POPULAR POST

TRENDING

RECENT POSTS

బాలింత మృతి.. ఆసుపత్రి సిబ్బందిపై ఆరోప‌ణ‌లు

ఆసుప‌త్రి సిబ్బంది నిర్ల‌క్ష్యం వ‌ల్ల ఓ బాలింత ఆసుప‌త్రి ఆవ‌ర‌ణ‌లోనే ఉరివేసుకుని మృతి చెందింది. ఆమె వార్డు నుంచి బ‌య‌ట‌కు వెళ్లిన స‌మ‌యంలో సిబ్బంది ప‌ట్టించుకోలేద‌ని, త‌మ‌కు సీసీ ఫుటేజీ చూపించ‌మ‌న్నా చూపించ‌లేద‌ని బంధువులు ఆగ్ర‌హం వ్య‌క్తం…

విద్యుత్‌ ఉచ్చు తొలగిస్తూ అటవీ శాఖ అధికారి మృతి

వేటగాళ్లు అమర్చిన కరెంట్ ఉచ్చును తొలగిస్తూ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ బానోతు నవీన్ అక్కడికక్కడే మృతి చెందారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. సింగారం వెస్ట్ బీట్ పరిధిలో వేటగాళ్లు అడవి జంతువుల వేట కోసం…

పీడీఎస్‌ బియ్యం అక్రమ తరలింపు.. వాహనం పట్టివేత

మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో పీడీఎస్‌ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట ఓ వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఈ వ్యవహారంలో మంచిర్యాల ఎన్టీఆర్‌ కాలనీకి చెందిన ఓ వ్యక్తితో పాటు మరో యూట్యూబర్‌ పాత్రపై ఆరోపణలు వినిపిస్తున్నాయి.…

పాతబస్తీలో పోలీసుల స్పెషల్ ఆపరేషన్

పాతబస్తీలో లాల్‌దర్వాజా బోనాల సందర్భంగా పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. మఫ్టీలో రంగంలోకి దిగిన హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ప్రత్యేక బృందాలు.. అనుమానాస్పదంగా సంచరిస్తున్న 116 మందిని అదుపులోకి తీసుకున్నాయి. వీరిలో ఎనిమిది మందికి…

DON``T MISS