Browsing Category

తాజా వార్తలు

బీఆర్ఎస్ కౌన్సిలర్ కిడ్నాప్

జిఈ నెల 4న మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నేపధ్యంలో ఖానాపూర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కౌన్సిలర్ కిడ్నాప్ కలకలం సృష్టించింది. ఐదవ వార్డు ఇంద్రనగర్ కౌన్సిలర్ మేష పోసాని అతని కుమారుడు మేస సతీష్ ని కిడ్నాప్ చేశారని పోలీస్ స్టేషన్ లో ఖానాపూర్ బీఆర్ఎస్…

దాడులు… అరెస్టులు… గెలిచేదెవ్వ‌రు..?

Kyathannapalli Municipality Election:ఆందోళ‌న‌లు... దాడులు... అరెస్టులు... జైళ్లు.... ఒక ఎన్నిక కోసం జ‌రుగుతున్న పోరు... అధికార పార్టీ వ‌ర్సెస్ ప్ర‌తిప‌క్షాలుగా మారింది... అయితే, ఈ ఎన్నిక ఎవ‌రికి లాభం చేకూర్చ‌నుంది...? ఎవ‌రికి న‌ష్టం…

క్యాతనపల్లి ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేయాలి

క్యాతనపల్లి మున్సిపాలిటీ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నికలను పారదర్శకంగా, శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి. చంద్రయ్య సూచించారు. శ‌నివారం (ఏప్రిల్ 4)న…

తెలంగాణ పంచాయ‌తీల‌కు జాతీయ గుర్తింపు

Telangana Panchayats:గ్రామీణాభివృద్ధి, పారదర్శక పరిపాలనలో తెలంగాణ పంచాయతీలు మరోసారి దేశవ్యాప్తంగా తమ ప్రత్యేకతను చాటుకున్నాయి. గ్రామీణాభివృద్ధి, సుస్థిర పరిపాలనలో విశిష్ట ప్రతిభ కనబరిచిన తెలంగాణ పంచాయతీలకు జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక…

నల్ల బ్యాడ్జీలతో కార్మికుల నిరసన

కార్మికులను బానిసలుగా చేసే లేబర్ కోడ్ లు వెంటనే రద్దు చేయాలని HMS బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు పతెం రాజబాబు డిమాండ్ చేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్ లను వ్యతిరేకిస్తూ గోలేటి CHPలో హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో సింగరేణి కార్మికులు నల్ల…

బొగ్గు గనిలో కొత్త పోరు..

Singareni:సింగ‌రేణిలో మ‌రో యూనియ‌న్ పురుడు పోసుకోనుంది... కార్మిక హక్కుల సాధనే లక్ష్యంగా కొత్త యూనియన్ ఏర్పాటుకు కసరత్తు మొదలైంది. యూనియ‌న్ విధివిధానాలు, నాయ‌కుల చ‌ర్చ‌లు జోరుగా సాగుతున్నాయి... యూనియ‌న్ ఏర్పాటుకు ఇదే స‌రైన స‌మ‌య‌మ‌ని…

ఏసీబీ వలలో ఎస్ఐ

లంచం తీసుకుంటూ ఏసీబీ చిక్కాడు ఓ ఎస్ఐ... రియల్ ఎస్టేట్ వ్యవహారంలో మధ్యవర్తిత్వం చేసేందుకు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. నిర్మల్ జిల్లా మమడ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై అశోక్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.…

భార‌త్ కోసం హ‌ర్మూజ్ తెరుస్తాం..

Iran is a key decision: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో హర్మూజ్​ జలసంధిపై (Strait of Hormuz) ఇరాన్ కీలక వ్యాఖ్యలు చేసింది. భార‌త్‌తో స‌హా ఐదు దేశాల‌కు చెందిన నౌకల ప్రయాణానికి హర్మూజ్‌ జలసంధిలో అనుమతి ఇస్తామని ఇరాన్‌(Iran) విదేశాంగ మంత్రి…

తెలంగాణ బడ్జెట్ లో కొత్త పథకాలు..

Telangana Budget:తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ లో కొత్త పథకాలను ప్రకటించింది. దాదాపు ఐదు కొత్త‌ ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెట్ట‌డ‌మే కాకుండా, వాటి అమలుపై సైతం స్ప‌ష్ట‌త ఇచ్చారు. కొత్తగా ప్రతీ కుటుంబానికి రూ 5 లక్షల భీమా సదుపాయం, రానున్న ఆర్దిక…

ఇరాన్ దాడులు.. మ‌రింత‌గా గ్యాస్ సంక్షోభం

త‌న‌పై జ‌రుగుతున్న దాడుల‌కు బదులుగా ఇరాన్ ఇజ్రాయెల్‌తో పాటు గల్ప్ దేశాలపై మిసైళ్ల వర్షం కురిపిస్తోంది. బుధవారం అర్ధరాత్రి తరువాత ఖతార్‌లోని ఖతారీ కాంప్లెక్స్ అనే ఎల్ఎన్‌జీ ప్లాంట్ పై ఆ దేశం దాడి చేసింది. ఈ దాడిలో ప్లాంట్ భారీ ఎత్తున…