బంధుప్రీతి గురించి మీరు మాట్లాడ‌మా..?

INTUC Janak Prasad:మాజీ మంత్రి హరీశ్ రావ్ సింగరేణి కార్మికులను తప్పుదోవ పట్టించేలా అబద్ధపు ప్రచారం చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్ జనక్ ప్రసాద్ తీవ్రంగా విమర్శించారు. శ్రీరాంపూర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల…

తిరుమ‌ల‌లో కొన‌సాగుతున్న ర‌ద్దీ… స‌ర్వద‌ర్శ‌నానికి 18 గంట‌లు

Tirumala News:కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ భారీగా కొనసాగుతోంది. తిరుమల కొండపై ఎటు చూసినా 'గోవింద' నామస్మరణతో మారుమోగుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం…

సీఎం పర్యటనకు భారీ బందోబస్తు

ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం భూపాల‌ప‌ల్లి జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఆయ‌న ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా పోలీసులు ప‌టిష్ట‌బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. ఈ పర్యటన సందర్భంగా కొడవటంచ ఆలయం, భూపాలపల్లి సభ ప్రాంగణం వద్ద మొత్తం 1100 మంది పోలీస్…

క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వు

బెల్లంపల్లి పట్టణంలోని సమీకృత బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ తో అస్వస్థతకు గురైన బాలిక‌ల‌ను బెల్లంప‌ల్లి ఎమ్మెల్యే గ‌డ్డం వినోద్ పరామర్శించారు. బాలికల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. బాలికలకు అత్యుత్తమ వైద్యం అందించాలని, ఎలాంటి లోపాలు…

సరస్వతి పుష్కరాల పనులు పూర్తి చేయాలి

Saraswati River Pushkaras:సరస్వతి అంత్య పుష్కరాలకు సంబంధించిన అన్ని పనులు మే మొదటి వారం వరకు పూర్తి చేయాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్(Principal Secretary, Endowments, Shailaja Ramayar) అధికారులను ఆదేశించారు.…

హాస్ట‌ల్‌లో ఫుడ్ పాయిజ‌న్… 20 మంది విద్యార్థినుల‌కు అస్వ‌స్థ‌త‌

మంచిర్యాల జిల్లా బెల్లంప‌ల్లిలోని హాస్ట‌ల్‌లో జ‌రిగిన ఫుడ్ పాయిజ‌న్ ఘ‌ట‌న‌లో 20 మంది విద్యార్థినుల‌కు అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. వారిని వెంట‌నే ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. బెల్లంప‌ల్లి బ‌స్తీలోని స‌మీకృత పాఠ‌శాలలో నిన్న…

సికాస గ‌డ్డ ఇది..

HarishRao:ఇది సికాస గ‌డ్డ అని... ఇక్క‌డ బెదిరింపులు ప‌నిచేయ‌వ‌ని... ఎవ‌రికీ భ‌య‌ప‌డ‌ర‌ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎల్పీ ఉప నేత హరీశ్ రావు అన్నారు. కోల్ ఇండియాకు ఆదర్శంగా ఉన్న సింగరేణిని రేవంత్ రెడ్డి స్కాంలకు నిలయంగా మార్చారని మాజీ మంత్రి,…

సింగ‌రేణిని స్కాంల గ‌నిగా మ‌ర్చారు

HarishRao:గతంలో కోల్ ఇండియాకు ఆదర్శంగా ఉన్న సింగరేణిని రేవంత్ రెడ్డి స్కాంలకు నిలయంగా మార్చారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎల్పీ ఉప నేత హరీశ్ రావు హ‌రీష్‌రావు ఆరోపించారు. క్యాత‌న్‌ప‌ల్లిలో నిర్వ‌హించిన ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌లో ఆయ‌న మాట్లాడారు.…

అనుమ‌తులు లేవ‌ని అడ్డంకులు

మాజీ మంత్రి, సీనియ‌ర్ బీఆర్ఎస్ నేత హ‌రీష్‌రావు ప్ర‌చారానికి అనుమ‌తులు లేవ‌ని అధికారులు, పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నార‌ని బీఆర్ఎస్ నేత‌లు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ రోజు సాయంత్రం చెన్నూరు నియోజ‌క‌వర్గం క్యాత‌న్‌పల్లి మున్సిపాలిటీలో మాజీ…

గ్రామ పంచాయ‌తీల‌కు శుభ‌వార్త‌

15th Finance Commission funds:నిధుల కొర‌త‌తో ఇబ్బందులు ప‌డుతున్న గ్రామపంచాయ‌తీల‌కు కేంద్రం శుభ‌వార్త చెప్పింది. 15వ ఆర్థిక సంఘం(15th Finance Commission) నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తొలి విడతగా రూ.259.36 కోట్లు విడుదల…