ఫోన్పేలో లంచం
ACB: మంచిర్యాల జిల్లాలో భూమి సర్వే చేయడానికి లంచం తీసుకోవడమే కాకుండా, ఇంకా డబ్బులు కావాలని డిమాండ్ చేసిన సర్వేయర్ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఆమెపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.. వివరాల్లోకి వెళితే.. తన భూమి…