POPULAR POST

TRENDING

RECENT POSTS

బాల్క సుమన్‌కు బెయిల్ మంజూరు

Balk Suman : సింగరేణి సంస్థపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు ఊరట లభించింది. బాల్కసుమన్‌కు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.25 వేల పూచీకత్తుతో హైకోర్టు బాల్క సుమన్‌కు బెయిల్ మంజూరు…

జాతీయ కార్మిక సంఘాల సంయుక్త నిరసన‌లు

నాలుగు లేబ‌ర్ కోడ్‌ల‌ను ర‌ద్దు చేసి, JBCCI-12వ వేతన ఒప్పందం తక్షణమే ప్రారంభించాలని జాతీయ కార్మిక సంఘాల సమాఖ్య డిమాండ్ చేసింది. INTUC, AITUC, CITU, HMS సంఘాల నాయకులు సంయుక్త కార్యాచరణ కమిటీ (JAC)గా ఏర్పడి త‌మ కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టించారు. ఈ…

బాసర ఆలయంలో చోరీ

బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో భారీ చోరీ జరిగింది. అక్కడి మహంకాళి అమ్మవారి ఆలయ తలుపులు పగలగొట్టిన దొంగలు... వెండి కిరీటం, హుండీని ఎత్తుకుపోయారు. బాసర ఆలయం మొదటి అంతస్థులో మహంకాళి అమ్మవారి ఆలయం ఉంది. రాత్రి డ్యూటీలో ఆరుగురు ఉద్యోగులు…

మంటల్లో చిక్కుకున్న కలలు.. 14 మంది బలి!

ఓ కోచింగ్ సెంట‌ర్‌లో జ‌రిగిన ప్ర‌మాదంలో సుమారు 14 మంది మృత్యువాత ప‌డ్డారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం లోక్నోఅలీగంజ్ పోలీస్ స్టేషన్ పరిధి పురానియా ప్రాంతంలో ఉన్న ఓ దుకాణంలో చెలరేగిన మంటలు వేగంగా వ్యాపించి, పై అంతస్తులో నడుస్తున్న కోచింగ్…

DON``T MISS