ఆ జర్నలిస్టులపై చర్యలు తీసుకుంటాం
పాత్రికేయులు రాజ్యాంగం కల్పించిన పత్రిక స్వేచ్ఛను సద్వినియోగం చేసుకుని ప్రజలకు ఉపయోగపడే విధంగా వాస్తవాలను తెలపాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. ప్రజాస్వామ్యంలో పాత్రికేయ రంగానికి ప్రత్యేక స్థానం ఉందన్నారు. అభివృద్ధి,…