చెక్‌పోస్టుల‌ను మూసివేయండి..

తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ట్రాన్స్‌పోర్ట్ చెక్‌పోస్టుల మూసివేతకు ఆదేశాలు జారీ చేసింది. తక్షణమే చెక్‌పోస్టుల కార్యకలాపాలు నిలిపివేయాలని ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న…

ఇరుముడితో శ‌బ‌రిమ‌ల‌కు రాష్ట్రప‌తి ముర్ము

Droupadi Murmu:కేరళలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప స్వామి (Sabarimala temple) వారిని రాష్ట్రప‌తి ద్రౌప‌ది ముర్ము (President Murmu) దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం పంబ నుంచి ఇరుముడితో ఆలయానికి చేరుకున్న రాష్ట్రపతికి.. అధికారులు,…

మేనిఫెస్టో మ‌రిచిన మంత్రి

The minister forgot the manifesto:అద్భుత‌మైన హామీలు.. యువ‌త‌కు ఉద్యోగాలు, కార్మికుల వ‌రాలు, నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు అభివృద్ది కోసం నిధులు... మైనింగ్ ఇన్‌స్టిట్యూష‌న్లు... స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ సెంట‌ర్లు.. 100 పడ‌క‌ల ఆసుప‌త్రులు.. మినీ…

మిగిలింది 65 మందే..

DGP Shivdhar Reddy about Maoists: తెలంగాణ నుంచి ఇంకా సుమారు 65 మంది మావోయిస్టులు యాక్టివ్‌గా ఉన్నారని డీజీపీ శివ‌ధ‌ర్ రెడ్డి (DGP Shivdhar Reddy) వెల్ల‌డించారు. ఆయ‌న నిజామాబాద్ లో విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడారు. మావోయిస్టులు లొంగిపోవాలని…

శ‌భాష్… ఆసిఫ్‌…

కానిస్టేబుల్​ హత్య కేసు నిందితుడు రియాజ్​ దాడిలో గాయపడిన ఆసిఫ్​ను డీజీపీ శివధర్​రెడ్డి (DGP Shivadhar Reddy) మంగళవారం పరామర్శించారు. కానిస్టేబుల్​ ప్రమోద్​ను హత్య చేసిన అనంతరం రియాజ్​ పారిపోయాడు. ఆ సమయంలో అతడి కోసం పోలీసులు గాలించారు.…

కానిస్టేబుల్ కుటుంబాన్ని ప‌రామ‌ర్శించిన డీజీపీ

DGP visits constable's family:రౌడీ షీటర్ రియాజ్ చేతిలో మృతి చెందిన సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్(Constable Pramod) కుటుంబాన్ని డీజీపీ శివధర్ రెడ్డి(DGP Shivdhar Reddy) పరామర్శించారు. కానిస్టేబుల్ ప్రమోద్ భార్యకు ఆర్థిక సాయం చెక్కుతో పాటు 300…

ఆ పోలీసుల‌పై హ‌త్యానేరం మోపాలి

కానిస్టేబుల్ హత్య కేసు నిందితుడు రియాజ్‌ ఎన్‌కౌంటర్‌లో (Riyaz Encounter) ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులను తక్షణమే సస్పెండ్‌ చేయాలని, వారిపై హత్యా నేరం మోపాలని తెలంగాణ మానవ హక్కుల వేదిక డిమాండ్‌ చేసింది. హైకోర్టు, తెలంగాణ మానవ హక్కుల…

ముగిసిన రియాజ్​ అంత్యక్రియలు

Rowdysheeter Riyaz funeral : సీసీఎస్​ కానిస్టేబుల్​ ప్రమోద్​ (CCS constable Pramod) హ‌త్య కేసులో నిందితుడు రియాజ్​ అంత్యక్రియలు కొద్ది సేపటి కింద‌ట‌ ముగిశాయి. రాత్రి రెండు గంట‌ల‌కు పోస్టుమార్టం పూర్తి చేసిన అనంత‌రం రియాజ్ శ‌వాన్ని…

వంద‌నం… నాలుగో సింహం..

Police Commemoration Day:ప్రపంచమంతా నిద్రలో ఉంటే పోలీసు మేల్కొని, శాంతిభద్రతల పరిరక్షణ నిమిత్తం కాపలా కాస్తుంటారు. ఎండ, వాన, పగలు, రాత్రి అనే తేడా లేకుండా కుటుంబంతో కలిసి జరుపుకునే పండగ - పబ్బాల్ని కూడా త్యజించి, ప్రజల కోసం జీవించి, మరణించే…

వ్యాపార‌స్తుల‌ను క‌లిసి.. శుభాకాంక్ష‌లు తెలిపి..

మాజీ ఎమ్మెల్యే న‌డిపెల్లి దివాక‌ర్ రావు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయ‌కుడు విజిత్ రావు సోమ‌వారం మంచిర్యాల ప‌ట్ట‌ణంలో వ్యాపార‌స్తుల‌ను క‌లిశారు. దీపావ‌ళి సంద‌ర్భంగా వ్యాపార‌స్తులు, ప్ర‌జ‌ల‌ను క‌లిసి వారికి పండ‌గ శుభాకాంక్ష‌లు తెలిపారు. పట్టణంలోని…