Browsing Category

తాజా వార్తలు

స‌మ్మెకు మ‌ద్ద‌తుగా న‌ల్ల‌బ్యాడ్జీల‌తో ఆందోళ‌న

Singareni:దేశ‌వ్యాప్తంగా నిర్వ‌హిస్తున్న స‌మ్మెకు బెల్లంప‌ల్లి సింగ‌రేణి ఏరియా ఆసుప‌త్రి సిబ్బంది సంఘీభావం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కార్మికులపై అవలంబిస్తున్న విధానాలపై ప‌లు కార్మిక సంఘాలు దేశ వ్యాప్త సమ్మె నిర్వ‌హిస్తున్న విష‌యం…

ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సమ్మె

సింగ‌రేణి వ్యాప్తంగా స‌మ్మె కొన‌సాగుతోంది. కొమురం భీం జిల్లాలో కైరిగూడ ఓపెన్‌కాస్టు ఏరియాలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. సింగరేణితో పాటు వివిధ రంగాల‌కు చెందిన‌ కార్మికులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా…

సింగ‌రేణిలో కొనసాగుతున్న స‌మ్మె

Singareni Strike: కేంద్ర ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు నిర్వ‌హిస్తున్న దేశ‌వ్యాప్త స‌మ్మె సింగ‌రేణిలో కొన‌సాగుతోంది. సింగరేణి వ్యాప్తంగా కార్మికులు స్వ‌చ్ఛందంగా స‌మ్మెలో పాల్గొంటున్నారు. అత్య‌వ‌స‌ర సిబ్బంది మిన‌హా ఎవ‌రూ…

స‌మ్మె జేసుడే… సంగ‌తి జూసుడే..

Singareni Strike: దేశ‌వ్యాప్త స‌మ్మెలో భాగంగా సింగరేణి కార్మికులు సైతం స‌మ్మెలోకి దిగ‌నున్నారు. ఈ మేర‌కు కార్మిక సంఘాల‌న్నీ సిద్ధ‌మ‌య్యాయి. రేపు (జూలై 9) దేశవ్యాప్తంగా ఒకరోజు టోకెన్ సమ్మె జ‌ర‌గ‌నుంది. కేంద్ర ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా…

పెళ్లి చేసుకుంటా అని మోసం చెసిన యువకుడు

మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం పోచంపల్లిలో ఓ యువ‌కుడు త‌న‌ను ప్రేమించి పెండ్లి చేసుకుంటాన‌ని చెప్పి మోసం చేశాడ‌ని యువ‌తి ఆందోళ‌న‌కు దిగింది. త‌న‌కు న్యాయం జ‌రిగే వ‌ర‌కు ఇక్క‌డి నుంచి వెళ్ల‌నంటూ ప్రియుడి ఇంటి ముందు బైఠాయించింది.…

మ‌న ఎరువులు.. మ‌హారాష్ట్రకు..

ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలో హాకా ఉద్యోగుల నిర్వాహకంతో రెండు వాహ‌నాల్లో త‌ర‌లిస్తున్న మూడు ల‌క్ష‌ల విలువ చేసే యూరియా అక్ర‌మంగా త‌ర‌లిస్తుండ‌గా మంగ‌ళ‌వారం పోలీసులు ప‌ట్టుకున్నారు. రైతులు ఇచ్చిన స‌మాచారం మేర‌కు అక్ర‌మ త‌ర‌లింపు అడ్డుకుని…

గోరింటాకు సంబురాలు

ఆషాడ మాసం సందర్భంగా సోమవారం వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో గోరింటాకు సంబురాలు, ఆడపడుచులకు మనసారే కార్యక్రమం నిర్వహించారు. వాసవి క్లబ్ తాండూర్ ఆధ్వర్యంలో నిర్వ‌హించిన ఈ కార్య‌క్ర‌మంలో రెబ్బెన తాండూర్ మండలాల వాసవి క్లబ్ సభ్యులు మహిళామణులు…

జైలులో ఉన్న బీఆర్ఎస్‌వీ నాయ‌కుల‌కు ప‌రామ‌ర్శ‌

BRSV:చంచల్ గూడ‌ జైల్లో ఉన్న బీఆర్ఎస్‌వీ నాయకులు జంగయ్య, నర్సింగ్, నితీశ్, ప్రశాంత్, సాయిలను బీఆర్ఎస్‌వీ, బీఆర్ఎస్ నాయ‌కులు ప‌రామ‌ర్శించారు. మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు బాల్క సుమ‌న్‌, బీఆర్ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్…

మాదారం పోస్ట్‌మెన్‌పై ఫిర్యాదు

తాండూరు మండ‌లం మాదారం టౌన్‌షిప్‌లో పోస్టుమెన్‌పై మంచిర్యాల పోస్టుమాస్ట‌ర్‌కు ఫిర్యాదు చేశారు. ఆయ‌న నిర్ల‌క్ష్య వైఖ‌రి వల్ల తాము నానా ఇబ్బందులు ప‌డ్డామ‌ని త‌మ‌కు పోస్టులో వ‌చ్చిన ఏవి కూడా ఇవ్వ‌లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తాండూరు మండ‌లం…

ఆర్డీవో బెదిరిస్తున్న‌డు…

Prajaveni: త‌న అన్న‌కు త‌న‌కు జ‌రుగుతున్న ఓ పంచాయ‌తీలో మంచిర్యాల ఆర్డీవో ఏకప‌క్షంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడ‌ని త‌న‌ను ఇబ్బందుల‌కు గురి చేస్తున్నాడ‌ని వీర‌మ‌ల్ల ముర‌ళి అనే వ్య‌క్తి సోమ‌వారం ప్ర‌జావాణిలో క‌లెక్ట‌ర్‌కు ఫిర్యాదు చేశాడు. త‌న‌ను నానా…