Browsing Category

తాజా వార్తలు

మారిన ప‌రీక్షా ప‌త్రం

Tenth exams: ప‌ద‌వ తర‌గ‌తి పరీక్షలు ప్రారంభమైన తొలి రోజే అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. ఒక ప్రశ్నా పత్రానికి బదులు మరో ప్రశ్నాపత్రం ఇవ్వడంతో విద్యార్థులు ఇబ్బందులు ప‌డ్డారు. దీంతో పరీక్ష రెండు గంటలు ఆలస్యంగా మొదలైంది. మంచిర్యాల జిల్లాలో…

రావి శ్రీ‌నివాస్‌ను పార్టీ నుంచి బ‌హిష్క‌రించండి

Congress: సిర్పూరు కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జీ రావి శ్రీ‌నివాస్ ను పార్టీ నుంచి తొల‌గించాల‌ని కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా డీసీసీ అధ్య‌క్షుడు విశ్వ‌ప్ర‌సాద్ రావు పార్టీ క్రమ శిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు. ఈ మేర‌కు ఆయ‌న టీపీసీసీ…

అడవులు, ప్లాంటేషన్లు కాలితే పర్యావరణానికి నష్టం

అడవులు, ప్లాంటేషన్లు కాలితే చిన్న చిన్న జీవరాశులు చనిపోతాయని పర్యావరణానికి నష్టమని అటవీ అభివృద్ధి సంస్థ మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ గోగు సురేష్ కుమార్ అన్నారు. వేసవికాలంలో అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన…

సిబ్బంది సమస్యల పరిష్కారానికే “పోలీస్ దర్బార్”

Ramagundam Police Commissionerate : అంద‌రం ఒక కుటుంబం... సమన్వయంతో క్రమశిక్షణ, ప్రణాళిక బద్దంగా విధులు నిర్వ‌ర్తించాల‌ని రామ‌గుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా స్ప‌ష్టం చేశారు. రామగుండం కమిషనరేట్ కి తెలంగాణ పోలిస్ కి మంచిపేరు…

నేరాల‌ నియంత్రణకే కమ్యూనిటీ కాంటాక్ట్

మాదారం పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాలు నియంత్రించేందుకు, ప్రజలకు దగ్గర అయ్యేందుకు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తాండూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కుమారస్వామి తెలిపారు. మంగళవారం మాదారం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎంవీకే 5 ఇంక్లైన్…

అది నా సొంత వాహ‌న‌మే…

టీఎస్ 02 ఎఫ్ఎల్ 4985 కారు త‌న సొంత వాహ‌న‌మ‌ని, అది ప్ర‌భుత్వ వాహ‌నం కాద‌ని మంచిర్యాల జిల్లా సంక్షేమాధికారి రౌఫ్‌ఖాన్ స్ప‌ష్టం చేశారు. ఆయ‌న నాంది న్యూస్‌తో మాట్లాడారు. ప్ర‌భుత్వ వాహ‌నంలో త‌న భార్య జ‌న్నారం వెళ్లి విధులు నిర్వ‌హిస్తున్నార‌ని…

మేడం సేవ‌లో… సారు కారు..

ప్ర‌భుత్వ సేవ‌ల‌కు కేటాయించిన ప్రభుత్వ వాహనాలను కొంతమంది అధికారులు తమ కుటుంబ సేవలకు వినియోగిస్తున్నారా..? విధి నిర్వహణలో మాత్రమే వినియోగించాల్సిన వాహనాలను తమ సొంత అవసరాలకు వాడుతున్నారా..? అంటే అవుననే సమాధానం వ‌స్తోంది. అధికారిక కార్యక్రమాలు…

బాధితులకు అండగా భరోసా సెంటర్

బాధిత మహిళలు, పిల్లలకి అండగా భరోసా సెంటర్ సేవలు అందిస్తుందని జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు అన్నారు. లైంగిక దాడికి గురైన మహిళలు, బాలికలకు అండగా భరోసా సిబ్బంది పని చేస్తార‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఉమెన్ సేఫ్టీ వింగ్ ద్వారా వచ్చిన విక్టిమ్…

నిర్మల్ లాడ్జిల్లో తనిఖీలు

Nirmal: నిర్మల్ జిల్లాలో పోలీసులు లాడ్జిల్లో తనిఖీలు నిర్వహించారు. నిర్మల్, భైంసా, బాసర పట్టణాల్లో ఈ తనిఖీలు కొనసాగాయి. వచ్చే వివరాలు, వారి ఆధార్ కార్డు వివరాలు సరిగ్గా నమోదు చేస్తున్నారా...? లేదా...? వంటి వివరాలపై ఆరా తీశారు. రిసార్ట్స్,…

అనుచిత వ్యాఖ్య‌ల‌పై ఆగ్ర‌హం

Manchryala District: ద‌ళిత బిడ్డ, తెలంగాణ శాస‌న‌స‌భ స్పీక‌ర్‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డం ఏమిట‌ని మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్య‌క్షురాలు కొక్కిరాల సురేఖ(DCC President Kokkirala Surekha) ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఎమ్మెల్యేలు జగదీశ్వర్ రెడ్డి,…