నేను ప‌రారీలో లేను… ఆరోప‌ణ‌లు అవాస్త‌వం..

Trainee IPS officer Uday Krishna Reddy:ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. తాను ఎక్కడికీ పారిపోలేదని, పరారీలో లేనని స్పష్టం చేశారు. న్యాయవ్యవస్థ, పోలీసు వ్యవస్థలపై పూర్తి విశ్వాసం ఉందని, విచారణ అధికారులకు…

test

vcvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvv

జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు భుజానికి గాయం

టాలీవుడ్ ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ స్వల్పంగా గాయపడ్డారు. ఓ షూటింగ్ జరుగుతుండగా సాయంత్రం దురదృష్టవశాత్తూ ఆయన భుజానికి గాయమైనట్టు ఆయన కార్యాలయం తాజాగా ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది. ప్రస్తుతం ఆయన హాస్పిటల్ చికిత్స జరుగుతున్నట్టు…

తాడిచ‌ర్ల -2 వేగ‌వంతం చేయండి

తెలంగాణ అభివృద్ధి, యువతకు ఉపాధి, సింగరేణి కార్మికుల సంక్షేమం, తాడిచర్ల-2 బొగ్గు గని ప్రాజెక్టు వేగవంతంపై కేంద్ర మంత్రులతో రాష్ట్ర మంత్రి డాక్టర్ జి. వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కీలక భేటీలు నిర్వహించారు. పలు అంశాలపై…

సింగరేణిపై INTUC కీలక తీర్మానాలు..!

INTUC:సింగరేణి సంస్థ భవిష్యత్ అభివృద్ధి, కార్మికుల హక్కుల పరిరక్షణ, వేతన సవరణ వంటి కీలక అంశాలపై ఐఎన్‌టీయూసీ కోర్ కమిటీ కీలక సమావేశం నిర్వహించింది. 12వ జేబీసీసీఐ వేజ్ బోర్డు ఏర్పాటు, కొత్త బొగ్గు గనుల సాధన, తాడిచర్ల-2 ప్రాజెక్టు వేగవంతం…

రంగనాథ్ ను తొల‌గించండి…

తెలంగాణ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ను వెంటనే ఆ పదవి నుంచి తప్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. లోతుకుంట భూముల కేసు విచారణలో కోర్టు ధిక్కరణ అంశాలను తీవ్రంగా పరిగణించిన ధర్మాసనం..…

విద్యార్థుల ఆందోళ‌న‌… అధికారుల హామీ

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో బీసీ వసతి గృహ విద్యార్థులు తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేపట్టారు. సబ్ కలెక్టర్, తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. బెల్లంపల్లిలోని బీసీ వసతి గృహంలో ప్రభుత్వం నిర్దేశించిన మెనూ…

ప్రాణాలు నిల‌బెట్టిన వైద్య దేవ‌త

నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదివారం ఉదయం తీవ్ర గుండెపోటుకు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను హన్మకొండలోని రోహిణి ఆసుపత్రికి తరలించారు. అత్యవసర పరిస్థితిని గుర్తించిన ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్…

కార్గిల్ వీరుల త్యాగాలు చిరస్మరణీయం

మంచిర్యాల: కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా మంచిర్యాల నియోజకవర్గంలోని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బెల్లంపల్లి చౌరస్తా వద్ద ఆదివారం ఘనంగా నివాళి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్…

వాహన దొంగల ముఠా గుట్టురట్టు..!

ఆదిలాబాద్ జిల్లాలో వాహన దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును నేరడిగొండ పోలీసులు రట్టు చేశారు. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ జిల్లాల్లో పలువురు వాహన చోరీలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న ముఠాలోని 16 మంది…