Browsing Category

తాజా వార్తలు

చుక్క నీరు కుడా వదులుకోం

కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటా సాధించి తీరాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యాయ నిపుణులను, ఇరిగేషన్​ ఇంజనీరింగ్​ అధికారులను అప్రమత్తం చేశారు. కృష్ణా జలాల వివాద ట్రిబ్యునల్​ ఎదుట తెలంగాణా ప్రభుత్వం అనుసరించాల్సిన వైఖరిపై…

దాడులు స‌రికాదు..

సమస్యలను సామరస్యంతో పరిష్కరించుకోవాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం క‌లెక్ట‌రేట్‌లో డీసీపీ ఎ.భాస్కర్ తో కలిసి దండేపల్లి మండలం దమ్మన్నపేట గ్రామ గిరిజనులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమస్యలను…

న‌లుగురిని మింగిన నీటి కుంట‌

Four people die after falling into a puddle:ఓ నీటి కుంట‌లో ప‌డి న‌లుగురు మృత్యువాత ప‌డ్డారు. గ్రామం మొత్తాన్ని విషాదంలో నింపిన ఈ ఘ‌ట‌న కొమురం భీమ్ జిల్లాలో చోటు చేసుకుంది. కొమురం భీమ్ జిల్లా వాంకిడి మండలం డాబా గ్రామంలోని నీటిగుంతలో పడి ఓ…

మ‌హిళ‌ల‌కు అండగా షీ టీమ్స్

బాధిత మహిళలకు పోలీస్ ఎల్లప్పుడూ అండగా అందుబాటులో ఉంటుందని భరోసా కల్పించాలని మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ సూచించారు. స్థానిక డీసీపీ కార్యాలయంలో శనివారం షీటీమ్, మహిళా పోలీస్ స్టేషన్, భరోసాసెంటర్ సిబ్బందితో సమీక్ష సమీక్షా సమావేశం…

కార్మికుల స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం చూపండి

Kalvkuntla Kavitha:సింగ‌రేణిలో కార్మికుల స‌మ‌స్య‌ల‌పై దృష్టి సారించి త‌క్ష‌ణ‌మే సానుకూల ప‌రిష్కారం చూపాల‌ని HMS గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ కోరారు. HMS గౌరవ అధ్యక్షురాలిగా ఎన్నికైన కవిత మొదటిసారి…

మావోయిస్టు అగ్ర‌నేత సుజాత‌క్క లొంగుబాటు

ఆమెపై 106 కేసులు.. కోటి రూపాయ‌ల రివార్డు... కేంద్ర క‌మిటీ స‌భ్యుల్లో ఏకైక మ‌హిళా నాయ‌కురాలు... దివంగత అగ్రనేత కిషన్‌జీ భార్య.. 44 ఏండ్లుగా పార్టీలో వివిధ హోదాల్లో ప‌నిచేసిన అనుభ‌వం... పోతుల క‌ల్ప‌న అలియాస్ సుజాత‌క్క పోలీసుల ఎదుట…

ద‌య్యాలు వేదాలు వ‌ల్లించిన‌ట్లే..

సింగ‌రేణి అవినీతి గురించి మాట్లాడటం అంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టేన‌ని INTUC సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ అన్నారు. సింగ‌రేణిలో పెద్ద ఎత్తున అవినీతి జ‌ర‌గుతోంద‌ని క‌విత చేసిన వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో ఆయ‌న స్పందించారు. మీరు గౌరవ అధ్యక్షురాలిగా…

యూరియా కోసం అర్థ‌రాత్రి నుంచి ప‌డిగాపులు..

యూరియా కోసం రైతులు రాత్రి,ప‌గ‌లు తేడా లేకుండా ప‌డిగాపులు ప‌డుతున్నారు. యూరియా వ‌స్తుందని తెలిస్తే చాలు... ఎన్ని గంట‌లైనా వేచి చూస్తున్నారు. కొమరంభీం జిల్లా కాగజ్‌నగర్‌ మండలం‌ జంబుగ రైతు వేదిక వద్ద రాత్రి నుండి యూరియా గురించి…

రైతుల‌కు యూరియా కొర‌త లేకుండా చేస్తాం

Minister Vivek: రైతుల‌కు యూరియా కొర‌త లేకుండా చేస్తామ‌ని రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ల‌క్ష్సెట్టిపేట పట్టణంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి మాట్లాడారు. తెలంగాణకు యూరియా లోటు రాకుండా చూడాలని…

కార్మికుల స‌మ‌స్య‌లు వెంట‌నే ప‌రిష్క‌రించాలి

BMS:సింగ‌రేణిలో కార్మికుల స‌మ‌స్య‌లు వెంట‌నే ప‌రిష్క‌రించాల‌ని BMS డిప్యూటీ జనరల్ సెక్రెటరీ పొన్నమనేని వేణుగోపాలరావు డిమాండ్ చేశారు. RG3, జనరల్ మేనేజర్ కార్యాలయం ఎదుట సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం ఆధ్వ‌ర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం…