POPULAR POST

TRENDING

RECENT POSTS

గంటకు 5,600 ఇడ్లీలు… 3,600 పూరీలు

ఉదయం పూట వేలాది మంది విద్యార్థుల ఆకలి తీర్చేందుకు మంచిర్యాలలో భారీ వంటశాల సిద్ధమైంది. ఒకే చోట నుంచి రోజుకు 50 వేల మందికి ఆహారం అందించే సామర్థ్యంతో నిర్మించిన సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్‌ ఆగస్టు 31న ప్రారంభం కానుంది. మంచిర్యాల అగ్రికల్చర్‌…

కార్మిక రంగానికి తీర‌ని ద్రోహం చేసిన AITUC

సింగరేణి బొగ్గు గని కార్మికుల ప్రధాన సమస్యలు, డిమాండ్లను పక్కనబెట్టి యాజమాన్యంతో స్పష్టత లేని ఒప్పందాలు చేసుకున్నామని AITUC నాయకత్వం కార్మిక రంగానికి తీవ్ర ద్రోహం చేస్తోందని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (TBGKS) విమర్శించింది. గోదావరిఖని…

గనులపై ఘనంగా రాఖీ వేడుకలు

సింగరేణిలో గనులపై రాఖీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీరాంపూర్ ఓపెన్‌కాస్ట్ గనిలో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రిలే బీ షిఫ్ట్ ఇన్‌చార్జి జయంత్ కుమార్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించగా.. కార్మికులు, సిబ్బంది ఉత్సాహంగా…

అన్నా… రాఖీ క‌డ‌తా… 

తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అపాయింట్‌మెంట్ కోసం మంత్రి కొండా సురేఖ విజ్ఞప్తి చేశారు. రాఖీ పండుగను పురస్కరించుకుని ముఖ్యమంత్రికి రాఖీ కట్టేందుకు తనకు కొంత సమయం కేటాయించాలని ఆమె కోరారు.…

DON``T MISS

గంటకు 5,600 ఇడ్లీలు… 3,600 పూరీలు

ఉదయం పూట వేలాది మంది విద్యార్థుల ఆకలి తీర్చేందుకు మంచిర్యాలలో భారీ వంటశాల సిద్ధమైంది. ఒకే చోట నుంచి రోజుకు 50 వేల…