Browsing Category

తాజా వార్తలు

ఆపరేషన్ ముస్కాన్ విజయవంతం.. 278 మంది బాలలు సురక్షితం

Operation Muskaan:ఆపరేషన్ ముస్కాన్–XII విజయవంతమైంది. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనతో పాటు తప్పిపోయిన, వదిలివేసిన‌ పిల్లలను గుర్తించి రక్షించే ఈ ప్రత్యేక కార్యక్రమంలో వందలాది మంది బాలబాలికలను గుర్తించారు. రామ‌గుండం పోలీస్ క‌మిష‌న‌రేట్…

బెల్లంపల్లిలో మరోసారి ఫుడ్ పాయిజన్

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో మరోసారి ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. ప్రభుత్వ బాలుర ఆశ్రమ గురుకుల పాఠశాలలో భోజనం చేసిన అనంతరం ఏడుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులను తల్లిదండ్రులే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పాఠశాల…

ఎమ్మెల్యే ఎదుట దళిత సర్పంచ్ లకు అవమానం

మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలో రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమం రాజకీయ దుమారం రేపింది. గొల్లపల్లి, జోగాపూర్ గ్రామాల దళిత మహిళా సర్పంచ్‌లను అవమానించారంటూ ఎమ్మెల్యే గడ్డం వినోద్‌పై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. కార్యక్రమంలో కొబ్బరికాయ…

అక్రమంగా గడ్డి మందు తరలింపు.. నలుగురు అరెస్ట్

మహారాష్ట్ర నుంచి గడ్డి మందులను అక్రమంగా తెలంగాణలోకి తరలించి రైతులకు విక్రయించేందుకు ప్రయత్నించిన నలుగురు వ్యక్తులను భీమిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి మొత్తం రూ.1.44 లక్షల విలువైన గడ్డి మందులు, ఒక టొయోటా ఇన్నోవా కారు, రెండు…

ఎమ్మెల్యే వినోద్‌కు కాంగ్రెస్ సీనియర్ల అల్టిమేటం

బెల్లంపల్లి కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. నెన్నెల మండలంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు సమావేశమై ఎమ్మెల్యే గడ్డం వినోద్‌కు బహిరంగంగా హెచ్చరికలు జారీ చేశారు. ఎన్నికలకు మూడు రోజుల ముందు పార్టీలో చేరిన నాయకులే ఇప్పుడు…

కాజీపేట‌, బ‌ల్లార్షా నాలుగో లైన్‌కు గ్రీన్ సిగ్న‌ల్‌

Kazipet Balharshah Fourth Railway Line : దేశంలోని అత్యంత కీలకమైన రైల్వే కారిడార్లలో ఒకటైన కాజీపేట–బల్హర్షా మార్గం మరోసారి వార్తల్లో నిలిచింది. నిన్న‌టి మూడో రైల్వే లైన్ పనులు పూర్తికాగా.. ఇప్పుడు నాలుగో రైల్వే లైన్ నిర్మాణంపై కేంద్ర…

4,634 ఎకరాల్లో పంట నష్టం

ప్రకృతి విపత్తు రైతు జీవితాన్ని మరోసారి పరీక్షకు పెట్టింది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కు పంట‌లు ఎండిపోతాయ‌నే దిగులు... ఇక ఇప్పుడేమో మునిగిన పంట‌ల‌ను చూసి క‌న్నీళ్లు.. ఆకాశం నుంచి కురిసిన వాన రైతు ముఖంలో ఆనందం నింపాల్సింది... కానీ ఆదిలాబాద్…

బస్టాండ్‌లో భారీ గుంత.. త‌ప్పిన పెను ప్ర‌మాదం…

ఓ భారీ గుంత ఏర్ప‌డింది... అది కూడా బ‌స్టాండ్ కంట్రోల‌ర్ గ‌ది ముంద‌ర‌... అదృష్ట‌వ‌శాత్తు ప్ర‌యాణికులు ఎవ‌రూ లేక‌పోవ‌డంతో ప్ర‌మాదం త‌ప్పింది... మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కొత్త బస్టాండ్‌లో భారీ గుంత ఏర్పడటం తీవ్ర ఆందోళనకు దారితీసింది. ఇటీవల…

బస్టాండ్‌లో భారీ గుంత.. త‌ప్పిన పెను ప్ర‌మాదం…

ఓ భారీ గుంత ఏర్ప‌డంది... అది కూడా బ‌స్టాండ్ కంట్రోల‌ర్ గ‌ది ముంద‌ర‌... అదృష్ట‌వ‌శాత్తు ప్ర‌యాణికులు ఎవ‌రూ లేక‌పోవ‌డంతో ప్ర‌మాదం త‌ప్పింది... మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కొత్త బస్టాండ్‌లో భారీ గుంత ఏర్పడటం తీవ్ర ఆందోళనకు దారితీసింది. ఇటీవల…

గోదావరి ఉగ్రరూపం..వరద ఉచ్చులో 38 మంది

గోదావరి ఉగ్రరూపం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరుతుండటంతో చర్ల మండలం వీరాపురం సమీపంలోని ఇసుక క్వారీల్లో 38 మంది వరద ముప్పులో చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు అధికారులు,…