పిడుగు పాటుకు యువకుడి మృతి

A young man died due to lightning:చేనులో పిడగుపడి ఓ యువకుడు మృతి చెందిన ఘటన తాండూరు మండలం బెజ్జాలలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే…

నర్సాపూర్ గ్రామపంచాయితీకి చెందిన మాడావి సుకుమార్ చేనులో ఎద్దులు మేపేందుకు వెళ్ళాడు. వర్షం పడుతుండటంతో చెట్టు కింద నిలబడ్డాడు. దీంతో ఆ చెట్టు పై పిడుగు పడింది. సుకుమార్ కి తీవ్ర గాయాలు కావటంతో ఆసుపత్రికి తరలించారు. అతను అప్పటికే మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like