Browsing Category

తాజా వార్తలు

మీనాక్షి న‌ట‌రాజ‌న్ పాద‌యాత్ర‌

Meenakshi Natarajan: తెలంగాణ AICC ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ నియోజ‌క‌వ‌ర్గాల ప‌ర్య‌ట‌ల‌ను చేయ‌నున్నారు. అయితే, ఆమె ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో పాద‌యాత్ర‌ల త‌న ప‌ర్య‌ట‌న‌ల‌కు శ్రీ‌కారం చుడుతుండ‌టం గ‌మ‌నార్హం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం…

15 రోజుల లోపు ఎన్నికలు నిర్వ‌హించండి

Devapur Orient Cement Factory Elections: ఎట్ట‌కేల‌కు దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ ఫ్యాక్ట‌రీ ఎన్నిక‌లు ఒక కొలిక్కి వ‌చ్చాయి. ఈ మేర‌కు హైకోర్టు స్ప‌ష్ట‌మైన తీర్పు ఇచ్చింది. 15 రోజుల లోపు ఎన్నికలు నిర్వ‌హించాల‌ని ఆదేశాలు జారీ చేసింది. ఓరియంట్…

15 రోజుల లోపు ఎన్నికలు నిర్వ‌హించండి

Devapur Orient Cement Factory Elections: ఎట్ట‌కేల‌కు దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ ఫ్యాక్ట‌రీ ఎన్నిక‌లు ఒక కొలిక్కి వ‌చ్చాయి. ఈ మేర‌కు హైకోర్టు స్ప‌ష్ట‌మైన తీర్పు ఇచ్చింది. 15 రోజుల లోపు ఎన్నికలు నిర్వ‌హించాల‌ని ఆదేశాలు జారీ చేసింది. ఓరియంట్…

కాశ్మీర్‌లో ముగ్గురు ఉగ్ర‌వాదులు హ‌తం

Operation Mahadev: పహల్గామ్‌ దాడికి బాధ్యులైన ముగ్గురు ఉగ్ర‌వాదుల‌ను భార‌త సైన్యం మ‌ట్టుబెట్టింది. ఆ దాడికి భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుంది. శ్రీనగర్‌ హర్వాన్‌-లద్వాస్‌ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇవాళ…

ఎమ్మెల్యేకు కొమ్ము కాస్తే.. ఇంట్లో కూర్చుంటారు..

Former MLA Nadipelli Diwakar Rao is serious about the behavior of the officials: మంచిర్యాల MLA ప్రేమ్ సాగర్ రావు చేస్తున్న అవినీతికి కొమ్ముకాస్తున్న అధికారులు భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే…

అది హ‌ర్యానా దొంగ‌ల ప‌నేనా…?

వాళ్లు మామూలు దొంగలు కాదు.. వాళ్ల ల‌క్ష్యమే విభిన్నంగా ఉంటుంది.. నేరం చేసే తీరు... స‌మ‌యం ఇలా అన్ని ర‌కాలుగా చాలా ప‌క‌డ్బందీగా దొంగ‌త‌నాలు చేస్తారు.. గ్యాస్ క‌ట్ట‌ర్లు ఉప‌యోగిస్తారు.. సీసీ కెమెరాల‌పై బ్లాక్ పెయింట్ స్ప్రే చేసి దొంగ‌త‌నం…

వాగులో చిక్కుకున్న మహిళా కూలీలు

Women laborers trapped in a stream:పొలం పనుల కోసం వెళ్లి వస్తుండగా మహిళ రైతు కూలీలు వాగులో చిక్కుకున్నారు. దీంతో వారిని గ్రామస్థులు తాళ్లు వేసి కాపాడారు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం మల్యాల…

అప్పుల బాధ‌తో రైతు ఆత్మ‌హ‌త్య‌

Farmer commits suicide due to debt:అప్పుల బాధ భ‌రించలేక ఓ రైతు ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సూర్జాపూర్ గ్రామానికి చెందిన సంఘ రాములు (68) అనే రైతు అప్పులు చేశాడు. ఆ అప్పుల బాధ తాళ‌లేక తన పంట చేనులోకి వెళ్లి చేనులో…

భారీ వ‌ర్షాల‌కు కూలిన ఇల్లు… త‌ప్పిన ప్ర‌మాదం..

House collapses due to heavy rains:మూడు రోజులుగా కురుస్తున్న భారీ వ‌ర్షాల‌కు ఓ ఇల్లు కూలిపోయింది. అయితే, అందులో నివసిస్తున్న వృద్ధులు ప‌క్క‌నే ఉన్న ఓ ఇంట్లోకి వెళ్ల‌డంతో ప్ర‌మాదం త‌ప్పింది. వివ‌రాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లా చెన్నూరు…

ఏటీఎంలో చోరీ… దొంగ‌లు ఏం చేశారంటే..?

Theft at SBI ATM:ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో దొంగ‌లు రెచ్చిపోయారు. పట్టణంలోని ఎస్‌బీఐ ఏటీఎంలో (SBI ATM) చోరీ చేశారు. శనివారం తెల్లవారుజామున ఆదిలాబాద్‌ పట్టణంలోని రామ్‌నగర్‌ కాలనీలో ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంలోకి చొరబడిన దొంగ‌లు అనంతరం గ్యాస్‌…