తుఫాన్ ప్రభావంపై ముఖ్యమంత్రి ఆరా..
CM Revanth Reddy: మొంథా తుపాన్(Cyclone Montha) ప్రభావంపై అధికారులు జాగ్రత్తగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆదేశించారు. ఆయన మొంథా తుఫాన్ ప్రభావంపై అధికారులతో మాట్లాడారు. వరి కోతల సమయం కావడంతో పాటు పలు చోట్ల…