అద‌న‌పు క‌లెక్ట‌ర్ల నియామ‌కం

హైద‌రాబాద్ : ప‌లు జిల్లాల‌కు అద‌న‌పు క‌లెక్ట‌ర్ల‌ను నియ‌మిస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు శుక్ర‌వారం సాయంత్రం ఉత్త‌ర్వులు జారీ చేసింది.

జగిత్యాల – బీఎస్‌లత

నారాయ‌ణ‌పేట‌-జీ.ప‌ద్మ‌జ‌

రాజ‌న్న సిరిసిల్ల జిల్లా – ఖీమ్యానాయ‌క్

ములుగు జిల్లా – వై. వీ. గ‌ణేష్

వ‌రంగ‌ల్ రూర‌ల్ జిల్లా – కే. శ్రీ‌వాస్త‌వ‌

మ‌హ‌బూబాబాద్ – ఎం. డేవిడ్‌

సిద్దిపేట – పి. శ్రీ‌నివాస‌రెడ్డి

కామారెడ్డి – చంద్ర‌మోహ‌న్

Get real time updates directly on you device, subscribe now.

You might also like