అంగ‌న్‌వాడీ టీచ‌ర్ ఉద్యోగం నుంచి తొల‌గింపు

అక్ర‌మాలకు పాల్ప‌డిన ఓ అంగ‌న్వాడీ టీచ‌ర్ ను విధుల నుంచి తొల‌గిస్తూ అధికారులు నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ మేర‌కు ఉత్త‌ర్వులు వెలువ‌డ్డాయి. మంచిర్యాల జిల్లా . కోట‌ప‌ల్లి మండ‌లం న‌క్క‌ల‌ప‌ల్లి 1 అంగ‌న్‌వాడీ టీచ‌ర్ స‌రోజ‌న ను విధుల్లో తొల‌గించారు.…

అధికారుల తీరుపైనే అనుమానాలు…

రాస్తే రామాయ‌ణ‌మంత‌.... చెబితే భార‌త‌మంత‌.. ఈ సామెత ఐసీడీఎస్ శాఖ‌కు స‌రిగ్గా స‌రిపోతుంది... మ‌రీ ముఖ్యంగా మంచిర్యాల జిల్లాలో ఐసీడీఎస్ అధికారుల అవినీతి గురించి చెబుతూపోతే అది ఒక్క రోజులో అయిపోదు. దీనికి ఉదాహ‌ర‌ణే కోట‌ప‌ల్లి మండ‌లం…

సింగ‌రేణిలో ఇష్టారాజ్యం…

సింగ‌రేణిలో కొంద‌రు ఆడింది ఆట‌... పాడింది పాట‌గా మారింది... కొంద‌రు ఉద్యోగులు ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హరిస్తుండ‌గా, అధికారులు చూసీచూడ‌న‌ట్లుగా వ‌దిలేస్తున్నారు. త‌మ దృష్టికి వ‌చ్చినా అధికారులు ఎందుకు వ‌దిలేస్తున్నారు...? ఇందులో మ‌త‌ల‌బు ఏంట‌నే…

ఎమ్మెల్యేపై సొంత పార్టీ నేత‌ల స‌మ‌ర‌శంఖం

కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి స్వరం రాజుకుంది. ఏకంగా ఎమ్మెల్యే పైనే సొంత పార్టీ నేత‌లు స‌మ‌ర‌శంఖం పూరించారు. గ‌తంలోనే ఆయ‌న‌పై అస‌మ్మ‌తి గ‌ళం వినిపించినా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, తాము అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామ‌ని హెచ్చ‌రించారు. బెల్లంప‌ల్లి…

తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్‌చార్జీ ఎవ‌రు..?

Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో 'సారథి' మార్పుకు రంగం సిద్ధమైందా..? ట్రబుల్ షూట‌ర్‌ కోసం అధిష్ఠానం పాత కాపులను రంగంలోకి దించుతోందా...? అధికారంలో ఉన్నా.. వర్గపోరు, సీనియర్ల అసంతృప్తులతో సతమతమవుతున్న టీ-కాంగ్రెస్‌కు కొత్త బాస్ ఎవరు…

కోడి పందేల స్థావరంపై పోలీసుల దాడి

కోడిపందేల స్థావ‌రంపై టాస్క్‌ఫోర్స్‌, సివిల్ పోలీసులు దాడి చేశారు. రామగుండం కమిషనరేట్ నార్కోటిక్/టాస్క్‌ఫోర్స్ ఎస్‌ఐలు రమేష్, లచ్చన్న, ఆర్ ఎస్ ఐ ప్రవీణ్ కుమార్, కన్నెపల్లి ఎస్ ఐ విక్రమ్ పోలీసులతో కలిసి కన్నెపల్లి మండలం చింతపూడి లింగాల…

బ్రిక్స్ విందులో మాంసాహారం ఎక్క‌డ‌..?

బ్రిక్స్ సదస్సులో పాల్గొన్న దేశాధినేతల కోసం ప్రధాని మోదీ ఏర్పాటు చేసిన గాలా డిన్నర్‌లో పూర్తిగా వెజ్ వంటకాలను వడ్డించడంపై రాహుల్ గాంధీ స్పందించారు. దేశంలో 80 శాతం మంది నాన్‌వెజిటేరియన్లు అంటూ ట్వీట్ చేశారు. దీంతో కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య…

టీఆర్ఎస్‌లోకి నాగోబా ఆలయ ప్రధాన పూజారి!

కేస్లాపూర్ లోని నాగోబా దేవాలయ ప్రధాన పూజారి మేస్రం ఆనంద రావు తెలంగాణ రక్షణ సేన పార్టీలో చేరారు. ఆదివారం బంజారాహిల్స్ లోని పార్టీ కార్యాలయంలో పలువురు సర్పంచులు, ముఖ్య నాయకులతో కలిసి పార్టీలో చేరారు.వారికి టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత…

జాతీయ లోక్ అదాల‌త్‌లో 3,500 కేసుల పరిష్కారం

జాతీయ లోక్‌అదాలత్ సంద‌ర్భంగా మంచిర్యాల జిల్లాలోని కోర్టుల్లో మొత్తం కేసులు 3,500 పరిష్కరించామని మంచిర్యాల జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ చైర్మ‌న్ ఎ. వీరయ్య వెల్ల‌డించారు. లోక్ అదాల‌త్ సంద‌ర్భంగా మొత్తం తొమ్మ‌ది…

అన్ని కార్మిక సంఘాలకు సమాన హోదా కల్పించాలి

TBGKS:సింగరేణిలో గుర్తింపు, ప్రాతినిథ్య‌ కార్మిక సంఘాల కాలపరిమితి ముగిసిన నేపథ్యంలో, అన్ని కార్మిక సంఘాలకు సమాన హోదా కల్పించాలని తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘం డిమాండ్ చేసింది. ఈ మేర‌కు శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ కి ఆ సంఘం నేత‌లు…