Browsing Category

తాజా వార్తలు

95 ఓటములు.. ఆయనకే అవార్డులు..

Rahul Gandhi's 95 defeats:బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో(Bihar Election updates) ఎన్డీయే(NDA) కూటమి ప్రభంజనం సృష్టించింది. మూడింట రెండు వంతుల మెజారిటీతో దూసుకువెళ్లింది. ఏకంగా 200 స్థానాల వ‌ర‌కు గెలుచుకుంది. ప్రతిపక్ష మహాగఠ్‌బంధన్‌ కూటమి(MGB)…

సబ్ రిజిస్టర్ కార్యాలయంపై ఏసీబీ దాడులు

ACB Raids: మంచిర్యాల‌ సబ్ రిజిస్టర్ కార్యాలయంపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేశారు. శుక్ర‌వారం ఈ దాడులు జ‌రిగాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అధికారులు చేపడుతున్న పనులపై ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు అందటంతో ఈ దాడులు చేశారు. ఏసీబీ…

ప‌శువుల‌పై పెద్ద‌పులి దాడి.. భ‌యాందోళ‌న‌లో జ‌నం..

మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలో పెద్ద‌పులి అల‌జ‌డి సృష్టిస్తోంది. బుగ్గగూడెం శివారు ప్రాంతంతో పాటు దేవాపూర్ రేంజ్ పరిధిలోని ఎగ్గండి శివారులో వేర్వేరుగా పశువులపై దాడి చేసి హతమార్చింది. బుగ్గగూడెం, కర్షలగట్టం అటవీ ప్రాంతానికి సమీపంలోని…

జూబ్లీహిల్స్ విజ‌యం… ఇదే ర‌హ‌స్యం..

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌(Jubilee Hills by-election)లో కాంగ్రెస్ పార్టీ(Congress party) అఖండ విజ‌యం సాధించింది. ఆ పార్టీకి ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున ప‌ట్టం క‌ట్టారు. వాస్త‌వానికి చాలా మంది బీఆర్ఎస్(BRS) గెలుస్తుంద‌ని, కాంగ్రెస్ పార్టీపై ప్ర‌జ‌లకు…

బీహార్‌లో దూసుకుపోతున్న ఎన్డీఏ

Bihar Election Result:బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి స్పష్టమైన ఆధిక్యాన్ని సాధిస్తోంది. పోస్టల్‌ బ్యాలెట్‌ల లెక్కింపుతోనే హ‌వా మొద‌లు పెట్టిన ఎన్డీఏ, అనంతరం ఈవీఎంల లెక్కింపు తర్వాత మరింత వేగంగా దూసుకెళ్లింది. తాజా గణాంకాల…

సింగరేణి సంస్థకు మ‌రో అవార్డు

Singareni:కేంద్ర బొగ్గు, గనుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛ‌త స్పెషల్ క్యాంపెయిన్ 5.0 కార్యక్రమంలో సింగరేణి(Singareni) సంస్థ జాతీయ స్థాయిలో అత్యుత్తమ కంపెనీగా ఎంపికైంది. గురువారం సాయంత్రం కొత్త ఢిల్లీలో జరిగిన బహుమతి ప్రదానోత్సవం…

మంత్రికి ఊర‌ట‌.. కేసు వాప‌స్ తీసుకున్న నాగార్జున‌

Minister Konda Surekha Vs Film actor Nagarjuna:మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha)కు భారీ ఊరట ల‌భించింది. సినీ యాక్ట‌ర్ నాగార్జున(Film actor Nagarjuna) ఆమె మీద వేసిన పరువు నష్టం దావా వాపసు తీసుకున్నాడు. మంత్రి కొండా సురేఖ స్వయంగా…

మ‌హిళా కాంగ్రెస్ నాయ‌కురాలికి ప‌రోక్ష హెచ్చ‌రిక

''మేడం ఎక్క‌డ ఉన్నారు... మన నాయకుడు మీతో మాట్లాడిన కాల్ రికార్డింగ్ ఎలా బయటికి వచ్చింది. మీరు ఎవ‌రికి పంపారు. అది నాదాకా వచ్చింది. పీఏలకు డ‌బ్బులు ఇస్తార‌ని ఎవ‌రో చెబితే అది నిజం అయిపోతుందా..? మీరు ఆ రికార్డు ఎందుకు బయటికి ఇచ్చారు...? నేను…

సింగ‌రేణి స‌హ‌కారంతో సివిల్స్ కు 43 మంది

Rajiv Gandhi Civils Abhayahastam:తెలంగాణ నుంచి ఎక్కువ మంది సివిల్స్ కు ఎంపికై రాష్ట్రానికి పేరు, త‌ద్వారా రాష్ట్ర అభివృద్ధికి అండగా నిలవాలని ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం(Rajiv Gandhi Civils Abhayahastam) పథకం రెండో…

ఆసుప‌త్రిలో క్ష‌త‌గాత్రుల‌ను ప‌రామ‌ర్శించిన మోదీ

Prime Minister Modi: ఢిల్లీ కారు బాంబు పేలుడు బాధితులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) పరామర్శించారు. భూటాన్ పర్యటన ముగించుకుని ఢిల్లీకి చేరుకున్న మోడీ.. ఎయిర్ పోర్టు నుంచి నేరుగా లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆసుపత్రికి…