యూరియా కోసం తిప్పలు

Urea:జిల్లా వ్యాప్తంగా రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ పనులు ఊపందుకోవడంతో యూరియా అవసరం పెరిగింది. దీంతో పలు మండలాల్లో సోమవారం ఎరువుల దుకాణాలు, సొసైటీల వద్ద బారులు తీరారు. పరిమితంగానే యూరియా ఇవ్వడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం…

కార్మికుల ఆగ్రహానికి గురి కాక తప్పదు

TBGKS:లాభాల వాట విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులను మోసం చేసిందనీ వారి ఆగ్రహానికి గురికాక తప్పదని టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు మల్ రాజ్ శ్రీనివాసరావు హెచ్చరించారు. సింగరేణి ఉద్యోగులకు 2024-25 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన రూ.…

నల్ల బ్యాడ్జిలతో సింగరేణి కార్మికుల నిరసన

Singareni:లాభాల వాట విషయంలో కాంగ్రెస్ పార్టీ సింగరేణి కార్మికులను మోసం చేసిందనీ TBGKS నేతలు ఆరోపించారు. సింగరేణి వ్యాప్తంగా కాంగ్రెస్ మోసాన్ని నిరసిస్తూ గనులపై కార్మికులు నల్ల బ్యాడ్జిలతో నిరసన వ్యక్తం చేశారు. అర్జీ 2 ఏరియా వైస్ ప్రెసిడెంట్…

మీ త్యాగం, శ్ర‌మ‌, చ‌రిత్ర ఎన్న‌టికీ మ‌ర‌వం..

CM Revanth Reddy:తెలంగాణ సాధన ప్రక్రియలో సింగరేణి (Singareni) కార్మికుల త్యాగం, శ్రమ, చరిత్ర ఎప్పటికీ మరువలేమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. సింగ‌రేణి లాభాల్లో వాటా ప్ర‌క‌ట‌న సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా…

ప్ర‌జాభ‌వ‌న్ సాక్షిగా ప‌చ్చి మోసం

TBGKS Honorary President Koppula Eshwar:ప్ర‌జాభ‌వ‌న్ సాక్షిగా కాంగ్రెస్ పార్టీ కార్మికుల‌కు ప‌చ్చి మోసం చేసింద‌ని TBGKS గౌరవ అధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్ దుయ్య‌బ‌ట్టారు. ఆయ‌న గోదావరిఖని ప్రెస్ క్లబ్లో విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడారు. సింగరేణి…

కార్మికులను కాంగ్రెస్ దగా చేస్తోంది..

సింగరేణి కార్మికులకు లాభాల వాటా చెల్లించే విషయంలో రెండవసారి కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని TBGKS రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన నాంది న్యూస్ తో మాట్లాడుతూ సింగరేణి సాధించిన నికర లాభాలపై కార్మికులకు వాటా…

రూ. 2,360 కోట్లు.. 34 శాతం..

Singareni: సింగ‌రేణి కార్మికులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న లాభాల వాటాను ప్ర‌క‌టిస్తూ తెలంగాన‌ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌తీ ఏటా దసరాకు ముందుగా సింగరేణి కార్మికులకు లాభాల వాటాను యాజమాన్యం అందజేస్తుంది. ఈ మేర‌కు ముఖ్య‌మంత్రి…

ఎమ్మెల్యే జ‌న్మ‌దినం.. బాధితుల‌కు ఆర్థిక సహాయం

మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగ‌ర్ రావు జ‌న్మ‌దినం సంద‌ర్భంగా ఆయ‌న అభిమానులు బాధితుల‌కు ఆర్థిక సాయం అందించారు. దండేపల్లి మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన లింగాల దివ్య(సింధు) మల్లేష్ కూతురు శాన్వి ఐదేండ్లుగా గుండె సంబంధిత వ్యాధితో పాటు…

యూరియా కోసం రైతుల రాస్తారోకో

యూరియా కోసం రైతుల‌కు తిప్ప‌లు త‌ప్ప‌డం లేదు. నెల రోజులుగా ఎదురుచూస్తున్నా త‌మ‌కు యూరియా దొర‌క‌డం లేద‌ని వారు ఆందోళ‌న‌కు దిగారు. రాస్తారోకో చేయ‌డంతో వాహ‌నాలు నిలిచిపోయాయి. కొమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో రైతుల‌కు యూరియా తిప్ప‌లు త‌ప్ప‌డం…

దూసుకువ‌స్తున్న వ‌రుస అల్ప‌పీడ‌నాలు

తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను వ‌రుస అల్ప‌పీడ‌నాలు వెంటాడుతున్నాయి. ఇప్ప‌టికే భారీ వ‌ర్షాల‌తో స‌త‌మ‌తం అవుతున్న రెండు రాష్ట్రాలకు ఈ అల్ప‌పీడ‌నాల‌తో ఇబ్బందులు త‌ప్పేలా లేవు. ఉత్తర బంగాళాఖాతంలో ఈ రోజు ఓ అల్పపీడనం ఏర్పడనుంది. కాగా, 25న మరో…