రోడ్డు ప్ర‌మాదం.. అయ్య‌ప్ప భ‌క్తులు మృతి

Road Accident in Tamilnadu: అయ్యప్ప భక్తులు శబరిమల తిరిగి వస్తుండగా చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఏకంగా నలుగురు మృతిచెందారు. తమిళనాడులోని రామేశ్వరంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ కారుని ఢీకొన్న ఘ‌ట‌న‌లో నలుగురు అయ్యప్ప మాల…

ఏసీబీ వ‌ల‌లో పంచాయ‌తీ కార్య‌ద‌ర్శి

ACB Attack: ఇందిర‌మ్మ ఇల్లు బిల్లు కోసం లంచం డిమాండ్ చేసిన ఓ అధికారి ఏసీబీ(ACB) వ‌ల‌లో చిక్కాడు. మంచిర్యాల జిల్లా కన్నెపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి గొల్లపల్లి రాజ్ కుమార్ ఇందిరమ్మ ఇల్లు బిల్లు ఇప్పించేందుకు రూ. 10 వేలు డిమాండ్ చేశాడు. అంత…

సింగ‌రేణి విజ‌న్ 2047

Singareni:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విజన్ 2047 కు అనుబంధంగా సింగరేణి(Singareni) కూడా తన విజన్ 2030-2047 డాక్యుమెంట్ ప్రకటించింది. హైదరాబాద్ సింగరేణి భవన్ లో  సీఎండీ బలరామ్ విజన్ డాక్యుమెంట్ విడుదల చేశారు. సింగరేణి సంస్థ…

రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు ఘ‌న స్వాగతం

రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు ఘ‌న స్వాగతం ల‌భించింది. రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్న పుతిన్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ స్వాగతం పలికారు. కార్య‌క్ర‌మానికి విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కూడా హాజరయ్యారు. ముందుగా రాజ్‌ఘాట్‌లో…

అది భార‌త్ చేసుకున్న అదృష్టం

Putin's India visit:ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్(Russian President Putin) భార‌త్‌లో ప‌ర్య‌టిస్తున్నారు. ప్రొటోకాల్ ప‌క్క‌న పెట్టి మ‌రీ ప్ర‌ధాని మోదీ(Prime Minister Modi) ఆయ‌నకు విమాన‌శ్ర‌యంలో స్వ‌యంగా స్వాగ‌తం ప‌లికారు. అయితే, భార‌త…

యూనివ‌ర్సీటి ఇస్త క‌నీ.. న‌న్ను త‌లొదిక్కు గుంజ‌కుండ్రీ..

Chief Minister Revanth Reddy's visit to Adilabad district: ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి (Chief Minister Revanth Reddy) ప‌ర్య‌ట‌న ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న జిల్లాలో రూ. 500 కోట్ల అభివృద్ది ప‌నుల‌కు శంకుస్థాప‌న…

సీఎం సభలో కంది అనుచ‌రుల అత్యుత్సాహం

ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి బ‌హిరంగ స‌భ‌లో కాంగ్రెస్ పార్టీ నియోజక వర్గ ఇన్‌చార్జీ అనుచరులు హంగామా సృష్టించారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయ‌ల్ శంకర్ (బీజేపీ) మాట్లాడుతుంటే అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశారు. నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జీ కంది శ్రీనివాస్…

చిత్ర‌హింస‌లు పెట్టి చంపేశారు..

మావోయిస్టు పార్టీ కేంద్ర క‌మిటీ స‌భ్యుడు, కీల‌క నేత హిడ్మా ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. హిడ్మాది పూర్తిగా బూటకపు ఎన్‌కౌంటర్ అని, ఆయ‌న‌ను చిత్ర‌హింస‌లు పెట్టి హ‌త్య చేశారంటూ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి…

ముఖ్య‌మంత్రి ప‌ర్య‌ట‌న‌.. మూడంచెల భ‌ద్ర‌త‌

ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా పోలీసులు ప‌టిష్ట బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. ముఖ్య‌మంత్రి ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా మూడంచెల భ‌ద్ర‌త ఏర్పాటు చేసిన‌ట్లు ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్(SP Akhil…

రాష్ట్రం, దేశాన్ని కొంటారు..? అమ్మేద్దామా…?

Minister Jupalli Krishna Rao:తాను అర్రాసు ఏక‌గ్రీవాల‌కు వ్య‌తిరేక‌మ‌ని మంత్రి జూప‌ల్లి కృష్ణారావు(Minister Jupalli Krishna Rao) అన్నారు. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy) ప‌ర్య‌ట‌న ఏర్పాట్ల కోసం ఆదిలాబాద్ జిల్లాకు…