Browsing Category

తాజా వార్తలు

అట‌వీ శాఖ అధికారుల‌కు వ్య‌తిరేకంగా సామ్రాజ్యం

అటవీశాఖ అధికారులు తమ తీరు మార్చుకోకపోతే వారికి వ్యతిరేకంగా ఖానాపూర్ నియోజకవర్గంలోనే ఒక "వ్యతిరేక సామ్రాజ్యం" ఏర్పాటు చేస్తానని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్(Khanapur MLA Vedma Bojju Patel) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివాసీలపై దాడి…

చ‌నిపోయిన రైతు కుటుంబాల‌కు న్యాయం ఎప్పుడు..?

BRS:దండేపల్లి, లక్షెట్టిపేట మండలాల్లో అకాల వర్షాల కారణంగా మృతి చెందిన నలుగురు రైతు కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారం ఇప్పటికీ అందలేదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నడిపెల్లి విజిత్ కుమార్(BRS State leader Nadipelli Vijith Kumar)…

రూ. 10 కోట్ల ధాన్యం బ‌కాయిలు… రోడ్డెక్కిన రైతులు…

ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని విక్రయించారు... కానీ ఇప్పటికీ కష్టార్జితానికి ప్రతిఫలం అందలేదు. కోట్ల రూపాయల బకాయిల కోసం రైతులు రోడ్డెక్కారు. వ్యాపారి ఇంటి ముందు ఆందోళనకు దిగడమే కాకుండా ఇంట్లోని సామాగ్రిని బయటకు తీసి దహనం చేశారు. ఈ…

వివాదంలో ఇంధన్‌పల్లి ఎఫ్ఆర్ఓ

మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఇంధనపల్లి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ల‌క్ష్మీనారాయణ వివాదంలో చిక్కుకున్నారు. వాగులో చేపల వేటకు వెళ్లారనే కారణంతో ఐదుగురు గిరిజన యువకులను దుర్భాషలాడుతూ, లాఠీతో కొట్టారు. కాళ్లు మొక్కుతాం స‌ర్ అన్నా క‌నిక‌రించ‌కుండా…

ఆదివాసుల ఆందోళన.. ఉద్రిక్తత

జన్నారం మండలంలోని ఇంధన్‌పల్లి అటవీ రేంజ్ కార్యాలయం ఎదుట ఆదివాసీలు ఆదివారం అర్ధరాత్రి ఆందోళనకు దిగారు. చేపల వేటకు వెళ్లిన ఐదుగురు ఆదివాసులను అటవీ శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారని ఆరోపిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ ధర్నాకు…

ఆ వంతెన‌లు వెంట‌నే పున‌రుద్ద‌రిస్తాం

ఇటీవల కురిసిన భారీ వర్షాల ప్రభావంతో దెబ్బతిన్న ఏసీసీ క్వారీ బ్రిడ్జి, రాళ్లవాగు బ్రిడ్జిలను మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆదివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వంతెనల పరిస్థితిని సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించి,…

పేకాట స్థావరంపై పోలీసుల మెరుపుదాడి

కాసిపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని సోమగూడెంలో ఓ ఇంట్లో పేకాట నిర్వహిస్తున్నట్లు పోలీసుల‌కు స‌మాచారం అందింది. దీంతో రామగుండం పోలీస్ కమిషనరేట్ నార్కోటిక్ బృందం, టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఆ ఇంటిపై మెరుపుదాడి నిర్వహించారు.…

ఆపరేషన్ ముస్కాన్ విజయవంతం.. 278 మంది బాలలు సురక్షితం

Operation Muskaan:ఆపరేషన్ ముస్కాన్–XII విజయవంతమైంది. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనతో పాటు తప్పిపోయిన, వదిలివేసిన‌ పిల్లలను గుర్తించి రక్షించే ఈ ప్రత్యేక కార్యక్రమంలో వందలాది మంది బాలబాలికలను గుర్తించారు. రామ‌గుండం పోలీస్ క‌మిష‌న‌రేట్…

బెల్లంపల్లిలో మరోసారి ఫుడ్ పాయిజన్

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో మరోసారి ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. ప్రభుత్వ బాలుర ఆశ్రమ గురుకుల పాఠశాలలో భోజనం చేసిన అనంతరం ఏడుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులను తల్లిదండ్రులే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పాఠశాల…

ఎమ్మెల్యే ఎదుట దళిత సర్పంచ్ లకు అవమానం

మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలో రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమం రాజకీయ దుమారం రేపింది. గొల్లపల్లి, జోగాపూర్ గ్రామాల దళిత మహిళా సర్పంచ్‌లను అవమానించారంటూ ఎమ్మెల్యే గడ్డం వినోద్‌పై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. కార్యక్రమంలో కొబ్బరికాయ…