30 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ సేకరించండి

CM Revanth Reddy: ముప్పై లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్‌ఎంటీ) బాయిల్డ్ రైస్ సేకరించాల‌ని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.…

అంబేద్క‌ర్ విశ్వ మాన‌వుడు..

అంబేద్క‌ర్ విశ్వ మాన‌వుడ‌ని అంబేద్కర్ యువజన సంఘం కొనియాడారు. తాండూరు మండ‌లం మాదారం టౌన్షిప్‌లో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో 135 జయంతి వేడుకలు ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు నేత‌లు మాట్లాడుతూ అంటరానితనం, కుల వ్యవస్థపై…

త‌ప్పుల నుంచి పాఠాలు.. విజ‌యం వైపు అడుగులు..

BRS Party: అది తెలంగాణ ఉద్య‌మ పార్టీ... ప్ర‌త్యేక రాష్ట్రం తెచ్చిన పార్టీగా ప్ర‌జ‌లు గుర్తించారు... రెండుమార్లు ప‌ట్టం క‌ట్టారు. ఇక‌, మూడోసారి ఎన్నిక‌ల్లో మాత్రం ప్ర‌జ‌లు ఆ పార్టీని దూరం పెట్టారు. ఎందుకు అలా జ‌రిగింది... చేసిన…

సింగ‌రేణిలో అగ్గి పుట్టిస్తాం

KTR సింగ‌రేణిలో అగ్గి పుట్టిస్తామ‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. ఆయ‌న మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ భ‌వ‌న్‌లో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో ఆయ‌న మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు…

ఈ నెల 12న మంచిర్యాలకు కేటీఆర్

KTR:బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ నెల 12న మంచిర్యాల జిల్లాలో పర్యటించనున్నారు. మాజీ విప్, జిల్లా పార్టీ అధ్యక్షుడు బాల్క సుమన్ హైదరాబాద్ లో కేటీఆర్ ను కలిసి ఆహ్వానించారు. ఆదివారం ఉదయం 11గం. లకు నస్పూర్ జిల్లా పార్టీ కార్యాలయం-…

త‌గ్గేదేలే..

ప్ర‌పంచ‌వ్యాప్తంగా యుద్ధ‌మేఘాలు, అనిశ్చితి కొన‌సాగుతోంది. అయినా... ఈ అంశాలేవీ భార‌త ఆర్థిక స్థిర‌త్వాన్ని ప్ర‌భావం చేయ‌డం లేదు. భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ ధృడంగా ముందుకు సాగుతుంద‌ని ప్ర‌పంచ‌బ్యాంక్ త‌న నివేదిక‌లో స్ప‌ష్టం చేయ‌డం గ‌మ‌నార్హం.…

56 వేల కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలి

Singareni: సింగరేణి సంస్థకు 56 వేల కోట్ల బకాయిలు రావాల్సి ఉందని, దీంతో సంస్థ రోజువారి నిర్వహణ కూడా కష్టమవుతోందనీ టీబీజీకేస్ అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే బకాయిల చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర…

బాల్క సుమ‌న్ గృహ‌నిర్బంధం

Balka Suman:ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో చెన్నూరు మాజీ శాసనసభ్యులు బాల్క సుమన్ ను క్యాత‌న్ పల్లిలో పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఆదివారం మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో సుమ‌న్‌ నివాసంలో మందమర్రి సీఐ రమేష్ ఆధ్వర్యంలో పోలీసులు…

సింగరేణిలో రాజకీయ దోపిడీ పునాదులు పెకలించాలి

Singareni:సింగ‌రేణిలో రాజ‌కీయ దోపిడీ పునాదులు పెక‌లించాల‌ని సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ వర్కింగ్ ప్రెసిడెంట్ అప్పాని శ్రీనివాస్ కార్మికుల‌కు పిలుపునిచ్చారు. ఆయ‌న అడ్రియాల లాంగ్‌వాల్ ప్రాజెక్టులో నిర్వ‌హించిన గేట్ మీటింగ్‌లో…

గోదావరి పుష్కరాల నిర్వహణకు కార్యాచరణ సిద్ధం చేయాలి

గోదావరి పుష్కరాల నిర్వహణకు పూర్తి కార్యచరణ సిద్ధం చేయాలని మంత్రి వివేక్‌ అన్నారు. శనివారం చెన్నూర్ గోదావరి నది తీరంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఇతర అధికారుల‌తో పుష్కర ఘాట్ ఏర్పాటు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…