Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
బస్సు ప్రమాదం వద్ద మరో ప్రమాదం.. క్రేన్ బోల్తా
Another accident at the bus accident site.. Crane overturns:కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో 20 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఘటనాస్థలంలో రెస్క్యూ టీమ్ సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలోనే అక్కడ మరో…
నిరుద్యోగులను మోసం చేసేందుకే జాబ్మేళా
Job fair in Bellampalli :బెల్లంపల్లి పట్టణంలో ఈ నెల 25న నిర్వహించే నిరుద్యోగ జాబ్మేళా కేవలం నిరుద్యోగులను మోసం చేసేందుకేనని బీఆర్ఎస్వీ(BRSV) జిల్లా అధ్యక్షుడు బడికల శ్రావణ్ ఆరోపించారు. సింగరేణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిరుద్యోగ…
కాలం చెల్లింది.. ప్రాణాలు తీసింది..
Kurnool Bus Tragedy: కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు (Kaveri Travels Bus) ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ బస్సు (DD01N9490) నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నా దాని గురించి పట్టించుకునే నాథుడే…
కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం… ప్రయాణికుల సజీవ దహనం
Road Accident:కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఉలిందకొండ దగ్గర జాతీయ రహదారిపై ప్రైవేట్ బస్సు ముందు భాగంలో మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మంటలు బస్సు మొత్తం వ్యాపించాయి. మంటలు వ్యాపించగానే అప్రమత్తమైన 12 మంది ప్రయాణికులు బస్సు…
సింగరేణి మరో ముందడుగు..
Singareni:సింగరేణి సంస్థ తన వ్యాపార విస్తరణ చర్యలో భాగంగా కీలక ఖనిజ రంగంలో కూడా ప్రవేశించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ దిశగా ఆ సంస్థ మరో ముందడుగు వేసింది. సింగరేణి ప్రాంతంలో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ గుర్తించి ఉత్పత్తి చేయడానికి ఒక…
ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు..
MLA Kokkirala Prem Sagar Rao: మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు(MLA Kokkirala Prem Sagar Rao) ఆరోగ్యంపై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన పీఏ శ్రీధర్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యే సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని..…
చెక్పోస్టులను మూసివేయండి..
తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ట్రాన్స్పోర్ట్ చెక్పోస్టుల మూసివేతకు ఆదేశాలు జారీ చేసింది. తక్షణమే చెక్పోస్టుల కార్యకలాపాలు నిలిపివేయాలని ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న…
ఇరుముడితో శబరిమలకు రాష్ట్రపతి ముర్ము
Droupadi Murmu:కేరళలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప స్వామి (Sabarimala temple) వారిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Murmu) దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం పంబ నుంచి ఇరుముడితో ఆలయానికి చేరుకున్న రాష్ట్రపతికి.. అధికారులు,…
మేనిఫెస్టో మరిచిన మంత్రి
The minister forgot the manifesto:అద్భుతమైన హామీలు.. యువతకు ఉద్యోగాలు, కార్మికుల వరాలు, నియోజకవర్గ ప్రజలకు అభివృద్ది కోసం నిధులు... మైనింగ్ ఇన్స్టిట్యూషన్లు... స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు.. 100 పడకల ఆసుపత్రులు.. మినీ…
మిగిలింది 65 మందే..
DGP Shivdhar Reddy about Maoists: తెలంగాణ నుంచి ఇంకా సుమారు 65 మంది మావోయిస్టులు యాక్టివ్గా ఉన్నారని డీజీపీ శివధర్ రెడ్డి (DGP Shivdhar Reddy) వెల్లడించారు. ఆయన నిజామాబాద్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మావోయిస్టులు లొంగిపోవాలని…