పాకిస్తాన్‌లో భారీ పేలుడు.. ఐదుగురు మృతి

పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో మరో ఘోర ఘటన చోటు చేసుకుంది. ఇస్లామాబాద్ కోర్టు కాంప్లెక్స్‌ సమీపంలో కారు పేలుడు సంభవించగా, ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా, మరో 20 నుండి 25 మంది వరకు గాయపడ్డారు. మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో ఈ విస్ఫోటనం…

మాయ‌మైన.. మ‌ట్టి మ‌నిషి..

Andeshri:మాయ‌మైపోతున‌డ‌మ్మా... అంటూ ప్రస్తుత కాలంలో మ‌నిషి గురించి ఎంతో చ‌క్క‌గా చెప్పి.. రాష్ట్ర గీతాన్ని సైతం అందించిన ప్రముఖ కవి, తెలంగాణ ఉద్యమ గాయకుడు అందెశ్రీ (64) కన్నుమూశారు. ఇవాళ ఉదయం ఇంట్లో ఆకస్మాత్తుగా కుప్పకూలిన ఆయన్ను ఆసుపత్రికి…

సింగ‌రేణికి అరుదైన ఆహ్వానం

Singareni: ప్రపంచంలోనే వజ్రాలు, బంగారం, బాక్సైట్, మాంగనీస్, లిథియం తదితర ఉత్పత్తులకు ప్రముఖ దేశంగా పేర్కొనే రిపబ్లిక్ ఆఫ్ ఘనా (Republic of Ghana) దేశం సింగరేణి సంస్థను తమ దేశంలో పెట్టుబడులకు ఆహ్వానం పలికింది. హైదరాబాద్ సింగరేణి భవన్ లో…

సీఐపై స‌స్పెన్ష‌న్ వేటు

Telangana Police: శ్రీ‌రాంపూర్ సీఐ వేణుచంద‌ర్ పై స‌స్పెన్ష‌న్ వేటు వేస్తూ అధికారులు నిర్ణ‌యం తీసుకున్నారు. జైపూర్ మండలం ఇందారం రైస్ మిల్లులో భారీగా అక్ర‌మాలు చోటు చేసుకున్నాయి. వేలాది క్వింటాళ్ల ధాన్యం (సీఎంఆర్) కొనుగోలు చేసినట్లు చూపించి…

జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం

Jammu Kashmir Encounter:కుప్వారా జిల్లాలో శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాదులు హతమయ్యారు. అక్రమంగా భారత్‌లో ప్రవేశించేందుకు ప్రయత్నించిన వారిని భారత దళాలు మట్టుపెట్టాయి. జమ్మూకశ్మీర్‌లో భద్రతా దళాలు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి.…

డ‌బుల్ బెడ్‌రూం కావాలంటే మూడు ల‌క్ష‌లు ఇవ్వాలి

Congress leader's audio call leaked:డబుల్ బెడ్ రూం ఇండ్లు కావాలంటే రూ. 3 ల‌క్ష‌లు ఇవ్వ‌మ‌ని చెప్పు... ఒక్కో వార్డుకు ఇద్ద‌రి చొప్పున ఎంపిక చేస్తున్నాం.. అదే విధంగా మీ వార్డులో కూడా ఇద్ద‌రిని చూడు... మూడు ల‌క్ష‌లు ఇస్తేనే డ‌బుల్ బెడ్ రూం…

యావత్ భారతాన్ని ఏకం చేసిన “వందేమాతరం”

యావత్ భారతాన్ని ఏకం చేసి భారతీయులందరిలో స్వాతంత్ర కాంక్షను రగిలించిన గీతం "వందేమాతరం" అని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి. చంద్రయ్య అన్నారు. వందేమాతర గేయం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శుక్రవారం క‌లెక్ట‌రేట్‌లో సామూహిక…

సింగ‌రేణి ఉద్యోగుల వారుసుల‌కు కారుణ్య నియామ‌కాలు

Singareni: సింగరేణి కార్మిక కుటుంబాలకు INTUC శుభవార్త చెప్పింది. ఈ నెల 12న కారుణ్య అభ్య‌ర్థుల‌కు ఈ నెల నియామ‌క ప‌త్రాలు అందించ‌నున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది. సింగరేణిలో మెడిక‌ల్ అన్‌ఫిట్ అయి.. వారి పిల్ల‌లు మెడిక‌ల్ పూర్త‌యినా వారికి నియామ‌క…

రోడ్డుపైనే లంచం

ACB Trap: కొమురం భీమ్ జిల్లాలో ఓ అధికారి ఏకంగా రోడ్డుపైనే లంచం తీసుకుంటూ దొరికిపోయారు. లంచం తీసుకుంటుండ‌గా ఏసీబీ అధికారుల‌ను చూసి పారిపోతుండ‌గా, వారు ప‌ట్టుకున్నారు. వివ‌రాల్లోకి వెళితే... కొమురం భీమ్ జిల్లాలో పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ డీఎం…

రైతుల ఆందోళ‌న‌.. ఎస్ఐ దురుసు ప్ర‌వ‌ర్త‌న‌..

Farmers' concerns.. SI's abusive behavior: కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా(Komuram Bhim Asifabad District) లో ప‌త్తి కొనుగోళ్ల విష‌యంలో రైతులకు తిప్ప‌లు త‌ప్ప‌డం లేదు. జిల్లాలోని వాంకిడిమండల కేంద్రంలో GVP జిన్నింగ్ మిల్ వద్ద గురువారం ప‌త్తి…