ఆ జ‌ర్న‌లిస్టుల‌పై చ‌ర్య‌లు తీసుకుంటాం

పాత్రికేయులు రాజ్యాంగం కల్పించిన పత్రిక స్వేచ్ఛను సద్వినియోగం చేసుకుని ప్రజలకు ఉపయోగపడే విధంగా వాస్తవాలను తెలపాల‌ని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. ప్ర‌జాస్వామ్యంలో పాత్రికేయ రంగానికి ప్రత్యేక స్థానం ఉందన్నారు. అభివృద్ధి,…

ఎన్నిక‌లు ఎప్పుడు నిర్వ‌హిస్తారో రాత పూర్వ‌కంగా చెప్పండి

Devapur Orient Cement Elections: మీరు ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో సోమవారం కోర్టుకు రాతపూర్వకంగా చెప్పాలని హైకోర్టు జడ్జి ఆదేశాలు జారీ చేశారు. మంచిర్యాల జిల్లా దేవాపూర్ సిమెంట్ ఫ్యాక్టరీ ఎన్నికలపై గురువారం విచారణ నిర్వహించారు. ఈ సందర్భంగా…

అన్న‌య్యా… హ్యాపీ బ‌ర్త్‌డే…

Kavitha Birth Day wishes to KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా గులాబీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. అనాథ అశ్రమాలు, వృద్ధ అశ్రమాలల్లో అన్నదానం చేస్తున్నారు.…

బెల్లంప‌ల్లి స‌బ్‌క‌లెక్ట‌ర్‌గా మ‌నోజ్‌

IAS Officer:త‌మ శిక్ష‌ణ పూర్తి చేసిన ప‌లువురు ఐఏఎస్‌ల‌కు ప్ర‌భుత్వం పోస్టింగ్ ఇస్తూ నిర్ణ‌యం తీసుకుంది. తెలంగాణ క్యాడ‌ర్‌కు చెందిన ఆరుగురు ఐఏఎస్‌ల‌ను ఆయా జిల్లాల్లో స‌బ్ క‌లెక్ట‌ర్లుగా నియ‌మించింది. ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో రెండు రెవెన్యూ…

బెల్లంప‌ల్లి స‌బ్‌క‌లెక్ట‌ర్‌గా మ‌నోజ్‌

IAS Officer: త‌మ శిక్ష‌ణ పూర్తి చేసిన ప‌లువురు ఐఏఎస్‌ల‌కు ప్ర‌భుత్వం పోస్టింగ్ ఇస్తూ నిర్ణ‌యం తీసుకుంది. తెలంగాణ క్యాడ‌ర్‌కు చెందిన ఆరుగురు ఐఏఎస్‌ల‌ను ఆయా జిల్లాల్లో స‌బ్ క‌లెక్ట‌ర్లుగా నియ‌మించింది. ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో రెండు…

మంత్రి ఇలాకాలో యూరియా క‌ష్టాలు

Urea problems in the ministerial constituency:ఓ వైపు యూరియా కొర‌త లేద‌ని అధికారులు, ప్రభుత్వం చెబుతున్నా రైతుల‌కు మాత్రం యూరియా స‌క్ర‌మంగా అంద‌డం లేదు. ఏకంగా మంత్రి ఇలాకాలోనే రైతులు యూరియా కోసం ఇబ్బందులు ప‌డుతున్నారంటే ప‌రిస్థితి అర్థం…

అభివృద్ధి పేరిట గుట్టలు మాయం

Nadipally Diwakar Rao:దండేపల్లి మండలం రెబ్బెనపల్లి, నెల్కీ వెంకటాపూర్లో అధికార పార్టీ నాయకులు కొండలు మాయం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు అన్నారు. దండేపల్లి మండలకేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దండేపల్లి మండలం…

200 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం

TSRTC:తెలంగాణ ఆర్టీసీ మరో మైలురాయి దాటింది. మ‌హాల‌క్ష్మి ప‌థ‌కం ప్ర‌వేశ‌పెట్టిన త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు ఆర్టీసీ బ‌స్సుల్లో 200 కోట్ల మంది మ‌హిళ‌లు ఉచిత ప్ర‌యాణం చేశారు. మహిళలు ఉచిత ప్రయాణ విలువ రూ. 6,700 కోట్లని అధికారులు వెల్ల‌డించారు.…

దేవాపూర్ సిమెంట్ ఎన్నిక‌లపై తీర్పు వాయిదా

Devapur Orient Cement: దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ ఎన్నిక‌ల‌పై హై కోర్టు తీర్పు మ‌ళ్లీ వాయిదా ప‌డింది. కార్మికశాఖ డిప్యూటీ కమిషనర్ రాజేశ్వరమ్మ సెలవుపై ఉన్నార‌ని అధికారులు కోర్టు కు వెల్ల‌డించారు. DCL సెల‌వు కార‌ణంగా చూపుతూ ఎన్నికలపై కార్మిక…

ఖ‌రీదైన బాటిళ్ల‌లో క‌ల్తీ మందు

Adulterated liquor: నలుగురు స్నేహితులు కలిసి దావత్‌ చేసుకుందామని రూ.వేలు పోసి మ‌ద్యం బాటిల్‌ కొన్నారు. సీల్‌ ఓపెన్‌ చేసి, మూత విప్పి ఒక పెగ్గు పోసుకొన్నారు. ఒక్క బుక్క తాగగానే చీప్‌ లిక్కర్‌ మాదిరిగా వాసన, ఘాటు రావడంతో అవాక్కయ్యారు. ఎంతో…