గోరింటాకు సంబురాలు

ఆషాడ మాసం సందర్భంగా సోమవారం వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో గోరింటాకు సంబురాలు, ఆడపడుచులకు మనసారే కార్యక్రమం నిర్వహించారు. వాసవి క్లబ్ తాండూర్ ఆధ్వర్యంలో నిర్వ‌హించిన ఈ కార్య‌క్ర‌మంలో రెబ్బెన తాండూర్ మండలాల వాసవి క్లబ్ సభ్యులు మహిళామణులు…

జైలులో ఉన్న బీఆర్ఎస్‌వీ నాయ‌కుల‌కు ప‌రామ‌ర్శ‌

BRSV:చంచల్ గూడ‌ జైల్లో ఉన్న బీఆర్ఎస్‌వీ నాయకులు జంగయ్య, నర్సింగ్, నితీశ్, ప్రశాంత్, సాయిలను బీఆర్ఎస్‌వీ, బీఆర్ఎస్ నాయ‌కులు ప‌రామ‌ర్శించారు. మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు బాల్క సుమ‌న్‌, బీఆర్ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్…

మాదారం పోస్ట్‌మెన్‌పై ఫిర్యాదు

తాండూరు మండ‌లం మాదారం టౌన్‌షిప్‌లో పోస్టుమెన్‌పై మంచిర్యాల పోస్టుమాస్ట‌ర్‌కు ఫిర్యాదు చేశారు. ఆయ‌న నిర్ల‌క్ష్య వైఖ‌రి వల్ల తాము నానా ఇబ్బందులు ప‌డ్డామ‌ని త‌మ‌కు పోస్టులో వ‌చ్చిన ఏవి కూడా ఇవ్వ‌లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తాండూరు మండ‌లం…

ఆర్డీవో బెదిరిస్తున్న‌డు…

Prajaveni: త‌న అన్న‌కు త‌న‌కు జ‌రుగుతున్న ఓ పంచాయ‌తీలో మంచిర్యాల ఆర్డీవో ఏకప‌క్షంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడ‌ని త‌న‌ను ఇబ్బందుల‌కు గురి చేస్తున్నాడ‌ని వీర‌మ‌ల్ల ముర‌ళి అనే వ్య‌క్తి సోమ‌వారం ప్ర‌జావాణిలో క‌లెక్ట‌ర్‌కు ఫిర్యాదు చేశాడు. త‌న‌ను నానా…

ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

MRPS: బ‌డుగు, బ‌ల‌హీన, అట్ట‌డుగు వ‌ర్గాల కోసం కృషి చేసి ఎన్నో విజ‌యాలు సాధించిన ఘ‌త‌న ఎమ్మార్పీఎస్‌కు ద‌క్కుతుంద‌ని ఎమ్మార్పీఎస్ జిల్లా ఇంచార్జి లింగంపల్లి శ్రీనివాస్ మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు చెన్నూరి సమ్మయ్య మాదిగ తెలిపారు.…

పాకిస్తాన్‌పై నిప్పులు చెరిగిన మోదీ

BRICS summit:బ్రెజిల్‌లో జరుగుతున్న బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సదస్సులో పాకిస్తాన్‌పై భార‌త ప్ర‌ధాని మోదీ నిప్పులు చెరిగారు. ఉగ్ర‌వాదానికి మ‌ద్ద‌తు ఇస్తున్న ఆ దేశంపై దుమ్మెత్తి పోశారు. ఉగ్రవాద బాధితులను, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేవారిని ఒకే…

అంగ‌న్‌వాడీ హెల్ప‌ర్ల‌కు తీపి క‌బురు

Anganwadi: అంగన్వాడీ హెల్పర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. అంగన్వాడీ టీచర్లుగా పదోన్నతి పొందే గరిష్ట వయోపరిమితి 45 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచుతూ మహిళా శిశు సంక్షేమ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి…

మేడారం జాత‌ర తేదీలు ఖ‌రారు

Medaram Jathara: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం మహా జాతర తేదీలను పూజారుల సంఘం ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31వరకు జాతర జరగనుంది. 28న సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు, 29న సమ్మక్క తల్లి చిలకలగుట్ట నుంచి…

ఎనిమిది రోజులు… ఐదు దేశాలు..

PM Narendra Modi: ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ విదేశాల్లో ప‌ర్య‌టించ‌నున్నారు. ఆయ‌న ఎనిమిది రోజులు... ఐదు దేశాల్లో ప‌ర్య‌టిస్తారు. ఆయ‌న‌ ఘనా, ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో, అర్జెంటీనా, నమీబియా దేశాల్లో పర్యటించనున్నారు. బుధవారం ఆఫ్రికా దేశం ఘనా…

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామచంద‌ర్‌రావు

Telangana BJP: తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి ఎవరిని వరిస్తుందనే దానిపై కొద్దిరోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. పలువురు సీనియర్ నేతల పేర్లు ప్రముఖంగా వినిపించినా అధిష్ఠానం అనూహ్యంగా మాజీ ఎమ్మెల్సీ ఎన్. రామచందర్‌రావును కొత్త అధ్యక్షుడిగా…