Browsing Category

తాజా వార్తలు

సింగ‌రేణి స‌హ‌కారంతో సివిల్స్ కు 43 మంది

Rajiv Gandhi Civils Abhayahastam:తెలంగాణ నుంచి ఎక్కువ మంది సివిల్స్ కు ఎంపికై రాష్ట్రానికి పేరు, త‌ద్వారా రాష్ట్ర అభివృద్ధికి అండగా నిలవాలని ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం(Rajiv Gandhi Civils Abhayahastam) పథకం రెండో…

ఆసుప‌త్రిలో క్ష‌త‌గాత్రుల‌ను ప‌రామ‌ర్శించిన మోదీ

Prime Minister Modi: ఢిల్లీ కారు బాంబు పేలుడు బాధితులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) పరామర్శించారు. భూటాన్ పర్యటన ముగించుకుని ఢిల్లీకి చేరుకున్న మోడీ.. ఎయిర్ పోర్టు నుంచి నేరుగా లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆసుపత్రికి…

30 రోజుల్లో ఎనిమిది ఉగ్ర కుట్ర‌లు భగ్నం

Eight terror plots foiled in 30 days:ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన బాంబు పేలుడు(Bomb blast at Red Fort) తీవ్ర విషాదాన్నే నింపింది. ఇప్పటి వరకు మొత్తం 11 మంది తమ ప్రాణాలను కోల్పోయారు. దీంతో అప్పటికే భద్రతా బలగాలు, ఎన్ఐఏ, ఢిల్లీ స్పెషల్…

రాజ‌న్న ఆల‌యంలో ద‌ర్శ‌నాలు నిలిపివేత‌… భ‌క్తుల ఆగ్ర‌హం

Vemulawada Rajanna Temple:వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో బుధ‌వారం ఉద‌యం నుంచి అధికారులు భక్తుల దర్శనాలను నిలిపివేశారు. కార్తీక మాసం కావడంతో రాజన్న సన్నిధికి మొక్కులు చెల్లించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. అయితే ఉదయం నుండి…

పెరుగుతున్న చలి తీవ్రత

తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. సోమ, మంగళ వారాల్లో తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఆదిలాబాద్ జిల్లాలో 10.4 డిగ్రీలు, ఆసిఫాబాద్ లో 10.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. మంగళవారం నుంచి…

అందెశ్రీ పాడె మోసిన ముఖ్య‌మంత్రి

Andesri's funeral:ప్రముఖ కవి, రచయిత, ఉద్య‌మ గొంతుక‌ అందెశ్రీ (Ande Sri) పార్ధీవ దేహానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నివాళులర్పించారు. ఘట్కేసర్ చేరుకున్న సీఎం అందెశ్రీ అంత్యక్రియలకు హాజరయ్యారు. అంతిమయాత్రలో…

పాకిస్తాన్‌లో భారీ పేలుడు.. ఐదుగురు మృతి

పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో మరో ఘోర ఘటన చోటు చేసుకుంది. ఇస్లామాబాద్ కోర్టు కాంప్లెక్స్‌ సమీపంలో కారు పేలుడు సంభవించగా, ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా, మరో 20 నుండి 25 మంది వరకు గాయపడ్డారు. మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో ఈ విస్ఫోటనం…

మాయ‌మైన.. మ‌ట్టి మ‌నిషి..

Andeshri:మాయ‌మైపోతున‌డ‌మ్మా... అంటూ ప్రస్తుత కాలంలో మ‌నిషి గురించి ఎంతో చ‌క్క‌గా చెప్పి.. రాష్ట్ర గీతాన్ని సైతం అందించిన ప్రముఖ కవి, తెలంగాణ ఉద్యమ గాయకుడు అందెశ్రీ (64) కన్నుమూశారు. ఇవాళ ఉదయం ఇంట్లో ఆకస్మాత్తుగా కుప్పకూలిన ఆయన్ను ఆసుపత్రికి…

సింగ‌రేణికి అరుదైన ఆహ్వానం

Singareni: ప్రపంచంలోనే వజ్రాలు, బంగారం, బాక్సైట్, మాంగనీస్, లిథియం తదితర ఉత్పత్తులకు ప్రముఖ దేశంగా పేర్కొనే రిపబ్లిక్ ఆఫ్ ఘనా (Republic of Ghana) దేశం సింగరేణి సంస్థను తమ దేశంలో పెట్టుబడులకు ఆహ్వానం పలికింది. హైదరాబాద్ సింగరేణి భవన్ లో…

సీఐపై స‌స్పెన్ష‌న్ వేటు

Telangana Police: శ్రీ‌రాంపూర్ సీఐ వేణుచంద‌ర్ పై స‌స్పెన్ష‌న్ వేటు వేస్తూ అధికారులు నిర్ణ‌యం తీసుకున్నారు. జైపూర్ మండలం ఇందారం రైస్ మిల్లులో భారీగా అక్ర‌మాలు చోటు చేసుకున్నాయి. వేలాది క్వింటాళ్ల ధాన్యం (సీఎంఆర్) కొనుగోలు చేసినట్లు చూపించి…