పదో తరగతి జవాబు పత్రాల మాయం

అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ లో పదవ తరగతి జవాబు పత్రాల మాయం అయిన ఘటన కలకలం రేపింది. ఉట్నూర్ లో పరీక్ష రాయటానికి 1011 విద్యార్థులకు అధికారులు 5 సెంటర్లు ఏర్పాటు చేశారు.సోమవారం రాసిన పరీక్షకు సంబందించిన జవాబు పత్రాలు మాయం అయినట్లు గుర్తించారు.…

చిరుధాన్యాలతో పూర్తి పోషకాలు

చిరుధాన్యాల వినియోగం ద్వారా శరీరానికి పూర్తి స్థాయి పోషకాలు అందుతాయని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన పోషణ పక్ష వారోత్సవాల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్…

ఒక వివాదం… ఎన్నో ప్రశ్న‌లు..

MLA Durgam Chinnaiah: కొద్ది రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన ఆరిజ‌న్ వివాదంలో ఎన్నో ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి. ఈ విష‌యంలో అటు ఎమ్మెల్యే, ఇటు ఆరిజ‌న్ సంస్థ చేస్తున్న వాద‌న‌లు వాస్త‌వానికి దూరంగా ఉంటున్నాయి. దీంతో సామాన్యులు…

మంత్రిపై బీఆర్ఎస్ నేత ఫైర్

BRS leader fire on Minister Indrakaran Reddy :ఆత్మీయత లేని సమ్మేళనాలకు అర్థం లేదనీ, జెండా మోసిన కార్యకర్తలను పక్కన పెడుతున్నారనీ బీఆర్ఎస్ నేత శ్రీహరి రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి లక్ష్యంగా లేఖ విడుదల చేశారు.…

ఎమ్మెల్యే చిన్న‌య్య‌కు శిక్ష త‌ప్ప‌దు

Singareni Karmika Samkya : మ‌హిళ‌ల పాలిట అప‌ర‌కీచ‌కుడిగా మారి, రైతుల‌ను మోసం చేసిన బెల్లంప‌ల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్న‌య్య‌కు ప్ర‌జ‌ల చేతిలో శిక్ష త‌ప్ప‌ద‌ని మావోయిస్టు పార్టీ హెచ్చరించింది. సింగ‌రేణి కోల్‌బెల్ట్ క‌మిటీ కార్య‌ద‌ర్శి…

మహారాష్ట్రలో ఎన్ కౌంటర్

Encounter in Maharashtra: మహారాష్ట్రలోనీ గడ్చిరోలి జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్ట్ మృతి చెందారు. ఈ ఘటనలో పోలిసులు పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. గడ్చిరోలి జిల్లా మౌజా తోడఘట్ట వద్ద నక్సలైట్లు భారీ…

ష్… గప్ చుప్..

ఆయన ఎంఎల్ఏ... ఒక మహిళను వేధించాడని, తమ వద్ద లక్షలు కాజేసాడని పెద్ద ఎత్తున అభియోగాలు వచ్చాయి. పత్రికలు, చానల్లో పుంఖాను పుంఖాలుగా కథనాలు ప్రచురితం అయ్యాయి. అవుతున్నాయి కూడ.. ఆ సమయంలో ఎక్కడైనా ప్రతిపక్షం ఏం చేస్తుంది... ఎంఎల్ఏ మీద దుమ్మెత్తి…

హమాలీల ఆరోగ్యం ముఖ్యం

కుటుంబం కోసం నిత్యం కష్టపడే హమాలీల ఆరోగ్యం ముఖ్యమని అందుకే వారి కోసం ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు కోరమాండల్ రీజినల్ లాజిస్టిక్స్ మేనేజర్ V.V.N.శేషు కుమార్ వెల్లడించారు. శుక్రవారం కోరమాండల్ లిమిటెడ్ ఎరువుల సంస్థ ఆధ్వర్యంలో వరంగల్…

ఎమ్మెల్యే.. బహిరంగ చర్చకు సిద్ధమా..?

Manchiryal:తనపై వస్తున్న ఆరోపణలు నిజం కాదని, అసలు తాను చాటింగే చేయలేదని చెప్పడం శుద్ధ అబద్ధమని ఆరిజన్ డైరీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో ఆదినారాయణ స్పష్టం చేశారు. ఆయన బుధవారం ఓ వీడియో విడుదల చేశారు. మీడియాలో వస్తున్నవి ఆరోపణలు కాదని. అవన్నీ…

క‌ష్టాలు వింటూ.. క‌న్నీళ్లు తుడుస్తూ..

Bhatti Vikramarka: ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో కొన‌సాగుతున్న సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క‌ పాద‌యాత్ర‌కు జ‌నం అడుఅడుగునా జ‌నం బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. భ‌ట్టి సైతం గ్రామాల్లో ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు వింటూ వారికి భ‌రోసా ఇస్తూ ముందుకు…