Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
ఎస్ఎల్బీసీకి చేరుకున్న సింగరేణి సీఎండీ
Singareni:ఎస్ఎల్బీసీలో టన్నెల్ ప్రమాద ఘటన స్థలానికి సింగరేణి సీఎండీ ఎన్. బలరామ్ చేరుకున్నారు. అక్కడ పరిస్థితి ఆరా తీశారు. భూగర్భంలో ప్రమాదాల సమయంలో సహాయ చర్యల్లో సుశిక్షితులైన సింగరేణి సిబ్బంది 100 మందికి పైగా పని చేస్తున్నారు.…
లాఠీ, రాళ్లతో దాడులు చేశారు
పోలీసులు ఎదురుగానే మా పై దాడులు చేశారు... కాంగ్రెస్ నాయకుడి అనుచరుడు ఒకరు కానిస్టేబుల్ వద్ద ఉన్న లాఠీ తీసుకుని మాపై దాడి చేశారు.. ఏకంగా రాళ్లు సైతం విసిరి భయానకవాతావరణం సృష్టించారు.. మంచిర్యాలలో ఎప్పుడైనా ఇలాంటి సంస్కృతి ఉందా..?…
ఆ ఎస్ఐపై చర్యలు తీసుకోండి..
ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మంచిర్యాల జిల్లా నస్పూర్ పోలింగ్ కేంద్రం వద్ద జరిగిన ఘర్షణ విషయంలో ఎస్ఐ సుగుణాకర్పై ఫిర్యాదుల పరంపర వెల్లువెత్తుతోంది. ఆయనపై రాష్ట్ర చీఫ్ ఎన్నికల అధికారికి, రామగుండం కమిషనర్, మంచిర్యాల…
పోలీసులు కాంగ్రెస్ పార్టీ తొత్తుల్లా వ్యవహరిస్తున్నారు
పోలీసులు కాంగ్రెస్ పార్టీ తొత్తుల్లా వ్యవహరిస్తున్నారని బీజేపీ(BJP) నేతలు ఆరోపించారు. తమ నేతపై చేయి చేసుకోవడమే కాకుండా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడుతున్నాడని దుయ్యబట్టారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ తీగల్ పహాడ్ జిల్లా…
సింగరేణి లారీకి ప్రమాదం.. కార్మికులకు గాయాలు
singareni: సింగరేణికి చెందిన ఓ లారీకి ప్రమాదం సంభవించడంతో కార్మికులకు గాయాలయ్యాయి. సింగరేణికి సంబంధించిన సామాగ్రి తెచ్చేందుకు కొత్తగూడెంకు అన్ని ఏరియాల నుంచి లారీలు వెళతాయి. అక్కడి నుంచి సామాగ్రి లోడ్ చేసుకుని ఆయా ప్రాంతాల…
తెలంగాణకు అండగా ఉండండి
Telangana CM With PM Modi: హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-ఈఈకు అనుమతించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం మెట్రో విస్తరణపై దృష్టి సారించలేదని ప్రధానమంత్రి దృష్టికి…
బీఆర్ఎస్ ముగిసిన కథ. కాంగ్రెస్ పార్టీది విఫల కథ
Etela Rajender:బీఆర్ఎస్ ముగిసిన కథ. కాంగ్రెస్ పార్టీది విఫల కథ అంటూ ఎద్దేవా చేశారు.. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్.. మంచిర్యాల జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.…
చేతబడితోనే పాకిస్తాన్ ఓడిపోయింది..
ICC Champions Trophy 2025: అదన్నమాట అసలు సంగతి... పాకిస్తాన్ టీం అసలు కప్పు గెలవాల్సి ఉండే... కానీ, చేతబడి పుణ్యమా అని ఓడిపోయిందట.. కొందరు పండితులు పాకిస్తాన్కు వ్యతిరేకంగా చేతబడికి సంబంధించిన పూజలు చేయడంతో ఆ టీం…
ఫారెస్టోళ్లతో కొట్లాడినా..
MLA Vinod: ప్రజల అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీ నిత్యం ఆలోచిస్తుందని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. మంగళవారం ఆయన బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి వెళ్లే నూతన రోడ్డు పరిశీలించారు. సీ సందర్భంగా బెల్లంపల్లి మండలం…
64 కోట్ల మంది పుణ్యస్నానాలు
Maha Kumbh 2025: సమస్త జగతికి ఆశీర్వచనాలు అందించే సనాతన ధర్మ వేడుక...! మహా కుంభమేళ.. సమస్త జగతికి సకల శుభాలను అందించే శక్తి సనాతన ధర్మ ఉపాసన సొంతం.. భక్తజన కోటి విశ్వాసంతో ఆచరించే అమృత స్నానం మన చారిత్రక వైభవ మహత్యానికి సాక్ష్యం.. సనాతన…