వడ దెబ్బకు పిట్టల్లా రాలుతున్న జనం
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. అప్పుడే మే నెల వచ్చేసిందా అన్నట్లు చుక్కలు చూపిస్తున్నాయి. పగపట్టాడేమో అన్నట్లు భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఎండలు, వడగాలుల తీవ్రతకు ఈ సీజన్ లో ఇప్పటి వరకు 8 మంది ప్రాణాలు కోల్పోవడం…