గుంతలు పూడ్చి… నిరసన తెలిపి…

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ముఖరాంచౌరస్తా నుంచి హమాలీవాడకు వెళ్లే మార్గంలోని అండర్‌బ్రిడ్జి వద్ద ఏర్పడిన గుంతలను బీఆర్ఎస్ పార్టీ నాయకులు స్వయంగా పూడ్చారు. అండర్‌బ్రిడ్జి వద్ద గుంతలు ఏర్పడి చాలా రోజులైనా స్థానిక అధికారులు,…

ఇంధ‌న్‌ప‌ల్లి ఎఫ్ఆర్ఓ స‌స్పెన్ష‌న్‌

జన్నారం మండలంలోని ఇందన్‌పల్లి అటవీ రేంజ్ అధికారి లక్ష్మీనారాయణను సస్పెండ్ చేస్తూ ఉన్నత అధికారులు ఆదేశాలు జారీ చేశారు. వాగులో చేపల వేటకు వెళ్లారనే కారణంతో ఐదుగురు గిరిజన యువకులను దుర్భాషలాడుతూ, లాఠీతో కొట్టారు. కాళ్లు మొక్కుతాం స‌ర్ అన్నా…

ప్రభుత్వ జూనియర్ కళాశాలల రికార్డు..

తెలంగాణలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. రాష్ట్ర ప్రభుత్వ ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థపై విద్యార్థులు, తల్లిదండ్రుల విశ్వాసం పెరుగుతున్న నేపథ్యంలో, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం…

ఇన్‌స్టా రీల్స్ వివాదం.. ప్రభుత్వ టీచర్ గౌతమి రాజీనామా

ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ వివాదం ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలి ఉద్యోగానికే ముగింపు పలికింది. ఖమ్మం జిల్లాకు చెందిన ప్రభుత్వ టీచర్ గౌతమి రాజీనామా ప్రకటించడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సస్పెన్షన్ తర్వాత విధుల్లో చేరినా... మానసిక…

తిరుగుబాటు..

ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేకు... అటవీశాఖ అధికారులకు మధ్య విభేదాలు రోజురోజుకూ ముదురుతున్నాయా...? కవ్వాల్ టైగర్ రిజర్వ్ పేరుతో అమాయక ఆదివాసులను వేధిస్తున్నారని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్(Khanapur MLA Vedma…

అట‌వీ శాఖ అధికారుల‌కు వ్య‌తిరేకంగా సామ్రాజ్యం

అటవీశాఖ అధికారులు తమ తీరు మార్చుకోకపోతే వారికి వ్యతిరేకంగా ఖానాపూర్ నియోజకవర్గంలోనే ఒక "వ్యతిరేక సామ్రాజ్యం" ఏర్పాటు చేస్తానని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్(Khanapur MLA Vedma Bojju Patel) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివాసీలపై దాడి…

చ‌నిపోయిన రైతు కుటుంబాల‌కు న్యాయం ఎప్పుడు..?

BRS:దండేపల్లి, లక్షెట్టిపేట మండలాల్లో అకాల వర్షాల కారణంగా మృతి చెందిన నలుగురు రైతు కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారం ఇప్పటికీ అందలేదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నడిపెల్లి విజిత్ కుమార్(BRS State leader Nadipelli Vijith Kumar)…

రూ. 10 కోట్ల ధాన్యం బ‌కాయిలు… రోడ్డెక్కిన రైతులు…

ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని విక్రయించారు... కానీ ఇప్పటికీ కష్టార్జితానికి ప్రతిఫలం అందలేదు. కోట్ల రూపాయల బకాయిల కోసం రైతులు రోడ్డెక్కారు. వ్యాపారి ఇంటి ముందు ఆందోళనకు దిగడమే కాకుండా ఇంట్లోని సామాగ్రిని బయటకు తీసి దహనం చేశారు. ఈ…

వివాదంలో ఇంధన్‌పల్లి ఎఫ్ఆర్ఓ

మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఇంధనపల్లి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ల‌క్ష్మీనారాయణ వివాదంలో చిక్కుకున్నారు. వాగులో చేపల వేటకు వెళ్లారనే కారణంతో ఐదుగురు గిరిజన యువకులను దుర్భాషలాడుతూ, లాఠీతో కొట్టారు. కాళ్లు మొక్కుతాం స‌ర్ అన్నా క‌నిక‌రించ‌కుండా…

ఆదివాసుల ఆందోళన.. ఉద్రిక్తత

జన్నారం మండలంలోని ఇంధన్‌పల్లి అటవీ రేంజ్ కార్యాలయం ఎదుట ఆదివాసీలు ఆదివారం అర్ధరాత్రి ఆందోళనకు దిగారు. చేపల వేటకు వెళ్లిన ఐదుగురు ఆదివాసులను అటవీ శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారని ఆరోపిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ ధర్నాకు…