Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
రోడ్డు ప్రమాదంలో RMP దుర్మరణం..
Road Accident:కొమరం జిల్లా ఆసిఫాబాద్ కాగజ్ నగర్ మండలం పెద్ద వాగు సమీపంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. లారీ, బైక్ ఢీకొనడంతో ద్విచక్ర వాహనంపై ఆసిఫాబాద్ నుండి కాగజ్ నగర్ వైపు వస్తున్న ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో కాగజ్ నగర్ కు…
న్యాయం చేయాలని ట్యాంక్ ఎక్కిన కుటుంబం
తమకు న్యాయం చేయాలని మంచిర్యాల జిల్లా కేంద్రంలో బొలిశెట్టి మహేష్ కీర్తన అనే దంపతులు వాటర్ ట్యాంక్ ఎక్కి హల్చల్ చేశారు. తమ తల్లి, తమ్ముడి పేరుపై ఉన్న భూమిని రెవెన్యూ శాఖ అధికారులు అక్రమంగా వేరే వ్యక్తిల పేరుపై మార్చారని ఆరోపిస్తూ మంచిర్యాల…
ముఖ్యమంత్రి మోసం.. కార్మికులకు శాపం…
TBGKS:కార్మికుల జీవితాల్లో వెలుగు నింపుతా అని చెప్పిన ముఖ్యమంత్రి వారిని మోసం చేశారని TBGKS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి అన్నారు. లాభాల వాటలో కార్మికులకు జరిగిన అన్యాయానికి నిరసనగా అన్ని గనులు, డిపారెట్మెంట్లపై నల్ల…
శ్రీరాంపూర్ చేరుకున్న కవితక్క
kalvakuntla kavitha:తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితమంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ కు చేరుకున్నారు. హెచ్ఎంఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు అనిల్ రెడ్డి నివాసంలో సింగరేణి కార్మికులు, స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మ పేర్చనున్నారు. సాయంత్రం 6…
యూరియా కోసం తిప్పలు
Urea:జిల్లా వ్యాప్తంగా రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ పనులు ఊపందుకోవడంతో యూరియా అవసరం పెరిగింది. దీంతో పలు మండలాల్లో సోమవారం ఎరువుల దుకాణాలు, సొసైటీల వద్ద బారులు తీరారు. పరిమితంగానే యూరియా ఇవ్వడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం…
కార్మికుల ఆగ్రహానికి గురి కాక తప్పదు
TBGKS:లాభాల వాట విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులను మోసం చేసిందనీ వారి ఆగ్రహానికి గురికాక తప్పదని టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు మల్ రాజ్ శ్రీనివాసరావు హెచ్చరించారు. సింగరేణి ఉద్యోగులకు 2024-25 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన రూ.…
నల్ల బ్యాడ్జిలతో సింగరేణి కార్మికుల నిరసన
Singareni:లాభాల వాట విషయంలో కాంగ్రెస్ పార్టీ సింగరేణి కార్మికులను మోసం చేసిందనీ TBGKS నేతలు ఆరోపించారు. సింగరేణి వ్యాప్తంగా కాంగ్రెస్ మోసాన్ని నిరసిస్తూ గనులపై కార్మికులు నల్ల బ్యాడ్జిలతో నిరసన వ్యక్తం చేశారు. అర్జీ 2 ఏరియా వైస్ ప్రెసిడెంట్…
మీ త్యాగం, శ్రమ, చరిత్ర ఎన్నటికీ మరవం..
CM Revanth Reddy:తెలంగాణ సాధన ప్రక్రియలో సింగరేణి (Singareni) కార్మికుల త్యాగం, శ్రమ, చరిత్ర ఎప్పటికీ మరువలేమని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. సింగరేణి లాభాల్లో వాటా ప్రకటన సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా…
ప్రజాభవన్ సాక్షిగా పచ్చి మోసం
TBGKS Honorary President Koppula Eshwar:ప్రజాభవన్ సాక్షిగా కాంగ్రెస్ పార్టీ కార్మికులకు పచ్చి మోసం చేసిందని TBGKS గౌరవ అధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్ దుయ్యబట్టారు. ఆయన గోదావరిఖని ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సింగరేణి…
కార్మికులను కాంగ్రెస్ దగా చేస్తోంది..
సింగరేణి కార్మికులకు లాభాల వాటా చెల్లించే విషయంలో రెండవసారి కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని TBGKS రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన నాంది న్యూస్ తో మాట్లాడుతూ సింగరేణి సాధించిన నికర లాభాలపై కార్మికులకు వాటా…