POPULAR POST

TRENDING

RECENT POSTS

పోలీస్ స్టేషన్‌లో మహిళ ఆత్మహత్యాయత్నం..

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి తాళ్లగురిజాల పోలీస్ స్టేషన్‌లో మంగళవారం చోటుచేసుకున్న ఘటన కలకలం రేపింది. ప్రజలను రక్షించాల్సిన పోలీసులే వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ఓ మహిళ పోలీస్ స్టేషన్‌లోనే క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నానికి…

ఇంకా 47 మంది మావోయిస్టులు అజ్ఞాతంలో ఉన్నారు

Maoist Narahari : మావోయిస్టు పార్టీకి ఊహించని పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు పార్టీకి చెందిన కీలక నేత, కేంద్ర కమిటీ సభ్యుడు పసునూరి నరహరి తన భార్య తన భార్య మేదర దానమ్మ అలియాస్ లత అలియాస్ పూనమ్ అలియాస్ బోజాతో కలిసి తెలంగాణ డీజీపీ సీవీ…

ఆలింగ‌నాలు.. ఆనంద‌భాష్పాలు.. ఆడ‌బిడ్డ‌ల అపూర్వ క‌లయిక

మ‌న సంస్కృతిలో ఆడ‌బిడ్డ‌ది పెద్ద‌పీట‌నే.. ఇంట్లో ఆడ‌బిడ్డ లేకుండా ఎలాంటి కార్య‌క్ర‌మం ముందుకు సాగదు. ఆడ‌బిడ్డ‌లంటే అంతగా ప్రేమ ఉంటుంది... ఒక ప్రాంతానికి చెందిన దాదాపు 300 మంది ఆడ‌బిడ్డ‌లు ఒకే చోట క‌లిస్తే వారంతా త‌మ వారిని ఆశీర్వ‌దిస్తే ఎంత…

నడిరోడ్డు పై ఉరి వేసుకుని ఆత్మహత్య

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ఓ వ్యక్తి నడిరోడ్డు పై ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. బెల్లంపల్లి పట్టణంలోని బూడిద గడ్డ బస్తికి చెందిన కోడి శ్రీకాంత్ అనే వ్యక్తి మద్యానికి బానిసయ్యాడు.…

DON``T MISS