POPULAR POST

TRENDING

RECENT POSTS

ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే కఠిన చర్యలు

ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామ‌ని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కె.హరిత హెచ్చ‌రించారు. గురువారం జిల్లాలోని కాగజ్ నగర్ మండలం కోసిని గ్రామ శివారులో గల 79, 80 సర్వే నెంబర్లలో గల ప్రభుత్వ భూమిని కాగజ్ నగర్ రాజస్వ అధికారి…

రాజకీయ దివాళాకోరుతనం

"నేను ఈ నేల బిడ్డనే.. నన్ను నాన్-లోకల్ అనడం దివాళాకోరుతనమని"డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క దుయ్యబట్టారు. ఈ సందర్బంగా సుగుణ పార్టీ నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు. తనను నాన్-లోకల్‌గా చిత్రీకరించడం రాజకీయ దివాళాకోరుతనమని, ఈ నేలపై పుట్టి…

ఒడిషా నుంచి తెలంగాణ‌కు..

Singareni:ఒడిశాలోని నైనీ బ్లాక్ నుంచి మంచిర్యాల ఎస్టీపీపీకి మొద‌టిసారి బొగ్గు లోడుతో గూడ్స్ రైలు చేరుకుంది. దీనికి అధికారులు, కార్మిక సంఘం నేత‌లు సాద‌ర స్వాగ‌తం ప‌లికారు. నైనీ బ్లాక్ నుంచి బొగ్గు సరఫరా ప్రారంభం కావడం సింగరేణి సంస్థకు కీలక…

సింగరేణి చరిత్రలో కీలక ఘట్టం.. నైనీ బొగ్గు సరఫరా ప్రారంభం

ఒడిశాలోని నైనీ బ్లాక్ నుంచి బొగ్గు లోడుతో బయలుదేరిన తొలి గూడ్స్ రైలు రేపు ఉదయం 7 గంటలకు మంచిర్యాల జిల్లా జైపూర్‌ ఎస్‌టీపీపీ (STPP) థర్మల్ పవర్ ప్లాంట్ చేరుకోనుంది. నైనీ బ్లాక్ నుంచి బొగ్గు సరఫరా ప్రారంభం కావడం సింగరేణి సంస్థకు కీలక…

DON``T MISS

రాజకీయ దివాళాకోరుతనం

"నేను ఈ నేల బిడ్డనే.. నన్ను నాన్-లోకల్ అనడం దివాళాకోరుతనమని"డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క దుయ్యబట్టారు. ఈ…