Browsing Category

తాజా వార్తలు

వర్షాలకు చిన్న విరామం.. 19 తర్వాత మళ్లీ జోరు

Southwest Monsoon 2026: ముందస్తుగా పలకరించిన నైరుతి రుతుపవనాలు ‘చిన్న విరామం’ తీసుకున్నాయి. ప్రతికూల వాతావరణం కారణంగా రుతుపవన గమనం మందగించింది. దీంతో వర్షాలు పడకపోగా, వాతావరణం మళ్లీ వేడెక్కింది. రుతుప‌వ‌నాలు ద‌క్షిణ తెలంగాణ‌, హైద‌రాబాద్…

మీనాక్షి నామినేష‌న్ తిర‌స్క‌ర‌ణ‌… తెలంగాణ‌లో ఆ కేసే కార‌ణం..

Meenakshi Natarajan: ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షీ నటరాజన్ (Meenakshi Natarajan) రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ వెన‌క తెలంగాణ‌కు చెందిన ఓ కేసు ఉండ‌టం దేశ‌వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపుతోంది. నారాయణపేట జిల్లాకు చెందిన ఓ లైంగిక వేధింపుల…

మంచిర్యాల పర్యటనకు భట్టి..

Deputy Chief Minister Bhatti Vikramarka: ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క రెండు రోజుల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా మంచిర్యాల రానున్నారు. ఆయ‌న సింగ‌రేణి ప్రాంతంలో ప‌ర్య‌ట‌న‌తో పాటు గూడెం దేవాల‌యానికి సంబంధించిన అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న…

ఆదిలాబాద్ చేరుకున్న‌ డీజీపీ ఆనంద్

ఆదిలాబాద్ జిల్లాలో బుధ‌వారం డీజీపీ సీవీ ఆనంద్ ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ మేర‌కు ఆయ‌న మంగ‌ళ‌వారం రాత్రి ఆదిలాబాద్ జిల్లా చేరుకున్నారు. ఈ సందర్భంగా మల్టీజోన్ వన్ ఐజి ఎస్ చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఇతర…

మీనాక్షి న‌ట‌రాజ‌న్ కు బిగ్ షాక్

Meenakshi Natarajan: తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జిగా ఉన్న మీనాక్షి నటరాజన్ కు ఈసీ షాక్ ఇచ్చింది. ఆమె రాజ్యసభ నామినేషన్‌ని తిరస్కరించింది. మీనాక్షి న‌ట‌రాజ‌న్ మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ నామినేషన్ వేశారు. ఐతే.. అఫిడవిట్‌లో ఆస్తుల…

రక్తదానంతో ఎంతో మందికి ప్రాణదానం

రక్తదానం చేయడం వల్ల ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి ఎంతో లబ్ధి చేకూరుతుందని, ఇది ప్రాణదానంతో సమానమని తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ (టీజీఎఫ్డీసీ) కాగజ్ నగర్ డివిజనల్ మేనేజర్ జి.గణేష్ అన్నారు. జూన్ 1 నుండి 12 వరకు నిర్వహిస్తున్న 'పర్యావరణ…

రేపు డీజీపీ ఆదిలాబాద్ ప‌ర్య‌ట‌న

DGP CV Anand:డీజీపీ సీవీ ఆనంద్ బుధవారం ఆదిలాబాద్ జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న అధికారుల‌తో స‌మావేశం అవుతారు. ప‌లు ప్రారంభోత్స‌వాలు చేయ‌నున్న ఆయ‌న, ప్రజా పాలనలో భాగంగా నిర్వహించే గ్రామసభలో పాల్గొంటారు. మొట్టమొదటిసారిగా…

గోదావరిలో ముగ్గురు గల్లంతు

గోదావ‌రి న‌దిలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు వెళ్లి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్య‌క్తులు నీట మునిగారు. నిర్మల్ జిల్లా బాసర గోదావరిలో ముగ్గురు అన్నదమ్ములు గల్లంతయ్యారు. ప్రమాదం జరిగిందిలా.. హైదరాబాద్‌ కాచిగూడలోని చెప్పల్ బజార్‌కు…

పోడు వివాదం.. ఉద్రిక్తం…

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం దిందా గ్రామంలో మంగ‌ళ‌వారం అటవీ అధికారులు, స్థానికుల‌ మధ్య పోడు భూముల‌పై ఉద్రిక్త‌త నెల‌కొంది. అటవీ శాఖ అధికారులు భూముల్లో మొక్కలు నాటేందుకు వెళ్లారు. ఈ నేప‌థ్యంలోనే రైతులు, అటవీ శాఖ అధికారుల…

సై అంటే సై..

Singareni:సింగ‌రేణిలో అగ్గి ర‌గులుకుంది... ఇప్పుడు ఎన్నిక‌లేం లేవు... కానీ, రాజకీయ వేడి సాగుతోంది. ఒకరు ప్ర‌భుత్వ అవినీతిపై దుమ్మెత్తి పోస్తుంటే.... ఇంకొక‌రు కేంద్రానికి లేఖ రాస్తున్నారు.. కార్మికుల‌కు జ‌రుగుతున్న అన్యాయంపై…