POPULAR POST

TRENDING

RECENT POSTS

సింగరేణి చరిత్రలో కీలక ఘట్టం.. నైనీ బొగ్గు సరఫరా ప్రారంభం

ఒడిశాలోని నైనీ బ్లాక్ నుంచి బొగ్గు లోడుతో బయలుదేరిన తొలి గూడ్స్ రైలు రేపు ఉదయం 7 గంటలకు మంచిర్యాల జిల్లా జైపూర్‌ ఎస్‌టీపీపీ (STPP) థర్మల్ పవర్ ప్లాంట్ చేరుకోనుంది. నైనీ బ్లాక్ నుంచి బొగ్గు సరఫరా ప్రారంభం కావడం సింగరేణి సంస్థకు కీలక…

ఆరోపణలు నిరాధారం.. ఏ చర్చకైనా సిద్ధం

"నాపై వచ్చిన అన్ని ఆరోపణలు నిరాధారం... ఎక్కడైనా చర్చకు సిద్ధం... నిజానిర్ధారణ కమిటీ ముందు అన్ని ఆధారాలు చూపిస్తా..." — ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తనపై కొన్ని పత్రికల్లో ప్రచురితమైన కథనాలను ఎమ్మెల్యే తీవ్రంగా ఖండించారు. తాను ఎలాంటి…

కొమురం భీం కాంగ్రెస్‌లో వర్గపోరు.. గాంధీభవన్ ముట్టడి…

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు మరోసారి బహిర్గతమైంది. జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సీనియర్ నాయకులు, కార్యకర్తలు గాంధీభవన్‌కు చేరుకుని నిరసన చేపట్టారు. నాన్-లోకల్ డీసీసీ…

గుంతలు పూడ్చి… నిరసన తెలిపి…

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ముఖరాంచౌరస్తా నుంచి హమాలీవాడకు వెళ్లే మార్గంలోని అండర్‌బ్రిడ్జి వద్ద ఏర్పడిన గుంతలను బీఆర్ఎస్ పార్టీ నాయకులు స్వయంగా పూడ్చారు. అండర్‌బ్రిడ్జి వద్ద గుంతలు ఏర్పడి చాలా రోజులైనా స్థానిక అధికారులు,…

DON``T MISS