ప్రధాన్ రాజీనామా వెనుక… ప్ర‌ధాని వ్యూహ‌మిదే..

నీట్ పేపర్ లీక్ కు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్(Union Education Minister Dharmendra Pradhan) రాజీనామా చేశారు. కొన్ని రోజులుగా ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్న సీజేపీ నిరసనలు, యువత నిరసనల కారణంగా…

పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి

మంచిర్యాల జిల్లాలో పేకాట రాయుళ్లపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. టాస్క్‌ఫోర్స్ బృందం ఆకస్మికంగా నిర్వహించిన దాడిలో ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని భారీ మొత్తంలో నగదు, వాహనాలు స్వాధీనం చేసుకుంది. రామగుండం పోలీస్ కమిషనరేట్ నార్కోటిక్ టీమ్,…

రాష్ట్రంలో మంచిర్యాల నంబర్-1

నాంది న్యూస్, మంచిర్యాల:ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంపులో మంచిర్యాల జిల్లా రాష్ట్రంలోనే తొలి స్థానంలో నిలిచి మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన 10 శాతం అదనపు విద్యార్థుల నమోదు లక్ష్యంలో ఇప్పటికే…

శివ్వారంలో గోదావరి పైపులైన్ ఎవరూ వినియోగించవ‌ద్దు

జిల్లాలోని జైపూర్ మండలం శివ్వారం గ్రామపంచాయతీ పరిధిలో తాగునీటి సరఫరా కోసం గోదావరి నది నుండి ఏర్పాటు చేసిన పైపులైన్‌ను ఎవరు వినియోగించవ‌ద్దని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య అన్నారు. పైప్ లైన్ గ్రామ సర్పంచ్ అక్రమంగా వేలం…

సోషల్ మీడియాలో మోదీ సునామీ..!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి సోషల్ మీడియాలో తన ప్రభావాన్ని చాటుకున్నారు. కేవలం ఒకేఒక్క ఇన్‌స్టాగ్రామ్ వీడియోతో ప్రపంచ రికార్డు సృష్టించారు. విడుదలైన 24 గంటల్లోనే ఆ వీడియో కోట్లాది వ్యూస్ సాధించడంతో పాటు లక్షలాది మంది కొత్త ఫాలోవర్లు…

డ‌ప్పుకొట్టి, పాడె మోసి..

మంచిర్యాల జిల్లాలో బీజేపీ నాయకుడు, చైతన్య విద్యాసంస్థల అధినేత ముల్కల్ల మల్లారెడ్డి అనారోగ్యంతో క‌న్నుమూశారు. ఆయ‌న అంత్య‌క్రియ‌లు శుక్ర‌వారం నిర్వ‌హించారు. ఆ అంత్యక్రియల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు.. మల్లారెడ్డి పాడెను మోయ‌డ‌మే…

ప్రజలతో మర్యాదగా వ్యవహరించాలి

పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుతో మర్యాదపూర్వకంగా, ఓర్పుతో వ్యవహరించాల‌ని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పోలీసు అధికారులను ఆదేశించారు. ఆయ‌న శుక్ర‌వారం తాండూర్ సర్కిల్ కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంచిర్యాల…

ఉత్త‌ర‌, ద‌క్షిణ రైలు మార్గానికి మూడో లైన్ సిద్ధం

South Central Railway: కాజీపేట- బల్హార్షా మధ్య మూడో లైను మార్గం పూర్త‌య్యింది. 203 కిలోమీట‌ర్లు ఉన్న ఈ రైల్వే లైను ప‌నులు బుధ‌వారంతో పూర్త‌య్యాయి. గురువారం ఆసిఫాబాద్ – సిర్‌పూర్ కాగజ్‌నగర్ మధ్య 11 కిలోమీటర్ల మేర ట్రిప్లింగ్ విద్యుదీకరణ పనుల…

న‌గ‌ల దుకాణాల్లో ఆక‌స్మిక త‌నిఖీలు

మంచిర్యాలలో భద్రత మరింత కట్టుదిట్టం చేసే దిశగా పోలీసులు చర్యలు వేగవంతం చేశారు. కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో భాగంగా నగల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ, సీసీ కెమెరాల ఏర్పాటుపై వ్యాపారులకు అవగాహన కల్పించారు. నేరాల నివారణతో పాటు…

10 వేల కిలోమీట‌ర్ల మేర వ‌ర్ష‌పు మేఘాలు

Monsoon:రైతుల‌కు వాతావ‌ర‌ణ శాఖ శుభ‌వార్త అందించింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఎల్‌నినో ప్ర‌భావంతో క‌రువు ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటుండ‌గా, ఇప్పుడు రుతుప‌వ‌నాలు చురుకైన ద‌శ‌లోకి ప్ర‌వేశించాయని గుర్తించారు. ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ కొరియా వరకు దాదాపు…