజనం చేసిన అనంతరం ఏడుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులను తల్లిదండ్రులే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పాఠశాల…

ఎమ్మెల్యే ఎదుట దళిత సర్పంచ్ లకు అవమానం

మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలో రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమం రాజకీయ దుమారం రేపింది. గొల్లపల్లి, జోగాపూర్ గ్రామాల దళిత మహిళా సర్పంచ్‌లను అవమానించారంటూ ఎమ్మెల్యే గడ్డం వినోద్‌పై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. కార్యక్రమంలో కొబ్బరికాయ…

అక్రమంగా గడ్డి మందు తరలింపు.. నలుగురు అరెస్ట్

మహారాష్ట్ర నుంచి గడ్డి మందులను అక్రమంగా తెలంగాణలోకి తరలించి రైతులకు విక్రయించేందుకు ప్రయత్నించిన నలుగురు వ్యక్తులను భీమిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి మొత్తం రూ.1.44 లక్షల విలువైన గడ్డి మందులు, ఒక టొయోటా ఇన్నోవా కారు, రెండు…

ఎమ్మెల్యే వినోద్‌కు కాంగ్రెస్ సీనియర్ల అల్టిమేటం

బెల్లంపల్లి కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. నెన్నెల మండలంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు సమావేశమై ఎమ్మెల్యే గడ్డం వినోద్‌కు బహిరంగంగా హెచ్చరికలు జారీ చేశారు. ఎన్నికలకు మూడు రోజుల ముందు పార్టీలో చేరిన నాయకులే ఇప్పుడు…

DON``T MISS