ఈవీఎంలు వద్దు… బ్యాలెట్ విధానం మళ్లీ తీసుకురండి

BRS team meets with the Central Election Commission: ఎన్నికల నిర్వహణలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (ఈవీఎం) వాడకంపై ప్రజల్లో తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, వాటి స్థానంలో తిరిగి బ్యాలెట్ పేపర్ల విధానాన్ని ప్రవేశపెట్టాలని బీఆర్ఎస్ డిమాండ్…

మంత్రి ప‌ద‌వి కోసం ఎవ‌రి కాళ్లు మొక్క‌ను..

Munugodu MLA Komatireddy Rajagopal Reddy:“వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్లకు, నాకంటే జూనియర్ల కు పదవులు ఇచ్చారు. నేను ఎవరి కాళ్లు మొక్కి పదవి తెచ్చుకోవాలనుకోవట్లేద“ని కాంగ్రెస్‌ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.…

బతికుండగానే చంపేశారు..

ఓ వృద్ధురాలి పేరిట భూమి ఉంది.. దానిపై కొంద‌రి క‌న్ను ప‌డింది.. ఇంకేముంది, దానిని క‌బ్జా చేసేందుకు ప్ర‌య‌త్నించారు. ఏకంగా ఆ వృద్ధురాలు చ‌నిపోయిన‌ట్లుగా ప‌త్రాలు సృష్టించి ఆ భూమిని కాజేశారు.. వివ‌రాల్లోకి వెళితే.. కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా…

నిజ‌మైన భార‌తీయుడు ఇలా మాట్లాడ‌డు

SC Slams Rahul Gandhi:నిజ‌మైన భార‌తీయుడు ఇలా మాట్లాడ‌డు.. 2 వేల కిలో మీటర్ల భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందా? మీకెలా తెలుసంటూ? కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. భారత భూభాగంపై రాహుల్ చేసిన వ్యాఖ్యలపై…

వెంటాడి.. వేటాడి చంపుతున్న‌రు…

Army killing terrorists in Jammu and Kashmir:కాశ్మీర్‌లో పహల్గామ్ ఉగ్రవాద దాడి జ‌రిగిన తర్వాత, భద్రతా దళాలు ఉగ్ర‌వాదుల‌ను ఏరివేస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ అంతటా ఆరు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో 21 మంది ఉగ్రవాదులను హతమార్చాయి. భారత సైన్యం, సెంట్రల్…

అవి రాజ‌కీయ క‌క్ష‌పూరిత బ‌దిలీలు..

Koppula Ishwar:సింగరేణిలో రాజ‌కీయ‌, క‌క్ష‌పూరిత బ‌దిలీలు జ‌రుగుతున్నాయని వాటిని వెంట‌నే నిలిపివేయాలని మాజీ మంత్రి, టీబీజీకెస్ ఇన్‌చార్జీ కొప్పుల ఈశ్వ‌ర్ అన్నారు. పెద్ద‌ప‌ల్లి జిల్లా గోదావరిఖని టీబీజీకేఎస్‌ కార్యాలయంలో నిర్వహించిన విలేక‌రుల…

అంచ‌నాలు లేకుండా వ‌చ్చి సంచ‌నాలు

Mahavatar Narsimha: ఆ సినిమా ప‌ట్ల ఎవ‌రికి ఎలాంటి అంచ‌నాలు లేవు.. కానీ సంచ‌నాలు సృష్టిస్తోంది.. క‌లెక్ష‌న్ల రికార్డులు సాధిస్తోంది. యానిమేటెడ్ చిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. కేవలం 8 రోజుల్లో 60.5 కోట్లు…

ఆదివారం కూడా బ్యాంకులు పని చేస్తాయి

Sunday No Holiday:ఆదివారం కూడా బ్యాంకులు పని చేయనున్నాయి. రైతులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం రైతులకు శనివారం పీఎం కిసాన్ స్కీమ్ కింద 20వ విడత నిధుల్ని విడుదల చేసింది. ప్రధాన మంత్రి…

పీఎం కిసాన్ డబ్బులు వచ్చేశాయ్

PM Kisan Kyc: కేంద్ర ప్రభుత్వం రైతులకు నేడు పీఎం కిసాన్ స్కీమ్ కింద 20వ విడత నిధుల్ని విడుదల చేసింది. ఉత్తర్‌ప్రదేశ్ వారణాసిలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ప్రధాని నరేంద్ర మోదీ అక్కడే నిధుల్ని విడుదల చేశారు. దీంతో లబ్ధిదారుల…

గని ప్రమాదంలో కార్మికుడి మృతి

Singareni Mine accident:మందమర్రి ఏరియా KK5 గనిలో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో యాక్టింగ్ ‌ SDL ఆపరేటర్ కార్మికుడు ‎మృత్యువాత పడ్డాడు. కేకే5 గనిలో శుక్రవారం రెండో షిఫ్ట్లో ఈ ప్రమాదం జరగ్గా రాసపల్లి శ్రావణ్ కుమార్ (32) అనే కార్మికుడు మృతి…