POPULAR POST

TRENDING

RECENT POSTS

నేను ఓడిపోతా: మంత్రి గడ్డం వివేక్

రాష్ట్రంలో ప్రభుత్వం ఎప్పటికీ కొనసాగుతుందనే గ్యారెంటీ తనకు లేదంటూ మంత్రి వివేక్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. పాలిటెక్నిక్ విద్యార్థులతో జరిగిన కార్యక్రమంలో స్కిల్ యూనివర్సిటీ నుంచి పెట్టుబడిదారులు వెనక్కి వెళ్లరని…

అయ్యో కాక… గిట్లాయే ఏంది..?

కాకా వెంకటస్వామి.... నీ పేరు వింటే చాలు, పేదోళ్ల పెన్నిధిగా గుర్తుకొస్తవు... నిన్ను కాక వెంకటస్వామి కంటే కూడా గుడిసెల వెంకటస్వామి గానే నిన్ను గుర్తుంచుకుంటం... 80 వేల మందికి కులం, తలం అని లేకుండా ఆశ్రయం కల్పించిన నిన్ను ఎలా మరిచిపోతం..…

మంచిర్యాల జిల్లాలో లంచం తీసుకుంటూ పట్టుబడ్డ పంచాయతీ కార్యదర్శి

మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. లింగాయపల్లి గ్రామపంచాయతీ కార్యదర్శి వరలక్ష్మి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఓ వ్యక్తి ఇంటి నిర్మాణానికి అనుమతి కోసం రూ.11 వేలు లంచం డిమాండ్ చేసినట్లు…

కూరగాయలు రోడ్డు పై పోసి నిరసన

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలోని రామ్ మందిరం ఎదుట కూరగాయల విక్రయాలపై వివాదం కొనసాగుతోంది. రామ్ మందిరం ఎదురుగా కూరగాయలు విక్రయించవద్దంటూ మున్సిపల్ అధికారులు ఆదేశాలు జారీ చేయడంతో రైతులు, కూరగాయల వ్యాపారులు ఆందోళనకు దిగారు.…

DON``T MISS

అయ్యో కాక… గిట్లాయే ఏంది..?

కాకా వెంకటస్వామి.... నీ పేరు వింటే చాలు, పేదోళ్ల పెన్నిధిగా గుర్తుకొస్తవు... నిన్ను కాక వెంకటస్వామి కంటే కూడా…