POPULAR POST

TRENDING

RECENT POSTS

అట‌వీ శాఖ అధికారుల‌కు వ్య‌తిరేకంగా సామ్రాజ్యం

అటవీశాఖ అధికారులు తమ తీరు మార్చుకోకపోతే వారికి వ్యతిరేకంగా ఖానాపూర్ నియోజకవర్గంలోనే ఒక "వ్యతిరేక సామ్రాజ్యం" ఏర్పాటు చేస్తానని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్(Khanapur MLA Vedma Bojju Patel) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివాసీలపై దాడి…

చ‌నిపోయిన రైతు కుటుంబాల‌కు న్యాయం ఎప్పుడు..?

BRS:దండేపల్లి, లక్షెట్టిపేట మండలాల్లో అకాల వర్షాల కారణంగా మృతి చెందిన నలుగురు రైతు కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారం ఇప్పటికీ అందలేదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నడిపెల్లి విజిత్ కుమార్(BRS State leader Nadipelli Vijith Kumar)…

రూ. 10 కోట్ల ధాన్యం బ‌కాయిలు… రోడ్డెక్కిన రైతులు…

ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని విక్రయించారు... కానీ ఇప్పటికీ కష్టార్జితానికి ప్రతిఫలం అందలేదు. కోట్ల రూపాయల బకాయిల కోసం రైతులు రోడ్డెక్కారు. వ్యాపారి ఇంటి ముందు ఆందోళనకు దిగడమే కాకుండా ఇంట్లోని సామాగ్రిని బయటకు తీసి దహనం చేశారు. ఈ…

వివాదంలో ఇంధన్‌పల్లి ఎఫ్ఆర్ఓ

మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఇంధనపల్లి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ల‌క్ష్మీనారాయణ వివాదంలో చిక్కుకున్నారు. వాగులో చేపల వేటకు వెళ్లారనే కారణంతో ఐదుగురు గిరిజన యువకులను దుర్భాషలాడుతూ, లాఠీతో కొట్టారు. కాళ్లు మొక్కుతాం స‌ర్ అన్నా క‌నిక‌రించ‌కుండా…

DON``T MISS