POPULAR POST

TRENDING

RECENT POSTS

మ‌హారాష్ట్రలో రోడ్డు ప్ర‌మాదం.. తెలంగాణ‌లో విషాదం

మ‌రో ప‌దిహేను నిమిషాల్లో ఇంటికి చేరేవారు... ఇంత‌లోనే విధి వారిని వెంటాడింది... శివ‌య్య ద‌ర్శ‌నానికి అని వెళ్లిన వారిని మృత్యువు క‌బ‌లించింది. జీపు టైరు పేలడంతో న‌లుగురు మృత్యువాత ప‌డ‌గా.. ఏడుగురికి తీవ్ర గాయాల‌య్యాయి.. మహారాష్ట్రలో…

ఓ విప్లవ ప్రస్థానం ముగిసింది…

ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, మావోయిస్టు ఉద్యమ చరిత్రలో పరిచయం ఉన్న పేరు.. కోర్సింగే మోతీబాయి అలియాస్ రాధక్క... ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని గిరిజన ప్రాంతానికి చెందిన రాధక్క.. తొలి తరం మహిళా మావోయిస్టు నేతల్లో ఒకరిగా గుర్తింపు పొందారు.…

ఏ బిడ్డా ఆక‌లితో బ‌డికి వెళ్లొద్దు

ఏ బిడ్డా అర్ధాకలితో బడికి వెళ్లకూడదని... అదే త‌మ ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వ సంకల్పమ‌ని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. ఆయ‌న మంచిర్యాలలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పోషకాహారంతో కూడిన అల్పాహారం అందించే సెంట్రలైజ్డ్…

ఫిర్యాదుదారులపైనే కేసులా?

బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండలం నందులపల్లిలోని శ్రీలక్ష్మీ శ్రీనివాస రైస్ మిల్లులో కాంగ్రెస్ నాయకుల ప్రజాధనం దుర్వినియోగంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తే.. ఫిర్యాదు చేసిన వారిపైనే కేసులు నమోదు చేయడంపై మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్న‌య్య…

DON``T MISS