POPULAR POST

TRENDING

RECENT POSTS

రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు

మంచిర్యాల జిల్లా తాండూరు మండలం నీలాయ పల్లి వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు అయ్యాయి. అతన్ని 108లో బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలం మొర్రిగూడెంకు చెందిన…

పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి.. ఏడుగురు పేకాట రాయుళ్లు అరెస్ట్

పేకాట స్థావ‌రంసై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి ఏడుగురిని అరెస్టు చేశారు. అంతర్గాం పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్దంపేటలో పోలీసులకు అందిన సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ ఎస్‌ఐ రమేష్ ఆధ్వర్యంలోని నార్కోటిక్/టాస్క్‌ఫోర్స్ సిబ్బంది శనివారం పేకాట…

నిజానిజాలు తెలుసుకుని మాట్లాడండి

బ్యాంకు రుణాలు, అప్పుల చెల్లింపుల విషయంలో విపక్ష నాయకులు చేస్తున్న ఆరోపణలపై మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్ మంచిర్యాల పర్యటన సందర్భంగా చేసిన ఆరోపణలను…

రైలు ఢీకొని చిరుతపులి మృతి

మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. రాజూర తహసీల్ పరిధిలో బల్లార్ష–కాజీపేట్ రైల్వే మార్గంలో రైలు ఢీకొని ఓ చిరుతపులి మృతి చెందింది. సుమారు నాలుగు నుంచి ఐదు సంవత్సరాల వయస్సు ఉన్న మగ చిరుతపులిగా అటవీ శాఖ అధికారులు…

DON``T MISS