15 నుంచి మంచిర్యాలలో వందేభారత్ హాల్ట్
Secunderabad-Nagpur Vande Bharat Express Train:కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈనెల 15 నుంచి మంచిర్యాల రైల్వేస్టేషన్లో వందేభారత్ రైలు ఆగుతుందని దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్ మంచిర్యాల చీఫ్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ దేవేందర్…