యూరియా కోసం రైతుల ఆందోళ‌న‌

Farmers' Concern for Urea:కొమురం భీం జిల్లా కాగజ్‌నగర్ లో రైతులు పెద్దఎత్తున ఆందోళ‌న నిర్వ‌హించారు. వ‌ర్షం ప‌డుతున్నా లెక్క‌చేయ‌కుండా రోడ్డుపై బైఠాయించారు. భట్టుపెల్లి చౌరస్తాలో యూరియా కోసం రైతులు రోడ్డు మీద ధర్నా చేయ‌డంతో ఇరువైపులా భారీగా…

ఉప‌రాష్ట్రప‌తి ఎన్నిక ప్రారంభం

Vice President Election 2025:ఉపరాష్ట్రపతి ఎన్నికలకు పోలింగ్‌ ప్రారంభమైంది. కొత్త పార్లమెంట్‌ భవనంలో తొలిసారి ఎన్నిక జరుగుతోంది. 101 వసుధ హాల్‌లో ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్‌ జరుగుతోంది. ఉదయం 10 గంటల నుంచి ప్రారంభ‌మైన ఈ ఎన్నిక సాయంత్రం 5…

ఏటీఎం చోరీకి విఫ‌ల‌యత్నం

Failed ATM robbery attempt:ఏటీఎం చోరీకి విఫ‌ల‌యత్నం చేసిన అలారం మోగ‌డంతో పారిపోయాడు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జ‌రిగిన ఈ ఘ‌ట‌న వివ‌రాలు ఇలా ఉన్నాయి.. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ఏటిఎంలో చోరీకి దొంగ ప్ర‌యత్నం చేశాడు. కిసాన్ చౌక్…

బీజేపీ… కొత్త సైన్యం..

Telangana BJP:తెలంగాణ బీజేపీ కొత్త కమిటీ ఏర్పాటు చేస్తూ అధిష్టానం నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు ఆ క‌మిటీని రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్ర రావు ప్ర‌క‌టించారు. ముగ్గురు ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు, ఎనిమిది మంది ఉపాధ్య‌క్షుల‌తో కొత్త క‌మిటీని…

కలెక్టరేట్ లోకి చొచ్చుకెళ్లిన ఎమ్మార్పీఎస్ నాయకులు

MRPS leaders infiltrated the Collectorate:కాంగ్రెస్ ఎన్నిక‌ల సంద‌ర్భంగా దివ్యాంగుల‌కు పెన్ష‌న్ పెంచుతామ‌ని ఇచ్చిన హామీని వెంట‌నే అమ‌లు చేయాల‌ని, ఆ మొత్తాన్ని పెంచాల‌ని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్(MRPS) నేత‌లు ఆందోళ‌న‌కు దిగారు. నేత‌ల…

క‌విత స‌స్పెన్ష‌న్‌పై కేటీఆర్‌

KTR on Kavita's suspension:బీఆర్ఎస్ నుంచి తన సోదరి కవిత సస్పెన్షన్ అంశంపై భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తొలిసారి స్పందించారు. హైదరాబాద్‌ తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించిన…

సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ప్ర‌హ‌రీ కూల్చివేత

Cm Revanth Reddy:తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ప్ర‌హ‌రీని కూల్చివేశారు అధికారులు.. ఆయ‌న సొంత‌ గ్రామంలో రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ఆయన ఇంటి ప్రహరీ గోడను అధికారులు తొలగించారు. కొడంగల్ నియోజకవర్గంలో రూ. 8 కోట్లతో 4 కిలోమీటర్ల మేర రోడ్డు…

నాటు ప‌డ‌వ బోల్తా… ఒక‌రి గ‌ల్లంతు..

మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలో విషాదం చోటు చేసుకుంది. అన్నారం బ్యారేజ్ సుందరశాల వ‌ద్ద గోదావరినదిలో నాటుపడవ బోల్తా ప‌డిన ఘ‌ట‌న‌లో ఒక‌రు గ‌ల్లంత‌య్యారు. పొక్కూర్ లో నాటు పడవ తీసుకురావడానికి మహరాష్ట్ర సిరోంచ తాలుక మండలపూర్ కి చెందిన ఇద్దరు…

సుప్రీం కోర్టులో రేవంత్ రెడ్డికి ఊర‌ట‌

సీఎం రేవంత్‌ రెడ్డిపై తెలంగాణ బీజేపీ సుప్రీంకోర్టులో వేసిన పిటిష‌న్ సుప్రీం కోర్టు కొట్టివేసింది. కోర్టుల‌ను రాజకీయ పోరాటాల‌కు వేదిక చేసుకోవద్దంటూ స్ప‌ష్టం చేసింది. కేసు డిస్మిస్ చేసిన త‌ర్వాత కూడా బీజేపీ త‌ర‌ఫు న్యాయ‌వాది వ్య‌వ‌హారాన్ని…

డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి

గుండెపోటు కేసులు విప‌రీతంగా పెరుగుతున్నాయి. కేవ‌లం పెద్ద‌వారికి మాత్ర‌మే వ‌చ్చే ఈ గుండెపోటు ఇప్పుడు చిన్నా.. పెద్దా తేడా లేకుండా అంద‌రి ప్రాణాలు తీస్తోంది. ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ సైతం డ్యాన్స్‌ చేస్తూ గుండెపోటుతో చ‌నిపోయాడు. హైదరాబాద్…