Browsing Category

తాజా వార్తలు

త్వరగా కోలుకుని అసెంబ్లీకి రావాలి

ప్రమాదవశాత్తు గాయపడ్డ మాజీ సీఎం కేసీఆర్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించారు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఆసుపత్రి బయట మీడియాతో మాట్లాడారు.'ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా. తిరిగి మళ్లీ అసెంబ్లీ సమావేశాలకు హాజరై ప్రజాసమస్యలను…

యాదాద్రి వద్ద తప్పిన ఘోర రైలు ప్రమాదం

సికింద్రాబాద్ నుంచి కాగజ్ నగర్ వైపు వెళ్తున్న సిర్పూర్ కాగజ్ నగర్ ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగాయి. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ స్టేషన్ వద్దకు రైలు రాగానే మంటలు వ్యాపించాయి. ఒక్కసారిగా బోగిల్లో పొగలు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు…

కోలుకున్న కేసీఆర్.. వాకర్ తో నడక

KCR:మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాలుకి సర్జరీ పూర్తయింది. దీంతో ఈ రోజు (శనివారం) ఉదయం కేసీఆర్ తో డాక్టర్లు నడిపించారు. వాకర్ సాయంతో నడవటం ప్రాక్టీస్ చేయించారు. ఇద్దరు డాక్టర్లు కేసీఆర్ ను పట్టుకోగా వాకర్ సాయంతో కేసీఆర్ మెల్లగా నడిచారు. ఈ…

సింగ‌రేణి కార్మికుడి దుస్తుల్లో రామ‌గుండం ఎమ్మెల్యే

Telangana Assembly: అసెంబ్లీలో నూతన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ఉత్సాహ‌భ‌రిత వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి చేరుకున్నారు. అయితే, రామ‌గుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మ‌క్కాన్ సింగ్ సింగ‌రేణి కార్మికుల దుస్తులు ధ‌రించి…

కొత్త మంత్రుల‌కు శాఖ‌లివే..

Telangana: తెలంగాణ మంత్రులకు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి శాఖలను కేటాయించారు. మంత్రులుగా ప్రమాణం చేసిన వారికి తెలంగాణ ప్రభుత్వం శనివారం ఉదయం శాఖలను కేటాయించింది. మంత్రులకు శాఖల కేటాయింపు జరిగినట్లు ప్రచారం జరిగినా.. అదేం లేదని ప్రభుత్వం వివరణ…

కేసీఆర్ కు అస్వస్థత

KCR:మాజీ సీఎం కేసీఆర్ అస్వస్థతకు గురి కావడంతో అయనను ఆసుపత్రికి తరలించారు. దీంతో ఆయనను ఫాం హౌస్ నుండి హుటాహుటిన సోమాజిగూడ యశోద ఆసుపత్రి తరలించారు. యశోద ఆసుపత్రిలో కొనసాగుతున్న చికిత్స.. మరిన్ని వైద్య పరీక్షలు చేయనున్న డాక్టర్లు.. తనకి ఎలాంటి…

అక్కడ ప్రమాణం.. ఇక్కడ పరుగెత్తిన అధికార గణం..

Revanth Reddy:ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి అపుడే పనులు ప్రారంబించారు. అది కూడా తన విజయానికి బాటలు వేసిన ఉమ్మడి ఆదిలాబాద్ నుండీ.. రేవంత్ గురువారం ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం అధికారులతో సమావేశం నిర్వహించారు. వెంటనే సీఎస్…

కొత్త మంత్రులకు ఏయే శాఖలు కేటాయించారంటే..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కలతో పాటు మరో 10 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర గవర్నర్ తమిళిసై వీరితో ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి…

మున్సిపల్ చైర్ పర్సన్ కాంగ్రెస్ లో చేరిక

బెల్లంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ రోజు ఉదయం ఆమె హైదరబాద్ లో ఎంఎల్ఏ గడ్డం వినోద్ సమక్షంలో ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. జక్కుల శ్వేతకు అవిశ్వాస గండం పొంచి ఉన్న నేపథ్యంలో ఆమె పార్టీ మారినట్లు…

కాంగ్రెస్ ప్రభుత్వంలో తొలి ఉద్యోగం ఆమెకే..

Revanth Reddy: కేసీఆర్ ప్ర‌భుత్వం యువ‌త‌కు ఉద్యోగాలు ఇవ్వ‌డం లేద‌ని కాంగ్రెస్ పెద్ద ఎత్తున ప్ర‌చారం చేసింది. తాము అధికారంలోకి రాగానే యువ‌త‌కు పెద్దఎత్తున ఉద్యోగాలు సైతం ఇస్తామ‌ని హామీ ఇచ్చింది. కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్పాటు అయిన త‌ర్వాత…