వడ దెబ్బకు పిట్టల్లా రాలుతున్న జనం

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. అప్పుడే మే నెల వచ్చేసిందా అన్నట్లు చుక్కలు చూపిస్తున్నాయి. పగపట్టాడేమో అన్నట్లు భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఎండలు, వడగాలుల తీవ్రతకు ఈ సీజన్ లో ఇప్పటి వరకు 8 మంది ప్రాణాలు కోల్పోవడం…

వడ దెబ్బకు పిట్టల్లా రాలుతున్న జనం

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. అప్పుడే మే నెల వచ్చేసిందా అన్నట్లు చుక్కలు చూపిస్తున్నాయి. పగపట్టాడేమో అన్నట్లు భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఎండలు, వడగాలుల తీవ్రతకు ఈ సీజన్ లో ఇప్పటి వరకు 8 మంది ప్రాణాలు కోల్పోవడం…

ఆదిలాబాద్ @ 44.5

Killer Heatwaves In Telangana: తెలంగాణ(Telangana) వ్యాప్తంగా ఎండ‌లు దంచికొడుతున్నాయి. వేసవిలో  తీవ్రమైన వేడిగాలులు (Killer Heatwaves) సాధార‌ణంగా మే నెల‌లో వ‌స్తాయి. కానీ, ఈ ఎండాకాలంలో ఇప్పుడే వ‌స్తున్నాయంటే ప‌రిస్థితి ముందు ముందు మ‌రింత…

ఆదిలాబాద్ @ 44.5

Killer Heatwaves In Telangana: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండ‌లు దంచికొడుతున్నాయి. వేసవిలో వచ్చే తీవ్రమైన వేడిగాలులు (Killer Heatwaves) సాధార‌ణంగా మే నెల‌లో వ‌స్తాయి. కానీ, ఈ ఎండాకాలంలో ఇప్పుడే వ‌స్తున్నాయంటే ప‌రిస్థితి ముందు ముందు మ‌రింత…

కేజీ టు పీజీ ఫ్రీ… 4 ల‌క్ష‌ల ఉద్యోగాలు…

Kalvakuntla Kavitha New Party Manifesto: తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో కొత్త రాజకీయ పార్టీని ప్రకటించిన కవిత.. ప్రజలకు పలు కీలక హామీలు ఇచ్చారు. తన లక్ష్యాలను స్పష్టంగా ప్రజలకు వివరించారు. ప్రజల్లోకి వెళ్లేందుకు ఐదు కీలక హామీలు ఇస్తున్నట్టు…

కవిత కొత్త పార్టీ… తెలంగాణ రాష్ట్ర సేన

కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సేన టీఆర్ఎస్ గా వెల్లడించారు.  శనివారం మేడ్చల్ జిల్లా మునీరాబాద్  ఆవిర్భావ సభ లో ఆమె ఈ ప్రకటన చేశారు. కవిత కొత్త పార్టీ పేరు ప్రకటించి జెండాను ఆవిష్కరించారు. ఆ సమయంలో కవిత అనుచరులు…

వడ్డీ వ్యాపారులపై పోలీసుల కొర‌డా

రైతులు, అమాయక ప్రజల నడ్డి విరుస్తూ వారి రక్తాన్ని పిండి పీడిస్తున్న వడ్డీ వ్యాపారులపై జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ కొర‌డా ఝ‌ళిపించారు. గురువారం ఆదిలాబాద్ జిల్లాలో ఏకకాలంలో 16 మండలాలలో 45 బృందాలుగా ఏర్ప‌డి దాదాపు వందమంది వడ్డీ వ్యాపారులపై…

వడ్డీ వ్యాపారులపై పోలీసుల కొర‌డా

రైతులు, అమాయక ప్రజల నడ్డి విరుస్తూ వారి రక్తాన్ని పిండి పీడిస్తున్న వడ్డీ వ్యాపారులపై జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ కొర‌డా ఝ‌ళిపించారు. గురువారం ఆదిలాబాద్ జిల్లాలో ఏకకాలంలో 16 మండలాలలో 45 బృందాలుగా ఏర్ప‌డి దాదాపు వందమంది వడ్డీ వ్యాపారులపై…

రాష్ట్ర పండువ‌గా వాసవి మాత జయంతి వేడుకలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం, అహింసా మూర్తి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి జయంతి వేడుకలను ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వ పండుగగా (State Festival) నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేర‌కు వాసవి మాత…

మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూత

Nadendla Bhaskara Rao: మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్‌రావు(Nadendla Bhaskara Rao) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయ‌న‌ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు…