Browsing Category

తాజా వార్తలు

భార‌త‌దేశానికి బీజేపీ ర‌క్ష‌ణ క‌వ‌చం

BJP Telangana:భార‌త‌దేశానికి బీజేపీ ర‌క్ష‌ణ క‌వ‌చ‌మ‌ని ఆదిలాబాద్ ఎంపీ గొడం న‌గేష్ అన్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా రఘునాథ్ వెరబెల్లి నియామకం తరువాత మంచిర్యాలకు మొదటిసారి వ‌చ్చిన‌ సందర్భంగా పార్టీ శ్రేణులు ఘ‌న స్వాగ‌తం…

కండ్ల‌లో కారం కొట్టి.. అట‌వీశాఖ అధికారుల‌పై దాడి

పాత కేసులో కొంత మందిని బైండోవ‌ర్ చేయ‌డానికి వెళ్లిన అట‌వీ శాఖ సిబ్బందిపై ఆదివాసీలు తిర‌గ‌బ‌డ్డారు. వారిపై కారం చ‌ల్లి మ‌రీ దాడి చేశారు. వివ‌రాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం దమ్మన్నపేటలో అటవీశాఖ అధికారులపై ఆదివాసీలు దాడి…

సింగరేణిలో అవినీతి.. ప‌ది శాతం కాంగ్రెస్ పెద్ద‌ల‌కు..

Singareni: సింగ‌రేణిలో ప్రతి కాంట్రాక్ట్ లో 25 శాతం అవినీతి జరుగుతోందని.. అందులో 10 శాతం వాటా కాంగ్రెస్ పెద్దలకు వెళ్తోందని క‌ల్వ‌కుంట్ల క‌విత ఆరోపించారు. బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో హెచ్ఎంఎస్ – సింగరేణి జాగృతి సంయుక్త…

సింగ‌రేణిపై ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం

Singareni:ఇకపై జరిగే బొగ్గు గనులు, ఇతర ఖనిజ గనుల వేలం పాటలో సింగరేణి పాల్గొనేలా ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇది సంస్థ‌కు ఎంతో ప్ర‌యోజ‌నం చేకూర‌నుంది. ఈ విష‌యాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖా మంత్రి భట్టి విక్రమార్క మల్లు…

15 నుంచి మంచిర్యాల‌లో వందేభార‌త్ హాల్ట్‌

Secunderabad-Nagpur Vande Bharat Express Train:కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈనెల 15 నుంచి మంచిర్యాల రైల్వేస్టేషన్లో వందేభార‌త్ రైలు ఆగుతుంద‌ని దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్ మంచిర్యాల చీఫ్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ దేవేందర్…

హైదరాబాద్‌లో దాండియా నైట్స్‌

Dandiya Nights in Hyderabad:ప్ర‌తి ఏటాలాగే ఈ ఏడాది కూడా హైదరాబాద్ నోవాటెల్లో సెలబ్రిటీ దాండియా నైట్స్ నిర్వ‌హించ‌నున్న‌ట్లు నిర్వాహ‌కులు వెల్ల‌డించారు. సెప్టెంబర్22 నుండి అక్టోబర్2 వరకు ప్రతి రోజు రాత్రి7 నుంచి ఈ కార్య‌క్ర‌మం ఉంటుంద‌న్నారు.…

ఇందిరమ్మ ఇళ్లు పథకంపై ఒక్క కాల్‌తో ఫిర్యాదు చేయవచ్చు

Call center on Indiramma Housing Scheme:ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందిర‌మ్మ ప‌థ‌కానికి సంబంధించి సామాన్య ప్రజల్లో అనేక అనుమానాలు, ఫిర్యాదులు ఉన్నాయి. మ‌రోవైపు పంచాయ‌తీ కార్య‌ద‌ర్శులు డ‌బ్బులు…

రాయితీ సిలిండర్ల పట్టివేత

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగ‌జ్‌న‌గ‌ర్‌లో హోట‌ల్లో వాడుతున్న రాయితీ సిలిండ‌ర్ల‌ను అధికారులు ప‌ట్టుకుని సీజ్ చేశారు. కాగ‌జ్‌న‌గ‌ర్‌, ఈజ్‌గాంలో ప‌లు హోట‌ల్లో జిల్లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు స్థానిక తహసిల్దార్ మధుకర్ ఆధ్వర్యంలో పలు…

ఛ‌త్తీస్‌గ‌ఢ్ లో భారీ ఎన్‌కౌంట‌ర్‌.. ప‌ది మంది మావోయిస్టుల మృతి

ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి భారీ ఎన్‌కౌంటర్ జ‌రిగింది. భద్రతా బలగాలు, మావోయిస్ట్‌ల మధ్య జరుగుతున్న కాల్పుల్లో 10 మంది నక్సల్స్ చనిపోయారు. ఇందులో మావోయిస్టు కేంద్ర క‌మిటీ స‌భ్య‌డు ఒకరు ఉన్నారు. తెలంగాణకు చెందిన మోడెం బాలకృష్ణ మృత్యువాత ప‌డ్డారు.…

క‌లెక్ట‌రేట్‌లో మంత్రి స‌మావేశం… కూలిన బాల్క‌నీ..

Ministerial meeting at the Collectorate... Collapsed balcony: ఓ వైపు క‌లెక్ట‌రేట్‌ లోప‌ల పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స‌మీక్షా స‌మావేశం న‌డుస్తోంది. ఇంత‌లో భారీ శ‌బ్దంతో వ‌రండా కూలిపోయింది.. ఈ ఘ‌ట‌న ఆదిలాబాద్…