పులిని చూసి న‌క్క వాత పెట్టుకుంది…

Pakistan PM Shabaz Sharif:భార‌త్ ఏ ప‌ని చేస్తే తాము కూడా అదే చేస్తున్నామ‌ని చెబుతుంది పాకిస్తాన్‌... చెప్ప‌డ‌మే కాదు... స‌రిగ్గా దాన్నే అనుక‌రిస్తుంది.. అనురిస్తుంది కూడా.. మ‌న ప‌నుల‌ను ఆ దేశం అచ్చుగుద్దిన‌ట్లు కాపీ కొడుతుంది..…

సరస్వతీ నది పుష్కరాలు ప్రారంభం..

Saraswati Pushkaralu :కాళేశ్వరం త్రివేణి సంగమంలో సరస్వతి పుష్కర స్నానాలు (Saraswati Pushkaralu) గురువారం ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున మాధవానంద సరస్వతీ పుష్కరాలను ప్రారంభించారు. కాళేశ్వరాలయం నుంచి మంగళ వాయిద్యాలతో త్రివేణి సంగమం వద్దకు…

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు

Police:ఏ పండుగ వచ్చినా ప్రజలందరూ ఐకమత్యంతో కులమత బేధాలు లేకుండా సంతోషంగా జరుపుకోవాలని బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ సూచించారు. మంగళవారం సాయింత్రం తాండూర్ సర్కిల్ కార్యాలయంలో ముస్లిం మత పెద్దలతో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా…

మ‌న‌వైపు చూస్తే విధ్వంస‌మే

Modi: భారతదేశం వైపు చూడ‌టం వల్ల కలిగే ఏకైక ఫలితం విధ్వంసం.. భారతదేశ ప్రజల రక్తం చిందించడం వల్ల ఒకే ఫలితం ఉంటుందని, అది విధ్వంసం అని ప్రధాని మోదీ(Prime Minister Modi) అన్నారు. అదంపూర్ ఇండియ‌న్ ఎయిర్‌ బేస్‌(Adampur Indian Air Base)…

సింగరేణి సీఎండీకి మ‌రో ప్ర‌తిష్టాత్మ‌క అవార్డు

Singareni: బహుముఖ విస్తరణ ప్రణాళికలతో సింగరేణి సంస్థ ఉన్నతికి కృషి చేస్తున్న సంస్థ సీఎండీ ఎన్.బలరామ్ కు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ (ఐఐఐఈ) ప్రతిష్టాత్మక పర్ఫార్మెన్స్ ఎక్స్ లెన్స్ పురస్కారాన్ని ప్రకటించింది. మేఘాలయ…

చావు దెబ్బ కొడ‌తాం

PM Modi : పాకిస్తాన్ ఎలాంటి దుస్సాహసానికి పాక్ తెగబడినా భారత్ దళాలు చావు దెబ్బ కొట్టేందుకు సిద్ధంగా ఉన్నాయని భార‌త ప్ర‌ధాని మోదీ స్ప‌ష్టం చేశారు. ఆప‌రేష‌న్ సింధూర్ త‌ర్వాత జాతినుద్దేశించి మొద‌టిసారిగా ప్ర‌సంగించారు మోదీ.. సర్జికల్…

అటవీ అభివృద్ధి సంస్థ అధికారులు, సిబ్బంది రక్త దానం

blood donation: తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ (టీజీఎఫ్ డీసీ) అధికారులు, సిబ్బంది సోమవారం మంచిర్యాలలో రక్తదానం చేసి పలువురికి ఆదర్శంగా నిలిచారు. మంచిర్యాలలోని రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహిస్తున్న రక్త నిధి…

యువతకు ఉపాధి కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్

Singareni: సింగరేణి అధ్వర్యంలో భూపాలపల్లిలో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావుతో కలిసి సింగరేణి సీఎండీ బలరాం నాయక్ ప్రారంబించారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ స్కిల్…

బ్ర‌హ్మోస్ స‌త్తా.. పాకిస్తాన్‌ను అడ‌గండి

Yogi: భారతదేశం ఇటీవల చేపట్టిన ఆపరేషన్ సింధూర్ దాడుల్లో పాకిస్తాన్‌, పీఓకే ఉగ్రస్థావరాలపై బ్రహ్మోస్ క్షిపణి వినియోగించినట్లు ఆయన ప్రకటించారు. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఏర్పాటు చేసిన బ్రహ్మోస్ మిస్సైల్ సెంటర్‌ను రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్…

పాకిస్థాన్‌ వైమానిక స్థావరాలు తుక్కు.. తుక్కు..

India Pakistan War : భార‌త్ చేతిలో చావు దెబ్బ తింటున్నా పాకిస్థాన్ బుద్ధి మారడం లేదు. తొలిరోజు భారత్ పై దాడి చేసేందుకు ప్ర‌య‌త్నం చేసి విఫ‌ల‌మైనా.. రెండోరోజూ సరిహద్దు ప్రాంతాలపై దాడులకు ప్రయత్నించింది. శుక్రవారం రాత్రి జమ్మూకశ్మీర్ మొదలు…