Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
పాడి కౌశిక్ రెడ్డికి బెయిల్
Bail for Padi Kaushik Reddy : హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Padi Kaushik Reddy)కి బెయిల్ లభించింది. మొత్తం.. మూడు కేసుల్లోనూ జడ్జి ఆయనకు బెయిల్ ఇచ్చారు. జిల్లా సమీక్షా సమావేశంలో తోటి ఎమ్మెల్యేతో దురుసుగా ప్రవర్తించారని…
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు
MLA Kaushik Reddy arrested: హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. జూబ్లీహిల్స్ లో కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కౌశిక్ రెడ్డిని కరీంనగర్ తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఆదివారం కరీంనగర్…
క్షమించండి
దర్శకుడు త్రినాథరావు హీరోయిన్ అన్షుపై చేసిన వ్యాఖ్యల పట్ల క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు. అందరికీ నమస్కారం ముఖ్యంగా మహిళలకి, అన్షు గారికి, నా మాటలు వల్ల బాధపడ్డ ఆడవాళ్ళందరికీ నా క్షమాపణలు చెబుతున్నా, నా…
కోటపల్లిలో కోడిపందాలు
Cock racing in Kotapalli: కోటపల్లిలో కోడిపందాలు నిర్వహిస్తున్న స్థావరంపై పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. కోటపల్లి మండలం నాగంపేట బొప్పరం గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో కోడిపందేలు నిర్వహిస్తున్నారని సమాచారం రావడంతో పోలీసులు దాడులు…
ఘనంగా ప్రారంభమైన మహాకుంభమేళ
Maha Kumbh Mela 2025: ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక ‘మహా కుంభమేళ’ ఘనంగా ప్రారంభమైంది. ప్రయాగ్రాజ్ లోని త్రివేణి సంగమం దగ్గర మొదటి స్నానంతో మహాకుంభమేళా ప్రారంభించారు. త్రివేణి సగమం ఒడ్డున పెద్ద సంఖ్యలో భక్తులు, సాధువులు తరలివచ్చారు.…
కోడి పందాల స్థావరంపై పోలీసుల దాడి
Police raid on chicken betting base: కోడిపందాల స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఈస్గాం పోలీస్ స్టేషన్ పరిధిలోని రాస్పల్లి పెద్దవాగు పరీవాహక ప్రాంతాలను అడ్డాలుగా చేసుకుని కొందరు కోడిపందాలు…
ఎమ్మెల్యేల కొట్లాట
MLA Sanjay Vs KowsikReddy: జిల్లా సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యేల మధ్య గొడవ, తోపులాటతో సమావేశం రసాభాసగా మారింది. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్లో ఆదివారం నిర్వహించిన జిల్లా సమీక్షా సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం…
కబ్జా పాలిటిక్స్
ఆయన కబ్జాకోరు.. అక్రమంగా భూములు సంపాదించారు.. దాదాపు నాలుగు వందల కోట్ల మేర అక్రమార్జనకు పాల్పడ్డాడు.. ఎన్నికల సమయంలో తప్పుడు అఫిడవిట్ సమర్పించాడు. ఆయన దోచుకున్న భూములు వెనక్కి తీసుకుంటే 35 వేల మంది పేదలకు ఇండ్ల జాగాలు…
రాష్ట్ర ప్రభుత్వానికి సింగరేణి రూ. 88.55 కోట్ల డివిడెండ్ చెల్లింపు
Singareni: తెలంగాణ ప్రభుత్వానికి సింగరేణి సంస్థ రూ. 88.55 కోట్ల డివిడెండ్ చెల్లించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లుకి సీఎండీ ఎన్.బలరామ్ చెక్కును అందించారు. 2023-24 ఆర్థిక సంవత్సరం…
నిప్పుల అక్షరం అలిశెట్టి
Alishetty Prabhakar: అతని అక్షరం మండుతున్న అగ్నికణం.. ఆయన కవిత్వం ఓ పాశుపతాస్త్రం. సామాన్యుని కష్టాలే ఆ కలం కవితా వస్తువులు.. కష్టజీవి కన్నీళ్లే ఆ పెన్నుకు ఇంకు చుక్కలు.. తెలంగాణ సాహితీ వనంలో పూసిన ఆ ఎర్రమందారమే అలిశెట్టి ప్రభాకర్.. సరళమైన…