Browsing Category

తాజా వార్తలు

భారీ వర్షాలతో అప్రమత్తం..

మంచిర్యాలలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మున్సిపల్ యంత్రాంగం అప్రమత్తమైంది. నీటి నిల్వలు, పొంగిపొర్లుతున్న డ్రైనేజీలు, వాగులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన మేయర్ దర్ని మధుకర్ వెంటనే సహాయక చర్యలు…

భారీ వ‌ర్షాల‌కు ఇల్లు కూలి… గృహిణికి తీవ్ర గాయాలు..

మంచిర్యాల జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు ప్రజలను ఇబ్బందుల‌కు గురి చేస్తున్నాయి. కోటపల్లి మండలం ఆలుగామ గ్రామంలో తెల్లవారుఝామున ఓ ఇల్లు ఒక్కసారిగా కూలిపోవడంతో గృహిణి తీవ్రంగా గాయపడగా, ఆమె భర్త, పిల్లలకు స్వల్ప గాయాలయ్యాయి.…

సింగరేణిపై వ‌ర్షం ప్ర‌భావం.. బొగ్గు ఉత్పత్తికి బ్రేక్

Singareni:రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు సింగరేణి బెల్లంపల్లి రీజియన్‌లోని ఓపెన్‌కాస్ట్ గనుల కార్యకలాపాలను తీవ్రంగా ప్రభావితం చేశాయి. గనుల్లోకి భారీగా వర్షపు నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తి, ఓవర్‌బర్డెన్ (ఓబీ)…

11.56 ల‌క్ష‌ల ఇండ్లు ఇవ్వండి

CM Revanth Reddy:తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. రాష్ట్ర అభివృద్ధి, పెండింగ్ నిధుల సాధనే లక్ష్యంగా వరుసగా కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు కేంద్ర…

స‌మాజ సేవ‌కు అంత‌ర్జాతీయ గౌర‌వం

ఒక మనిషి సంపాదించిన ఆస్తి కాదు... సంపాదించిన ఆశీర్వాదాలే అతని నిజమైన సంపద. రక్తదానంతో ప్రాణాలు కాపాడుతూ... పేదలకు చేయూతనిస్తూ... అవసరంలో ఉన్న ప్రతి ఒక్కరికీ అండగా నిలుస్తూ మూడు దశాబ్దాలుగా మానవతను ఆచరణలో చూపిన సేవామూర్తికి అంతర్జాతీయ గౌరవం…

నేను ప‌రారీలో లేను… ఆరోప‌ణ‌లు అవాస్త‌వం..

Trainee IPS officer Uday Krishna Reddy:ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. తాను ఎక్కడికీ పారిపోలేదని, పరారీలో లేనని స్పష్టం చేశారు. న్యాయవ్యవస్థ, పోలీసు వ్యవస్థలపై పూర్తి విశ్వాసం ఉందని, విచారణ అధికారులకు…

జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు భుజానికి గాయం

టాలీవుడ్ ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ స్వల్పంగా గాయపడ్డారు. ఓ షూటింగ్ జరుగుతుండగా సాయంత్రం దురదృష్టవశాత్తూ ఆయన భుజానికి గాయమైనట్టు ఆయన కార్యాలయం తాజాగా ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది. ప్రస్తుతం ఆయన హాస్పిటల్ చికిత్స జరుగుతున్నట్టు…

తాడిచ‌ర్ల -2 వేగ‌వంతం చేయండి

తెలంగాణ అభివృద్ధి, యువతకు ఉపాధి, సింగరేణి కార్మికుల సంక్షేమం, తాడిచర్ల-2 బొగ్గు గని ప్రాజెక్టు వేగవంతంపై కేంద్ర మంత్రులతో రాష్ట్ర మంత్రి డాక్టర్ జి. వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కీలక భేటీలు నిర్వహించారు. పలు అంశాలపై…

సింగరేణిపై INTUC కీలక తీర్మానాలు..!

INTUC:సింగరేణి సంస్థ భవిష్యత్ అభివృద్ధి, కార్మికుల హక్కుల పరిరక్షణ, వేతన సవరణ వంటి కీలక అంశాలపై ఐఎన్‌టీయూసీ కోర్ కమిటీ కీలక సమావేశం నిర్వహించింది. 12వ జేబీసీసీఐ వేజ్ బోర్డు ఏర్పాటు, కొత్త బొగ్గు గనుల సాధన, తాడిచర్ల-2 ప్రాజెక్టు వేగవంతం…

రంగనాథ్ ను తొల‌గించండి…

తెలంగాణ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ను వెంటనే ఆ పదవి నుంచి తప్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. లోతుకుంట భూముల కేసు విచారణలో కోర్టు ధిక్కరణ అంశాలను తీవ్రంగా పరిగణించిన ధర్మాసనం..…