రోడ్డు ప్రమాదం.. అయ్యప్ప భక్తులు మృతి
Road Accident in Tamilnadu: అయ్యప్ప భక్తులు శబరిమల తిరిగి వస్తుండగా చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఏకంగా నలుగురు మృతిచెందారు. తమిళనాడులోని రామేశ్వరంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ కారుని ఢీకొన్న ఘటనలో నలుగురు అయ్యప్ప మాల…