సీఎం యోగి కంటతడి..

CM Yogi Emotional : పహల్గామ్ ఉగ్రమూకల దాడిలో కాన్పూర్‌కు చెందిన శుభం ద్వివేది మృత్యువాత ప‌డ్డారు. ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన ఉత్త‌ర‌ప్రదేశ్ యోగి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆయ‌న క‌న్నీరుపెట్టుకున్నారు. జమ్ముకశ్మీర్‌లోని…

కాంగ్రెస్ పార్టీ ప్ర‌జ‌ల‌ను మోసం చేసింది

MLC Kalvakuntla Kavitha: కాంగ్రెస్ పార్టీ ప్ర‌జ‌ల‌ను మోసం చేసింది, మహిళలకు నెలకు 2500, తులం బంగారం, స్కూటీలు ఇస్తామని ఇవ్వ‌లేద‌ని ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల‌ కవిత విమర్శించారు. కాంగ్రెస్ చేతిలో మోసపోయిన ప్రతీ ఒక్కరు సభకు రావాలని ఆహ్వానించారు.…

ఆయువు ప‌ట్టుపై అస‌లైన దెబ్బ‌

Indus Waters Treaty: శ‌త్రువు ఎదిరించాలంటే ప్ర‌తిసారీ యుద్ధాలే చేయ‌క్క‌ర్లేదు.. వారి బ‌ల‌హీన‌ల‌త‌పై దెబ్బ కొడితే స‌రిపోతుంది... ఇదీ చాణ‌క్య నీతి.. ప్ర‌స్తుతం భార‌త ప్ర‌భుత్వం అదే చేస్తోంది. పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో భారత్-పాక్ మధ్య…

ఇంటర్మీడియట్ ఫలితాలలో జిల్లా విద్యార్థుల ప్రతిభ

ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్మీడియట్ వార్షిక ఫలితాలలో జిల్లా విద్యార్థులు ప్రతిభ చాటారని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం క‌లెక్ట‌రేట్‌లో ఇంటర్మీడియట పరీక్షా ఫలితాలలో ఉత్తమ మార్కులు సాధించి మందమర్రి తెలంగాణ ఆదర్శ పాఠశాల &…

అత‌డి శ‌రీరంలో 42 బుల్లెట్లు

కశ్మీర్​లోని పహల్గామ్ (Pahalgam)​లో ఉగ్రదాడిలో ఉగ్రవాదుల అకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. సెలవుల్లో ఆనందంగా గడపడానికి వెళ్లిన పర్యాటకులను టెర్రరిస్టులు(Terrorists) కనికరం లేకుండా కాల్చి చంపారు. ఈ ఘటనలో 26 మంది మృతి చెందగా..…

ఉగ్ర‌వాదానికి భార‌త్ త‌లొగ్గ‌దు

(Pahalgam terror attack: ఉగ్రవాదానికి భారత్‌ ఎన్నటికీ తలొగ్గదని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా (Amit Shah) స్పష్టం చేశారు. ‘భారమైన హృదయంతో పెహల్‌గామ్‌ ఉగ్రదాడిలో మరణించిన వారికి అంతిమ నివాళులర్పిస్తున్నాను. భారత్ ఉగ్రవాదానికి తలొగ్గదు. ఈ…

జ‌మ్మూ కాశ్మీర్‌లో ఎన్‌కౌంట‌ర్‌.. ఇద్ద‌రు ఉగ్ర‌వాదులు మృతి

Terrorist : జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన 24 గంటల వ్యవధిలోనే బారాముల్లాలో నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాదులు(Terrorist) చొరబాటుకు యత్నించారు. దీంతో భద్రతా దళాలు భగ్నం చేశాయి. ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి.…

ఆ న‌ర‌రూప రాక్ష‌సుడు వీడే

Pahalgam Terrorist Attack: జమ్మూకశ్మీర్‌లోని పహల్‌గామ్‌లో జరిగిన ఉగ్రదాడి యావత్‌ దేశాన్ని కుదిపేసింది. బైసరన్ లోయలో జరిగిన ఈ దాడిలో 30 మందికి పైగా మరణించారు. వీరిలో ముగ్గురు విదేశీయులు కూడా ఉన్నారు. ఈ దాడికి లష్కర్‌తో అనుబంధంగా ఉన్న…

మాదారం మోటారు మ‌ళ్లీ కాలిపోయింది

Madaram Town Ship: ఏదైనా స‌మ‌స్య ఎదురైతే... దానిపై చిత్త‌శుద్ధి లేక‌పోతే ఇలాగే ఉంటుంది.. స‌మ‌స్య ఎదురైన‌ప్పుడు హ‌డావిడి చేయ‌డం ఆ త‌ర్వాత ప‌ట్టించుకోక‌పోవ‌డం తిరిగి అది స‌మ‌స్యలాగే ఉండ‌టం.. ప్ర‌జ‌ల‌కు ఇబ్బందులు కొన‌సాగ‌డం.. ఇదీ నిత్యం…

దేశ సేవ‌లో, జాతి నిర్మాణంలో కీల‌క పాత్ర పోషించాలి

Singareni: సింగరేణి సంస్థ రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం ద్వారా ఆర్థిక సహాయం పొందిన వారిలో ఏడుగురు అభ్యర్థులు ఈ ఏడాది యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో విజయవంతంగా ఉత్తీర్ణులు కావడం పట్ల సీఎండీ ఎన్ బాలరామ్ హర్షం వ్యక్తం చేశారు.…