Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
కోడి పందేల స్థావరంపై పోలీసుల దాడి
కోడిపందేల స్థావరంపై టాస్క్ఫోర్స్, సివిల్ పోలీసులు దాడి చేశారు. రామగుండం కమిషనరేట్ నార్కోటిక్/టాస్క్ఫోర్స్ ఎస్ఐలు రమేష్, లచ్చన్న, ఆర్ ఎస్ ఐ ప్రవీణ్ కుమార్, కన్నెపల్లి ఎస్ ఐ విక్రమ్ పోలీసులతో కలిసి కన్నెపల్లి మండలం చింతపూడి లింగాల…
బ్రిక్స్ విందులో మాంసాహారం ఎక్కడ..?
బ్రిక్స్ సదస్సులో పాల్గొన్న దేశాధినేతల కోసం ప్రధాని మోదీ ఏర్పాటు చేసిన గాలా డిన్నర్లో పూర్తిగా వెజ్ వంటకాలను వడ్డించడంపై రాహుల్ గాంధీ స్పందించారు. దేశంలో 80 శాతం మంది నాన్వెజిటేరియన్లు అంటూ ట్వీట్ చేశారు. దీంతో కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య…
టీఆర్ఎస్లోకి నాగోబా ఆలయ ప్రధాన పూజారి!
కేస్లాపూర్ లోని నాగోబా దేవాలయ ప్రధాన పూజారి మేస్రం ఆనంద రావు తెలంగాణ రక్షణ సేన పార్టీలో చేరారు. ఆదివారం బంజారాహిల్స్ లోని పార్టీ కార్యాలయంలో పలువురు సర్పంచులు, ముఖ్య నాయకులతో కలిసి పార్టీలో చేరారు.వారికి టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత…
జాతీయ లోక్ అదాలత్లో 3,500 కేసుల పరిష్కారం
జాతీయ లోక్అదాలత్ సందర్భంగా మంచిర్యాల జిల్లాలోని కోర్టుల్లో మొత్తం కేసులు 3,500 పరిష్కరించామని మంచిర్యాల జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ చైర్మన్ ఎ. వీరయ్య వెల్లడించారు. లోక్ అదాలత్ సందర్భంగా మొత్తం తొమ్మది…
అన్ని కార్మిక సంఘాలకు సమాన హోదా కల్పించాలి
TBGKS:సింగరేణిలో గుర్తింపు, ప్రాతినిథ్య కార్మిక సంఘాల కాలపరిమితి ముగిసిన నేపథ్యంలో, అన్ని కార్మిక సంఘాలకు సమాన హోదా కల్పించాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ కి ఆ సంఘం నేతలు…
ఇదేం విచారణ
మంచిర్యాల జిల్లాలో ఐసీడీఎస్ అధికారుల తీరుపై నక్కలపల్లి గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత అవినీతి జరుగుతున్నా తాత్సారం చేయడం ఏమిటని...? మీరు అవినీతి, అక్రమాలు చేస్తున్న టీచర్లను కాపాడటానికి వచ్చారా..? అంటూ…
ఉమ్మడి ఆదిలాబాద్ లో విస్తారంగా వర్షాలు
దక్షిణ ఒడిశా - ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోన్న నేపథ్యంలో తెలంగాణలో పలు చోట్ల వర్షాలు పడుతున్నాయి. ఇక, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా వరుణుడు ప్రతాపం చూపుతున్నాడు. నిన్న రాత్రి నుంచి జిల్లాలోని పలు ప్రాంతాల్లో…
వేధింపులపై షీ టీమ్స్ ఆశ్రయించండి
మహిళలు ఎలాంటి వేధింపులకు గురైనా భయపడకుండా వెంటనే షీ టీమ్స్ను ఆశ్రయించాలని మంచిర్యాల జిల్లా షీ టీమ్ పోలీసులు సూచించారు. రామగుండం పోలీస్ కమీషనరేట్ మంచిర్యాల, గోదావరి రోడ్లోని ఏకలవ్య ఆశ్రమంలో సేవాభారతి ఆధ్వర్యంలో ఉచిత కంప్యూటర్, బ్యూటీషియన్…
వేటు వేస్తారా..? వేచి చూస్తారా..?
సొంత పార్టీ నేతలపైనే తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ వరుస వివాదాల్లో చిక్కుకుంటున్న ఓ నేతపై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది..? ఒక్కసారి కాదు.. రెండుసార్లు షోకాజ్ నోటీసులు ఇచ్చి.. ఎందుకు తాత్సారం చేస్తున్నారు..? వేటు తప్పదా..? లేక మరోసారి…
సింగరేణి కార్మికులకు పరామర్శ
సింగరేణిలో ప్రమాదానికి గురైన కార్మికులను TPCC రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ నాతరి స్వామి పరామర్శించారు. నాలుగు రోజుల కిందట కాసిపేట గనిలో బాంబు మిస్ బ్లాస్ట్ కావడంతో పలువురు కార్మికులు గాయపడ్డారు. వారంతా బీజోన్ సింగరేణి ఆసుపత్రిలో…