క‌దిలే రైలు నుంచి క్షిప‌ణి ప్ర‌యోగం..

Agni Prime Missile: అటు ర‌ఫెల్‌, ఇటు బ్ర‌హ్మెస్... వీట‌న్నింటితో భారత్ శత్రువుల గుండెళ్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. తాజాగా భార‌త్ చేసిన క్షిప‌ణి ప్ర‌యోగంతో శ‌త్రుదేశాల్లో మ‌రింత ఆందోళ‌న క‌లిగిస్తోంది. భారత్ రైళ్ల నుంచి కూడా మిసైళ్లను…

బాస‌ర‌లో ఘ‌నంగా న‌వ‌రాత్రులు.. కుష్మాండ దేవీగా అమ్మ‌వారు..

Basara Temple:నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి దేవాలయంలో దసరా నవరాత్రి ఉత్స‌వాలు ఘ‌నంగా కొన‌సాగుతున్నాయి. నాలుగో రోజు సరస్వతీ అమ్మవారు కూష్మాండ రూపంతో భక్తులకు దర్శనమిచ్చారు. అల్లం వడలు (గారెలు) నైవేద్యంగా సమర్పించారు. ఉదయం నాలుగు గంటలకు…

ఎమ్మెల్యే గారూ… చూడాల‌ని ఉంది సారూ..

బెల్లంప‌ల్లి ఎమ్మెల్యే వినోద్ గారికి... వేల శ‌ణార్థుల‌తో... అయ్యా, మీరు ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా నిల‌బ‌డ‌గానే చాలా సంతోష‌మైంది... గ‌తంలో మంత్రిగా ప‌నిచేసిండ్రు... రాజకీయం మ‌స్తు తెలుసు.. మా ఊళ్లు బాగుప‌డ‌తయ్‌ అనుకున్నం... మీరు మాతోనే…

71 మంది మావోయిస్టుల లొంగుబాట‌

Mavoist party:మావోయిస్టు పార్టీకి దెబ్బ దెబ్బ మీద తాకుతోంది. ఓ వైపు ఎన్‌కౌంట‌ర్ల‌లో భారీగా మావోయిస్టు పార్టీ క్యాడ‌ర్ లొంగిపోతోంది. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లో (Chhattisgarh) బుధవారం దంతెవాడ జిల్లా ఎస్పి గౌరవ్ రాయ్ ఎదుట ఏకంగా 71 మంది మావోయిస్టులు…

1,258 సింగరేణి బదిలీ వర్క‌ర్లు జనరల్ అసిస్టెంట్లుగా క్రమబద్ధీకరణ

Singareni Badili workers regularized as general assistants:సింగరేణి (Singareni) సంస్థలో బదిలీ వర్కర్లుగా చేరి భూగర్భ గనులు, ఓపెన్ కాస్ట్, సర్ఫేస్ లో పనిచేస్తూ 190/240 మస్టర్లు పూర్తి చేసిన వారిని జనరల్ అసిస్టెంట్ కేటగిరి-1 గా…

వ‌ర్షంలో త‌డుస్తూ..

యూరియా కోసం రైతులు వర్షంలో తడుస్తూ.. చలికి వణుకుతూ అష్టకష్టాలు పడుతున్నారు. ఎరువుల‌ కోసం సొసైటీల ఎదుట రాత్ర‌న‌క‌గా, ప‌గ‌ల‌న‌కా పడిగాపులు ప‌డుతున్నారు. ఒక్క యూరియా బ‌స్తా కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. ముందస్తు వర్షాలు పడడంతో మురిసిన…

రోడ్డు ప్రమాదంలో RMP దుర్మరణం..

Road Accident:కొమరం జిల్లా ఆసిఫాబాద్ కాగజ్ నగర్ మండలం పెద్ద వాగు సమీపంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. లారీ, బైక్ ఢీకొనడంతో ద్విచక్ర వాహనంపై ఆసిఫాబాద్ నుండి కాగజ్ నగర్ వైపు వస్తున్న ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో కాగజ్ నగర్ కు…

న్యాయం చేయాలని ట్యాంక్ ఎక్కిన కుటుంబం

తమకు న్యాయం చేయాలని మంచిర్యాల జిల్లా కేంద్రంలో బొలిశెట్టి మహేష్ కీర్తన అనే దంపతులు వాటర్ ట్యాంక్ ఎక్కి హల్చల్ చేశారు. తమ తల్లి, తమ్ముడి పేరుపై ఉన్న భూమిని రెవెన్యూ శాఖ అధికారులు అక్రమంగా వేరే వ్యక్తిల పేరుపై మార్చారని ఆరోపిస్తూ మంచిర్యాల…

ముఖ్యమంత్రి మోసం.. కార్మికులకు శాపం…

TBGKS:కార్మికుల జీవితాల్లో వెలుగు నింపుతా అని చెప్పిన ముఖ్యమంత్రి వారిని మోసం చేశారని TBGKS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి అన్నారు. లాభాల వాటలో కార్మికులకు జరిగిన అన్యాయానికి నిరసనగా అన్ని గనులు, డిపారెట్మెంట్లపై నల్ల…

శ్రీరాంపూర్ చేరుకున్న కవితక్క

kalvakuntla kavitha:తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితమంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ కు చేరుకున్నారు. హెచ్ఎంఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు అనిల్ రెడ్డి నివాసంలో సింగరేణి కార్మికులు, స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మ పేర్చనున్నారు. సాయంత్రం 6…