Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
దోపిడీదారులకు సింగరేణిలో స్థానం లేదు
Deputy Chief Minister Bhatti Vikramarka on Singareni:సింగరేణిలో దోపిడీదారులకు స్థానం లేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Deputy Chief Minister Bhatti Vikramarka) నిప్పులు చెరిగారు. కార్మికుల శ్రమ, వారి ఆత్మగౌరవాన్ని తక్కువ చేసి…
ఆయనో అబద్దాల రావు
ఆయనో అబద్దాల రావు.. రోజుకో అబద్ధం చెబుతూ అబద్దాల రావుగా మారిపోయాడని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Deputy Chief Minister Bhatti Vikramarka) బీఆర్ఎస్ నేత హరీష్రావు(BRS leader Harish Rao)పై విరుచుకుపడ్డారు. శనివారం మంచిర్యాల…
కార్యకర్తల అకుంఠిత దీక్షనే బీఆర్ఎస్ బలం
కార్యకర్తల అకుంఠిత దీక్షనే బీఆర్ఎస్ పార్టీ బలమని మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ అన్నారు. మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో బీఆర్ఎస్ బెల్లంపల్లి నియోజక వర్గ కార్యకర్తల సమ్మేళనం, సభ్యత్వ నమోదు, సర్ శిక్షణ తరగతుల సమావేశం…
ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం..
గూడెం దేవాలయంతో పాటు, లిఫ్టు ఇరిగేషన్ పనులకు సైతం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. పీపుల్స్ మార్చ్ మూడేళ్లయిన సందర్భంగా పిప్పిరి సభలో సీఎం రేవంత్ రెడ్డి నిధులు ఇస్తామని ప్రకటించారని, ఆయన ఇచ్చిన హామీ మేరకు నిధులు…
మట్టి కుప్పలనే బొగ్గు అంటున్నారు..
Singareni:సింగరేణి సంస్థను నామరూపాలు లేకుండా చేయడానికే దుర్మార్గమైన ప్రయత్నాలు జరుగుతున్నాయని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్(Former Minister Koppula Eshwar) ఆరోపించారు. శుక్రవారం రామగుండం ఆర్జీ-1, ఓసీపీ-5లోని బొగ్గు నిల్వలను మాజీ ఎమ్మెల్యే…
యథావిధిగా సింగరేణి మెడికల్ బోర్డు
Singareni:"నా పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో సింగరేణి కార్మికుల కష్టాలను కళ్లారా చూశాను. వారితో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. రాబోయే రోజుల్లో ఒడిశాలోని 'నైనీ బ్లాక్' తరహాలోనే ఇతర రాష్ట్రాల్లోనూ సింగరేణిని విస్తరించి, కొత్త బొగ్గు బ్లాకుల ద్వారా…
గనులపై BMS భరోసా యాత్ర
సింగరేణిలో BMS రాజీలేని పోరాటం చేస్తుందని సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ బీఎంఎస్ అధ్యక్షుడు అప్పాని శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఆయన భూపాలపల్లి ఏరియాలో గనులపై పర్యటించారు. ఆయన కేటీకే 8 ఇంక్లైన్లో కార్మికులను కలిశారు. ఈ…
దశాబ్దాల నిర్లక్ష్యానికి తెర…
Gudem Satyanarayana Swamy Temple:భారతదేశంలోనే అత్యంత పురాతన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం... ఆంధ్రా పాలకుల వివక్షకు గురైంది... పాలకులు ఎవరూ పట్టించుకోలేదు.. ఇక్కడకు వచ్చే భక్తులకు ఎలాంటి సౌకర్యాలు లేవు.. కనీసం నిద్ర చేద్దామంటే…
రైతును రాజు చేసేదాకా పోరాటం
TRS leader Kalvakuntla Kavitha:రైతును రాజు చేసేదాకా తమ పోరాటం ఆగదని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత(TRS leader Kalvakuntla Kavitha) స్పష్టం చేశారు. వ్యవసాయాన్ని కాపాడితేనే గ్రామీణాభివృద్ధి అన్నారు. నల్గొండలో హోటల్ తెలంగాణ రైతు సమస్యలపై…
జాతీయ రహదారిపై గ్రామస్తుల ఆందోళన
తమ గ్రామం నుంచి మట్టి తరలించి... రోడ్డును సర్వనాశనం చేశారని ఇప్పుడు పట్టించుకోవడం లేదంటూ జాతీయరహదారిపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేయడంతో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది...…