ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సీఎం రేవంత్
CM Revanth Reddy:ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎల్లంపల్లి ప్రాజెక్టు చేరుకున్నారు. భారీ వరదల నేపధ్యంలో ఎల్లంపల్లికి వరద ఉదృతి పెరిగింది. 48 గేట్ల ద్వారా నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ నేపధ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే ద్వారా వరద పరిస్తితి సమీక్షిస్తున్నారు. పరిస్థితి పై అధికారులను అడిగి తెలుసుకున్నారు.