విద్యార్థుల ప్రాణాలకు రక్షణ ఏది…?
బెల్లంపల్లి పట్టణంలోని మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో సుమారు 15 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందడం అత్యంత ఆందోళనకరమని BRSV మంచిర్యాల జిల్లా అధ్యక్షులు బడికల శ్రావణ్ పేర్కొన్నారు.
ఆసుపత్రిలో చికిత్స…