విద్యార్థుల ప్రాణాలకు రక్షణ ఏది…?

బెల్లంపల్లి పట్టణంలోని మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో సుమారు 15 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందడం అత్యంత ఆందోళనకరమని BRSV మంచిర్యాల జిల్లా అధ్యక్షులు బడికల శ్రావణ్ పేర్కొన్నారు. ఆసుపత్రిలో చికిత్స…

బాలికల హాస్ట‌ల్‌లో ఫుడ్ పాయిజ‌న్

మహాత్మ జ్యోతిబా పూలే బాలికల పాఠశాలలో మరోసారి ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. నిన్న రాత్రి హాస్టల్‌లో భోజనం చేసిన అనంతరం పలువురు విద్యార్థినులు వాంతులు, వికారం, కడుపు నొప్పితో…

డీజీపీ కార్యాల‌యంలో కానిస్టేబుల్ ఆత్మ‌హ‌త్య

రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో విషాద ఘటన చోటుచేసుకుంది. డీజీపీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్ తన సర్వీస్ గన్‌తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఘటనాస్థలంలో లభ్యమైన సూసైడ్ నోట్ ప్రస్తుతం దర్యాప్తులో కీలకంగా…

సీసీఐ పునరుద్ధరణపై ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలి

ఆదిలాబాద్ జిల్లాలోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కర్మాగారం పునరుద్ధరణపై కాంగ్రెస్ ప్రభుత్వం తన అధికారిక వైఖరి వెంటనే ప్రకటించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డికి…

సెల్‌ఫోన్ బ్యాట‌రీ పేలి.. యువ‌కుడి మృతి

సెల్‌ఫోన్ బ్యాట‌రీ పేల‌డంతో ఓ యువ‌కుడు అక్క‌డిక‌క్క‌డే మృత్యువాత ప‌డ్డాడు. కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా చింత‌ల మానేప‌ల్లి మండ‌లం గూడెం గ్రామంలో యువ‌కుడు సెల్‌ఫోన్ బ్యాట‌రీ పాడ‌వడంతో దానిని కొరికాడు. దీంతో అది పేలింది. ఈ ఘ‌ట‌న‌లో నికాడి…

రైలెక్కుతున్న రేష‌న్ బియ్యం

పేదల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం అందించే రేషన్ బియ్యం. అక్రమార్కులకు బంగారు గనిగా మారిందా..? రోడ్డు మార్గాల్లో నిఘా పెరగడంతో రేషన్ మాఫియా కొత్త ఎత్తుగడలకు తెర లేపిందా..? ఏకంగా రైళ్లనే అక్రమ రవాణాకు అడ్డాగా మార్చుకుని రాష్ట్ర సరిహద్దులు…

“ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు”

గోదావరి నీరు కళ్ల ముందే ప్రవహిస్తున్నా... ఎల్లంపల్లికి ఎత్తిపోసే విషయంలో ప్రభుత్వం విఫలమైందని, కన్నెపల్లి పంపులు కూడా ఆన్ చేయడం లేదని విమర్శించారు. "కాలం తెచ్చిన కరువు కాదు... కాంగ్రెస్ తెచ్చిన కరువు" అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్…

గూడెంలో కేటీఆర్ ప్ర‌త్యేక పూజ‌లు

మంచిర్యాల జిల్లా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా గూడెం గుట్ట శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (కల్వకుంట్ల తారక రామారావు) ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా పండితులు ఆయ‌న‌కు తీర్థ ప్ర‌సాదాలు, స్వామి వారి…

మాది ఆ జాతి కాదు

ఎవరిది ఏ జాతి నో ప్రజలకు తెలుసునని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై తీవ్ర విమర్శలు గుప్పించారు.. లక్సట్టిపేట లో నిర్వహించిన రైతు సదస్సులో ఆయన మాట్లాడారు. ఉద్యమ కారులకు తుపాకులు పెట్టిన జాతి మాది…

ఓపెన్ కాస్ట్ లో నిలిచిన ఉత్పత్తి

మంచిర్యాల జిల్లాలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు సింగరేణి బెల్లంపల్లి రీజియన్ ఓపెన్‌కాస్ట్ గనులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. భారీగా వర్షపు నీరు చేరడంతో గనుల్లో పనులు నిలిచిపోయాయి. బొగ్గు ఉత్పత్తి, ఓబీ వెలికితీత, రవాణా…