ఫోన్‌పేలో లంచం

ACB: మంచిర్యాల జిల్లాలో భూమి స‌ర్వే చేయ‌డానికి లంచం తీసుకోవ‌డ‌మే కాకుండా, ఇంకా డ‌బ్బులు కావాల‌ని డిమాండ్ చేసిన స‌ర్వేయ‌ర్‌ను ఏసీబీ అధికారులు ప‌ట్టుకున్నారు. ఆమెపై కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.. వివ‌రాల్లోకి వెళితే.. త‌న భూమి…

ఏసీసీ క్వారీలో ప‌డి యువకుడి మృతి

ACC:మంచిర్యాల జిల్లా కేంద్రానికి ద‌గ్గ‌ర‌లో ఉన్న ఏసీసీ క్వారీలో ప‌డి యువ‌కుడు మృతి చెందాడు. క్వారీలోని నీటి కుంటలో ప్రమాదవశాత్తు పడిన‌ హర్షవర్ధన్ అనే విద్యార్థి మృత్యువాత ప‌డ్డాడు. మంచిర్యాల పట్టణం జాఫర్ నగర్ కు చెందిన ఐదుగురు స్నేహితులు…

ముందొచ్చి.. మంద‌గించి..

monsoon 2025: ఈసారి ముందుగానే వ‌చ్చిన నైరుతి రుతుప‌వ‌నాలు.. మంద‌గించ‌డంతో భానుడు మ‌ళ్లీ త‌న ప్ర‌తాపాన్ని చూపిస్తున్నాడు.. సాధారణంగా జూన్ 1న రావలసిన నైరుతి రుతుప‌వ‌నాలు మే 24నే వచ్చాయి. 2009 తర్వాత మొదటిసారిగా ఇంత ముందుగా రావడం. దేశ‌మంత‌టా…

కొత్త గ‌నులు రాక‌పోతే.. మ‌నుగ‌డ లేదు

Singareni: సింగరేణి సంస్థలోని 12 ఏరియాల ప్రస్తుత గనుల పరిస్థితి, భవిష్యత్ లో చేపట్టబోయే గనుల సాధన కు అవలంబించాల్సిన కార్యాచరణపై సంస్థ సీఎండీ ఎన్.బలరామ్ ప్రత్యేక దృష్టి సారించారు. ఆ మేర‌కు క్షేత్రస్థాయిలో సమీక్షలు నిర్వహిస్తూ అధికారులు,…

కాంగ్రెస్‌లో ఓరియంట్ మంట‌లు

Group war in Congress: మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల మ‌ధ్య గ్రూప్ వార్ మ‌ళ్లీ మొద‌లైంది. ఈసారి ఓ కంపెనీలో జ‌రుగుతున్న ఎన్నిక‌ల కోసం.. ముగ్గురు ఎమ్మెల్యేలు ఒక‌వైపు, ఒక్క ఎమ్మెల్యే ఒక‌వైపు అన్న‌ట్టుగా మారింది ప‌రిస్థితి. మ‌రి ఈ…

కాగ‌జ్‌న‌గ‌ర్‌లో దారుణ హ‌త్య

Murder:కొమురంభీమ్ జిల్లా కాగజ్‌నగర్‌లో యువ‌కుడి హ‌త్య క‌ల‌క‌లం రేపింది. పట్టణంలో సిబాపు కాలనీ పెద్దవాగు రోడ్డు సమీపంలో ఈ హ‌త్య ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఇందిరా మార్కెట్ కు చెందిన సయ్యద్‌ దావుద్ (18) అనే యువ‌కున్ని గుర్తు తెలియని వ్యక్తులు…

ఆప‌రేష‌న్ సింధూర్‌పై రాహుల్ కీల‌క వ్యాఖ్య‌లు

Rahul Gandhi: పహల్గాంఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ‘ఆపరేషన్‌ సింధూర్‌ (Operation Sindoor)’ సమయంలో కేంద్రం వ్యహరించిన తీరుపై కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump)…

కొమురం భీమ్ జిల్లాకు గ‌జ‌రాజుల భ‌యం

తెలంగాణ‌లోని కొమురం భీమ్ జిల్లాలో మ‌ళ్లీ ఏనుగులు క‌ల‌క‌లం రేపుతున్నాయి. మ‌హారాష్ట్ర స‌రిహ‌ద్దుల్లో చంద్రాపూర్ జిల్లాలో నాలుగు రోజులుగా ఏనుగుల గుంపు సంచ‌రిస్తోంది. అందులో రెండు ఏనుగులు తెలంగాణ‌లో ప్ర‌వేశించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు…

ఆ కార్డు ఉన్న మ‌హిళ‌ల‌కు ఉచిత వైద్యం

Telangana: తెలంగాణ ప్ర‌భుత్వం మ‌హిళ‌ల కోసం మ‌రో కొత్త ప‌థ‌కాన్ని ప్రారంభించింది. దీనికి సంబంధించి ముఖ్య‌మంత్రి తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ప్రకటించారు.. ఈ ప‌థ‌కానికి సంబంధించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి... రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మహిళలు మూల…

తెలంగాణ పున‌ర్నిర్మాణం దిశ‌గా అడుగులు

Telangana Formation Day Celebrations :తెలంగాణ వచ్చాక పదేళ్ల తర్వాత కాంగ్రెస్‌ బాధ్యతలు చేపట్టే నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, నిర్లక్ష్యానికి గురైన వ్యవస్థలను తాము చక్కదిద్దుతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి…