POPULAR POST

TRENDING

RECENT POSTS

ప్రభుత్వమే కబ్జాదారుడిగా మారింది

ప్ర‌జ‌ల భూములు కాపాడాల్సిన ప్ర‌భుత్వ‌మే కబ్జాదారుడిగా మారింద‌ని బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మంచిర్యాల జిల్లాలో భూములు, ఇళ్లను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చిన వ్యవహారంపై పలువురు బాధితులు హరీశ్‌రావును కలిసి…

కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌కు విశిష్ట ప్రతిభా పురస్కారం

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంపు, విద్యా పరిపాలనలో విశిష్ట ప్రతిభ కనబరిచినందుకు మంచిర్యాల జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌కు రాష్ట్ర ప్రభుత్వం “విద్యా పరిపాలనలో విశిష్ట ప్రతిభా పురస్కారం–2026” ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర…

ప్రభుత్వం తప్పు చేస్తే రైతులకు శిక్షా..?

హైదరాబాద్ లో కూర్చొని రేవంత్, పొంగులేటి రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారని ప్ర‌భుత్వం త‌ప్పు చేస్తే రైతులు శిక్ష అనుభ‌విస్తున్నార‌ని, సీఎం బేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు దుయ్య‌బ‌ట్టారు. కుమ్రంభీమ్…

గిరిజ‌న విద్యార్థుల‌పై ప్ర‌భుత్వం క‌ప‌ట ప్రేమ‌

“గిరిజన విద్యార్థుల సంక్షేమం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది.. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆయ‌న…

DON``T MISS