ఇద్దరు అవినీతి అధికారుల పట్టివేత
ACB Raids: మంచిర్యాల జిల్లాలో ఏసీబీ అధికారులు ఒకే రోజు రెండు చోట్ల దాడులు నిర్వహించారు. రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు అధికారులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఈ ఇద్దరూ కూడా కార్మిక శాఖ అధికారులు కావడం గమనార్హం. మంచిర్యాల జిల్లా…