యూరియా కోసం ఆందోళ‌న అవ‌స‌రం లేదు

మంచిర్యాల జిల్లాలో వ్యవసాయ సాగుకు అవసరమైన మేరకు యూరియా పంపిణీ చేస్తామ‌ని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం భీమారం మండల కేంద్రంలో రైతు వేదికలో రైతులతో మాట్లాడారు. సాగుకు అవసరమైన మేరకు యూరియా పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామ‌ని…

మధుయాష్కీకి అస్వస్థత

madhu yashki Goud:తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లోని సచివాలయానికి మంత్రి శ్రీధర్‌బాబుతో భేటీ అయ్యేందుకు వెళ్లిన ఆయన అకస్మాత్తుగా స్పృహ కోల్పోయి కిందపడిపోయారు.వెంటనే…

కంది శ్రీ‌నివాస్‌కు కాంగ్రెస్ షాక్‌

Congress:కంది శ్రీ‌నివాస్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ షాక్ ఇచ్చింది. నేనే రాజు నేనే మంత్రి అనుకుంటున్న స‌మ‌యంలో హ‌స్తం పార్టీ మాజీ నేత‌ల‌కు తిరిగి ప్ర‌వేశం క‌ల్పిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ఒక‌వైపు డీసీసీ ప‌ద‌వుల పందేరం కొన‌సాగుతున్న త‌రుణంలో…

16 మంది పీఏసీఎస్‌ చైర్మన్ల‌ తొలగింపు

Removal of 16 PACS chairmen:ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో 16 పీఏసీఎస్‌ చైర్మన్ల‌ను తొల‌గిస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఆదిలాబాద్ జిల్లాలో ఐదుగురు, మంచిర్యాల జిల్లాలో 11 మందిని తొలగించారు. ఈ మేర‌కు ఉత్త‌ర్వులు సైతం జారీ అయ్యాయి. ఒకేసారి…

ఎద్దుపొవ‌డంతో వ్య‌క్తి మృతి

Man dies after being gored by bull:మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం రవీంద్రనగర్ లో విషాదం చోటు చేసుకుంది. ఓ ఎద్దు పోవ‌డంతో వ్య‌క్తి మృతి చెందాడు. వివ‌రాల్లోకి వెళితే.. రాజారాం అనే వ్య‌క్తి ఓ పంచాయతీకి వెళ్తుండ‌గా, ఓ ఎద్దు ముకుతాడు…

భార్య‌, ముగ్గురు ఆడ‌పిల్ల‌ల‌తో స‌హా ఆటో డ్రైవ‌ర్ ఆత్మ‌హ‌త్యాయ‌త్నం

Family of auto driver who committed suicide on the highway:లంచం కోసం రెవెన్యూ అధికారుల వేధింపులు భరించలేక ఓ ఆటోడ్రైవర్ కుటుంబం నడిరోడ్డుపై ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తాత పేరిట భూమిని తన పేరిట మార్చుకునేందుకు దరఖాస్తు చేసుకోగా.. రెవెన్యూ…

వాస్తవ లాభాల్లో 35 శాతం వాటా చెల్లించాలి

TBGKS:సింగ‌రేణి ఆర్థిక లాభాల్లో 35 శాతం వాటా చెల్లించాలని, మెడిక‌ల్ బోర్డు వెంట‌నే నిర్వ‌హించాల‌ని టీబిజీకేఎస్ బెల్లంప‌ల్లి ఏరియా ఉపాధ్య‌క్షుడు మల్రాజ్ శ్రీనివాస రావు డిమాండ్ చేశారు. మంగళవారం బెల్లంపల్లి ఏరియా ఖైరగూడ ఓపెన్ కాస్ట్…

రూ. 10 కోట్లకు పరువు నష్టం దావా

Ktr Vs Bandi Sanjay: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ బండి సంజయ్ కుమార్‌పై పరువు నష్టం దావా వేశారు. బండి సంజయ్‌తో పాటు కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై కూడా కేటీఆర్ ఈ దావా దాఖలు చేశారు. తప్పుడు,…

యూరియా చోరీకి పాల్ప‌డుతోంది కాంగ్రెస్‌

Congress is involved in urea theft:తెలంగాణలో యూరియా చోరీకి పాల్పడుతున్నది కాంగ్రెస్ పార్టీ అని కేంద్ర మంత్రి బండియ సంజ‌య్ ఆరోపించారు. మంచిర్యాలలో ఆయ‌న మాట్లాడుతూ రైతుల‌కు యూరియా అంద‌క‌పోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం కాంగ్రెస్ పార్టీనేన‌ని…

మంత్రి ఇంటిని ముట్టడించిన అంగ‌న్‌వాడీలు

Anganwadi workers besiege minister's house:మంచిర్యాల జిల్లా కేంద్రంలో మంత్రి వివేక్ ఇంటి ముందు అంగన్ వాడిలు ధ‌ర్నా నిర్వ‌హించారు. అంగన్వాడి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు కార్మిక సంఘం ఆధ్వర్యంలో మంత్రి ఇంటిని ముట్టడించారు.…