బాయిబాట బాయ్ కాట్..

పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ 11వ బొగ్గు గనిపై టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నిర్వహించిన ‘బాయి బాట’లో కార్మికులను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. అయితే, ఈ కార్యక్రమంలో హెచ్ఎంఎస్ ప్రదాన కార్యదర్శి రియాజ్ అహ్మద్…

బాయిబాట బాయ్ కాట్..

పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ 11వ బొగ్గు గనిపై టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నిర్వహించిన ‘బాయి బాట’లో కార్మికులను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. అయితే, ఈ కార్యక్రమంలో హెచ్ఎంఎస్ ప్రదాన కార్యదర్శి రియాజ్ అహ్మద్…

కార్మికుల జీతాల్లో కోత.. కవిత పర్యటన ఎఫెక్ట్..

Singareni:మంద‌మ‌ర్రి ఏరియా కాసిపేట-1 గనిలో పలువురు కార్మికుల వేతనాల్లో కోత విధిస్తున్నట్లు సింగరేణి యాజమాన్యం ప్రకటించింది. రెండు రోజుల క్రితం తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత చేపట్టిన "బాయిబాట" పర్యటన అనంతరం ఈ నిర్ణయం వెలుగులోకి…

స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్‌గా రమేష్

మంచిర్యాల జిల్లా స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్‌గా మంచిర్యాల‌కు చెందిన సమిడ్ల రమేష్ నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు (ROC No.157/SO/2025) ఆదేశాలు జారీ చేసింది. ఈ నియామకం ఏడాది పాటు ఉంటుంది. ఆ తర్వాత దానిని పొడిగించే…

స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్‌గా రమేష్

మంచిర్యాల జిల్లా స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్‌గా మంచిర్యాల‌కు చెందిన సమిడ్ల రమేష్ నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు (ROC No.157/SO/2025) ఆదేశాలు జారీ చేసింది. ఈ నియామకం ఏడాది పాటు ఉంటుంది. ఆ తర్వాత దానిని పొడిగించే…

మంచిర్యాలలో మంత్రికి నో ఎంట్రీ

రాష్ట్ర మంత్రి అంటే రాష్ట్రంలో ఎక్క‌డికైనా వెళ్లిరావ‌చ్చు.. కానీ, ఓ మంత్రి ప‌ర్య‌ట‌న‌కు మాత్రం హ‌ద్దులున్నాయ్‌... ఆ హ‌ద్దులు దాటి ముందుకు వెళ్ల‌లేరు.. సొంత పార్టీ ఎమ్మెల్యే నియోజ‌క‌వ‌ర్గంలో మాత్రం కాలు పెట్ట‌లేక‌పోతున్నారు. కాదు.. కాదు..…

అన్నలంతా మా పార్టీలోనే ఉన్నారు..

Telangana Rakshana Sena Chief Kalvakuntla Kavitha:గతంలో గనుల్లో 'అన్నలు' ఉన్నప్పుడు అధికారులు కొంత పద్ధతిగా నడుచుకునేవారు.. ఇప్పుడు అన్నలు లేరనే ధీమాతో కార్మికులను వేధిస్తున్నారు. "అన్నలు లేరని అనుకుంటున్నారేమో.. వాళ్లంతా ఇప్పుడు మా…

టీయూవీ రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శిగా బోడ సతీష్

తెలంగాణ ఉద్యమకారుల వేదిక (టీయూవీ) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం మాదారం గ్రామానికి చెందిన బోడ సతీష్ ను తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా నియమించినట్లు తెలంగాణ ఉద్యమకారుల వేదిక…

ఇంద్ర‌వెల్లి స్ఫూర్తితో పోరాటం..

ఇంద్రవెల్లి అంటేనే స్ఫూర్తినిచ్చే ఒక పోరాటం గుర్తుకు వస్తుందని, ఇంద్రవెల్లి విషాదాన్ని, వారి త్యాగాలను తెలంగాణ ఎన్నటికీ మరిచిపోదని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. ఇంద్రవెల్లి అమరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన ఆమె మాట్లాడారు. మా…

గుజ‌రాత్ కేంద్రంగా నకిలీ పత్తి విత్తన రాకెట్

గుజరాత్ ప్రధాన కేంద్రంగా కొన‌సాగుతున్న‌ నకిలీ పత్తి విత్తనాల రాకెట్‌ను ఆదిలాబాద్ పోలీసులు చేధించారు. గుజరాత్ నుంచి నకిలీ పత్తి విత్తనాలు హైదరాబాద్ కు అక్క‌డి నుంచి తెలంగాణలోని వివిధ ప్రాంతాల‌కు ఈ విత్త‌నాల‌ను చేర‌వేస్తున్నారు…