కార్మికుల స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం చూపండి

Kalvkuntla Kavitha:సింగ‌రేణిలో కార్మికుల స‌మ‌స్య‌ల‌పై దృష్టి సారించి త‌క్ష‌ణ‌మే సానుకూల ప‌రిష్కారం చూపాల‌ని HMS గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ కోరారు. HMS గౌరవ అధ్యక్షురాలిగా ఎన్నికైన కవిత మొదటిసారి…

మావోయిస్టు అగ్ర‌నేత సుజాత‌క్క లొంగుబాటు

ఆమెపై 106 కేసులు.. కోటి రూపాయ‌ల రివార్డు... కేంద్ర క‌మిటీ స‌భ్యుల్లో ఏకైక మ‌హిళా నాయ‌కురాలు... దివంగత అగ్రనేత కిషన్‌జీ భార్య.. 44 ఏండ్లుగా పార్టీలో వివిధ హోదాల్లో ప‌నిచేసిన అనుభ‌వం... పోతుల క‌ల్ప‌న అలియాస్ సుజాత‌క్క పోలీసుల ఎదుట…

ద‌య్యాలు వేదాలు వ‌ల్లించిన‌ట్లే..

సింగ‌రేణి అవినీతి గురించి మాట్లాడటం అంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టేన‌ని INTUC సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ అన్నారు. సింగ‌రేణిలో పెద్ద ఎత్తున అవినీతి జ‌ర‌గుతోంద‌ని క‌విత చేసిన వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో ఆయ‌న స్పందించారు. మీరు గౌరవ అధ్యక్షురాలిగా…

యూరియా కోసం అర్థ‌రాత్రి నుంచి ప‌డిగాపులు..

యూరియా కోసం రైతులు రాత్రి,ప‌గ‌లు తేడా లేకుండా ప‌డిగాపులు ప‌డుతున్నారు. యూరియా వ‌స్తుందని తెలిస్తే చాలు... ఎన్ని గంట‌లైనా వేచి చూస్తున్నారు. కొమరంభీం జిల్లా కాగజ్‌నగర్‌ మండలం‌ జంబుగ రైతు వేదిక వద్ద రాత్రి నుండి యూరియా గురించి…

రైతుల‌కు యూరియా కొర‌త లేకుండా చేస్తాం

Minister Vivek: రైతుల‌కు యూరియా కొర‌త లేకుండా చేస్తామ‌ని రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ల‌క్ష్సెట్టిపేట పట్టణంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి మాట్లాడారు. తెలంగాణకు యూరియా లోటు రాకుండా చూడాలని…

కార్మికుల స‌మ‌స్య‌లు వెంట‌నే ప‌రిష్క‌రించాలి

BMS:సింగ‌రేణిలో కార్మికుల స‌మ‌స్య‌లు వెంట‌నే ప‌రిష్క‌రించాల‌ని BMS డిప్యూటీ జనరల్ సెక్రెటరీ పొన్నమనేని వేణుగోపాలరావు డిమాండ్ చేశారు. RG3, జనరల్ మేనేజర్ కార్యాలయం ఎదుట సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం ఆధ్వ‌ర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం…

భార‌త‌దేశానికి బీజేపీ ర‌క్ష‌ణ క‌వ‌చం

BJP Telangana:భార‌త‌దేశానికి బీజేపీ ర‌క్ష‌ణ క‌వ‌చ‌మ‌ని ఆదిలాబాద్ ఎంపీ గొడం న‌గేష్ అన్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా రఘునాథ్ వెరబెల్లి నియామకం తరువాత మంచిర్యాలకు మొదటిసారి వ‌చ్చిన‌ సందర్భంగా పార్టీ శ్రేణులు ఘ‌న స్వాగ‌తం…

కండ్ల‌లో కారం కొట్టి.. అట‌వీశాఖ అధికారుల‌పై దాడి

పాత కేసులో కొంత మందిని బైండోవ‌ర్ చేయ‌డానికి వెళ్లిన అట‌వీ శాఖ సిబ్బందిపై ఆదివాసీలు తిర‌గ‌బ‌డ్డారు. వారిపై కారం చ‌ల్లి మ‌రీ దాడి చేశారు. వివ‌రాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం దమ్మన్నపేటలో అటవీశాఖ అధికారులపై ఆదివాసీలు దాడి…

సింగరేణిలో అవినీతి.. ప‌ది శాతం కాంగ్రెస్ పెద్ద‌ల‌కు..

Singareni: సింగ‌రేణిలో ప్రతి కాంట్రాక్ట్ లో 25 శాతం అవినీతి జరుగుతోందని.. అందులో 10 శాతం వాటా కాంగ్రెస్ పెద్దలకు వెళ్తోందని క‌ల్వ‌కుంట్ల క‌విత ఆరోపించారు. బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో హెచ్ఎంఎస్ – సింగరేణి జాగృతి సంయుక్త…

సింగ‌రేణిపై ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం

Singareni:ఇకపై జరిగే బొగ్గు గనులు, ఇతర ఖనిజ గనుల వేలం పాటలో సింగరేణి పాల్గొనేలా ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇది సంస్థ‌కు ఎంతో ప్ర‌యోజ‌నం చేకూర‌నుంది. ఈ విష‌యాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖా మంత్రి భట్టి విక్రమార్క మల్లు…