పీవీ సింధు ఓటమి

PV Sindhu's defeat: చాలా రోజుల నుంచి టైటిల్ కోసం ఎదురుచూస్తున్న పీవీ సింధుకు మళ్లీ నిరాశ ఎదురైంది. డబుల్ ఒలింపిక్ పతక విజేత సింధు మలేషియా మాస్టర్స్ 2024 మహిళల సింగిల్స్ ఫైనల్‌లో చైనా క్రీడాకారిణి వాంగ్ జియితో ​​ఓడిపోయింది. భారత షట్లర్ తొలి…

క‌న్నుల నిండుగ.. అమ్మ‌ల పండుగ‌..

స‌మ్మ‌క్క, సార‌ల‌మ్మ జాత‌ర‌లు మంచిర్యాల జిల్లాలో ఘ‌నంగా సాగుతున్నాయి. జిల్లా కేంద్రంలో నిర్వ‌హించిన జాత‌రకు పెద్ద ఎత్తున భ‌క్తులు త‌ర‌లివ‌చ్చారు. స‌మ్మ‌క్క‌-సార‌క్క గ‌ద్దెల చుట్టూ ప్ర‌దక్షిణ‌లు చేసి ఓడిబియ్యం, నిలువెత్తు బంగారం…

సంస్కృతి, సంప్రదాయాలకు చిహ్నాలు ముగ్గులు

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు చిహ్నాలు ముగ్గుల‌ని కోరమండల్ కంపెనీ సీనియర్ జోనల్ మేనేజర్ జిల్లాల సజన్ కుమార్ తెలిపారు. సంకాంత్రి పండుగ‌ పుర‌స్క‌రించుకుని ఉమ్మ‌డి కరీంనగర్, ఉమ్మ‌డి వరంగల్ , ఉమ్మ‌డి ఖమ్మం జిల్లాల వ్యాప్తంగా ముగ్గుల పోటీలు…

ఆరోగ్య‌వంత‌మైన‌ బిడ్డ‌ల కోస‌మే అంగ‌న్‌వాడీలు

ఆరోగ్యవంతమైన బిడ్డల కోసమే ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాలు ఏర్పాటుచేసి పౌష్టికాహారం అందిస్తుందని ఐసీడీఎస్ సీడీపీవో విజ‌య‌ల‌క్ష్మి అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రం అశోక్ రోడ్ సెక్టార్‌లోని రాజీవ్ న‌గ‌ర్ 1 సీమంతాలు, అన్న‌ప్రాస‌న కార్య‌క్ర‌మం…

సీపీఐ వ‌ల్లే కాంగ్రెస్ గెలిచింది

CPI Narayana: సీపీఐతో పొత్తు వ‌ల్ల‌నే కాంగ్రెస్ పార్టీ గెలిచింద‌ని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. హైద‌రాబాద్లో ఆయ‌న విలేక‌రుల‌తో మాట్లాడారు. తెలంగాణలో సీపీఐ ఓట్లు కలవడం వల్లే కాంగ్రెస్ విజయం సాధించింద‌ని, సీపీఐ…

సింగ‌రేణి ఎన్నిక‌ల‌పై విచార‌ణ 21కి వాయిదా

Singareni: సింగరేణి ఎన్నికలపై విచారణను హైకోర్టు ఈనెల 21కి వాయిదా వేసింది. సింగరేణి ఎన్నికలపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఎన్నికలను డిసెంబర్ 27కు బదులు వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించాలని రాష్ట్ర ఇంధ‌న శాఖ పిటిష‌న్ దాఖ‌లు చేసింది.…

శ‌బ‌రిమ‌లైలో వారికి ప్ర‌త్యేక ద‌ర్శ‌నాలు

Sabarimala : శబరిమలైలో అయ్య‌ప్ప భ‌క్తుల ర‌ద్దీ విప‌రీతంగా పెరిగిపోతోంది. భ‌క్తుల కోసం ట్రావెన్‌కోర్ దేవస్థానం అన్ని చర్యలు తీసుకుంటోంది. భక్తులు పోటెత్తుతుండటంతో ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు ఒక కొత్త నిర్ణయం తీసుకుంది. శబరిమలకు…

మ‌న తెలుగింటి ఆడపడుచే..

Amrapali: ఆమ్ర‌పాలి... ఈ పేరు విన‌బ‌డ‌గానే చాలా మంది ఉత్త‌రాది నుంచి వ‌చ్చిన అధికారిగా పొర‌బ‌డుతుంటారు.. ఈ మ‌ధ్య కాలంలో చాలా మంది ఆమ్ర‌పాలి గురించి సోష‌ల్ మీడియాలో వాక‌బు చేసింది కూడా ఆమె ఏ ప్రాంతానికి చెందిన వార‌నే.. అయితే, ఆమ్ర‌పాలి…

9 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ

Transfer of IAS officers: తెలంగాణలో 9 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిర్మల్ అడిషనల్ కలెక్టర్ గా ఫైజాన్ అహ్మద్, జనగామ అడిషనల్ కలెక్టర్ గా లలిత్ కుమార్, హనుమకొండ అడిషనల్ కలెక్టర్ గా రాధికాగుప్త, సిరిసిల్ల…

కొన‌సాగుతున్న జూనియ‌ర్ డాక్ట‌ర్ల ఆందోళ‌న‌

RIMS: ఆదిలాబాద్ రిమ్స్‌లో వైద్య‌విద్యార్థులపై దాడి వ్య‌వ‌హారంలో జూనియ‌ర్ డాక్ట‌ర్లు త‌మ ఆందోళ‌న రెండో రోజు సైతం కొన‌సాగిస్తున్నారు. మ‌రోవైపు ఈ దాడి ఘ‌ట‌న‌కు సంబంధించి విచార‌ణ క‌మిటీ రంగంలోకి దిగింది. శుక్ర‌వారం దాడి ఘ‌ట‌న జ‌రిగి రెండో రోజు…