POPULAR POST

TRENDING

RECENT POSTS

టీఆర్ఎస్‌లోకి నాగోబా ఆలయ ప్రధాన పూజారి!

కేస్లాపూర్ లోని నాగోబా దేవాలయ ప్రధాన పూజారి మేస్రం ఆనంద రావు తెలంగాణ రక్షణ సేన పార్టీలో చేరారు. ఆదివారం బంజారాహిల్స్ లోని పార్టీ కార్యాలయంలో పలువురు సర్పంచులు, ముఖ్య నాయకులతో కలిసి పార్టీలో చేరారు.వారికి టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత…

జాతీయ లోక్ అదాల‌త్‌లో 3,500 కేసుల పరిష్కారం

జాతీయ లోక్‌అదాలత్ సంద‌ర్భంగా మంచిర్యాల జిల్లాలోని కోర్టుల్లో మొత్తం కేసులు 3,500 పరిష్కరించామని మంచిర్యాల జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ చైర్మ‌న్ ఎ. వీరయ్య వెల్ల‌డించారు. లోక్ అదాల‌త్ సంద‌ర్భంగా మొత్తం తొమ్మ‌ది…

అన్ని కార్మిక సంఘాలకు సమాన హోదా కల్పించాలి

TBGKS:సింగరేణిలో గుర్తింపు, ప్రాతినిథ్య‌ కార్మిక సంఘాల కాలపరిమితి ముగిసిన నేపథ్యంలో, అన్ని కార్మిక సంఘాలకు సమాన హోదా కల్పించాలని తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘం డిమాండ్ చేసింది. ఈ మేర‌కు శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ కి ఆ సంఘం నేత‌లు…

ఇదేం విచార‌ణ‌

మంచిర్యాల జిల్లాలో ఐసీడీఎస్ అధికారుల తీరుపై న‌క్క‌ల‌ప‌ల్లి గ్రామ‌స్థులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇంత అవినీతి జ‌రుగుతున్నా తాత్సారం చేయ‌డం ఏమిట‌ని...? మీరు అవినీతి, అక్ర‌మాలు చేస్తున్న టీచ‌ర్ల‌ను కాపాడ‌టానికి వ‌చ్చారా..? అంటూ…

DON``T MISS