15 నుంచి మంచిర్యాల‌లో వందేభార‌త్ హాల్ట్‌

Secunderabad-Nagpur Vande Bharat Express Train:కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈనెల 15 నుంచి మంచిర్యాల రైల్వేస్టేషన్లో వందేభార‌త్ రైలు ఆగుతుంద‌ని దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్ మంచిర్యాల చీఫ్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ దేవేందర్…

హైదరాబాద్‌లో దాండియా నైట్స్‌

Dandiya Nights in Hyderabad:ప్ర‌తి ఏటాలాగే ఈ ఏడాది కూడా హైదరాబాద్ నోవాటెల్లో సెలబ్రిటీ దాండియా నైట్స్ నిర్వ‌హించ‌నున్న‌ట్లు నిర్వాహ‌కులు వెల్ల‌డించారు. సెప్టెంబర్22 నుండి అక్టోబర్2 వరకు ప్రతి రోజు రాత్రి7 నుంచి ఈ కార్య‌క్ర‌మం ఉంటుంద‌న్నారు.…

ఇందిరమ్మ ఇళ్లు పథకంపై ఒక్క కాల్‌తో ఫిర్యాదు చేయవచ్చు

Call center on Indiramma Housing Scheme:ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందిర‌మ్మ ప‌థ‌కానికి సంబంధించి సామాన్య ప్రజల్లో అనేక అనుమానాలు, ఫిర్యాదులు ఉన్నాయి. మ‌రోవైపు పంచాయ‌తీ కార్య‌ద‌ర్శులు డ‌బ్బులు…

రాయితీ సిలిండర్ల పట్టివేత

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగ‌జ్‌న‌గ‌ర్‌లో హోట‌ల్లో వాడుతున్న రాయితీ సిలిండ‌ర్ల‌ను అధికారులు ప‌ట్టుకుని సీజ్ చేశారు. కాగ‌జ్‌న‌గ‌ర్‌, ఈజ్‌గాంలో ప‌లు హోట‌ల్లో జిల్లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు స్థానిక తహసిల్దార్ మధుకర్ ఆధ్వర్యంలో పలు…

ఛ‌త్తీస్‌గ‌ఢ్ లో భారీ ఎన్‌కౌంట‌ర్‌.. ప‌ది మంది మావోయిస్టుల మృతి

ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి భారీ ఎన్‌కౌంటర్ జ‌రిగింది. భద్రతా బలగాలు, మావోయిస్ట్‌ల మధ్య జరుగుతున్న కాల్పుల్లో 10 మంది నక్సల్స్ చనిపోయారు. ఇందులో మావోయిస్టు కేంద్ర క‌మిటీ స‌భ్య‌డు ఒకరు ఉన్నారు. తెలంగాణకు చెందిన మోడెం బాలకృష్ణ మృత్యువాత ప‌డ్డారు.…

క‌లెక్ట‌రేట్‌లో మంత్రి స‌మావేశం… కూలిన బాల్క‌నీ..

Ministerial meeting at the Collectorate... Collapsed balcony: ఓ వైపు క‌లెక్ట‌రేట్‌ లోప‌ల పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స‌మీక్షా స‌మావేశం న‌డుస్తోంది. ఇంత‌లో భారీ శ‌బ్దంతో వ‌రండా కూలిపోయింది.. ఈ ఘ‌ట‌న ఆదిలాబాద్…

చెన్నూర్ ఎస్‌బీఐ స్కాంలో మొత్తం బంగారం రిక‌వ‌రీ

All gold recovered in Chennur SBI scam:మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎస్‌బీఐ-2లో తాకట్టు బంగారం, నగదు మాయం కేసుకు సంబంధించి పోలీసులు మొత్తం బంగారాన్ని రిక‌వ‌రీ చేశారు. ఈ కేసులో గ‌తంలో 15.237 కిలోల బంగారం రికవరీ చేశారు. SBFC, Indel Money,…

డ‌బ్బులు అడిగితే నేరుగా ఫోన్ చేయండి

Minister Jupally Krishna RaoP:ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో ఎవ‌రైనా డబ్బులు అడిగితే త‌న‌కు నేరుగా నాకు ఫోన్ చేయాల‌ని మంత్రి జూపల్లి కృష్ణారావు స్ప‌ష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం లబ్దిదారులను అధికారులు కానీ ప్రజాప్రతినిధులు డబ్బులు అడిగితే…

యాజ‌మాన్యం మొండివైఖ‌రి ఎదుర్కోవాలి

INTUC:కార్మికుల ప‌ట్ల సింగ‌రేణి యాజ‌మాన్యం మొండి వైఖ‌రి ఎదుర్కోవాల‌ని ఐఎన్‌టీయూసీ (INTUC) సెక్రటరీ జనరల్ బి. జనక్ ప్రసాద్ స్ప‌ష్టం చేశారు. సింగరేణి కార్మికుల సమస్యలపై ఆయ‌న ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో కీలక సమావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా…

బీసీ రిజ‌ర్వేష‌న్ బిల్లుకు గ‌వ‌ర్న‌ర్ ఆమోదం

Governor approves BC reservation bill:తెలంగాణలో 42శాతం BC రిజర్వేషన్‌కు లైన్ క్లియర్ అయ్యింది. పంచాయతీరాజ్, మున్సిపల్ చట్ట సవరణ బిల్లుకు గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో 50% రిజర్వేషన్ల క్యాప్ ఎత్తివేస్తూ…