Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
35 శాతం లాభాల వాటా చెల్లించాలి
Singareni:సింగరేణిలో 2024 -25 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన వాస్తవ లాభాలను ప్రకటించి వెంటనే లాభాలలో 35 శాతం చెల్లించాలని టీబీజీకేఎస్ అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం బెల్లంపల్లి ఏరియా గోలేటి CHP లో నిర్వహించిన గేట్…
ఫార్ములా-ఈ కేసు ఒక లొట్టపీసు కేసు
KTR: ఫార్ములా-ఈ కేసు ఒక లొట్టపీసు కేసు, అని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ విషయంలో తాను ఇక్కడే ఉంటానని, ఎవరైనా వచ్చి లై డిటెక్టర్ పరీక్ష చేసుకోవచ్చని ఆయన సవాలు విసిరారు. హైదరాబాద్కి ఫార్ములా-ఈ రేసు తీసుకురావడానికి తాను…
లంచం కోసం పీడించింది… దొరికినంక ఏడ్చేసింది…
ACB Raids:లంచం కోసం డిమాండ్ చేయడం.. ఆ తర్వాత కన్నీరు కార్చడం ఈ మధ్య అవినీతి అధికారులకు కామన్ అయిపోయింది.. ఓ వైపు ఏసీబీ దాడులు.. మరోవైపు అధికారుల లంచాలు మాత్రం ఆగడం లేదు. ఇన్ని రోజులు కేవలం పురుష అధికారులు మాత్రమే ఏసీబీకి…
ఆటో దొంగను పట్టించిన వాట్సప్ గ్రూప్
ఇంటి ముందు ఉన్న ఆటో దొంగతనానికి గురి కాగా, దానికి సంబంధించిన బాధితుడు వాట్సప్ గ్రూప్లో పోస్ట్ చేశాడు. అది పోస్ట్ చేసిన రెండు గంటల్లో దొంగతనానికి గురైన ఆటో పట్టుపడింది. అల్వాల్లో దొంగతనం జరగ్గా... ఆటో బంజారాహిల్స్లో…
యూరియా కోసం రైతుల ఆందోళన
Farmers' Concern for Urea:కొమురం భీం జిల్లా కాగజ్నగర్ లో రైతులు పెద్దఎత్తున ఆందోళన నిర్వహించారు. వర్షం పడుతున్నా లెక్కచేయకుండా రోడ్డుపై బైఠాయించారు. భట్టుపెల్లి చౌరస్తాలో యూరియా కోసం రైతులు రోడ్డు మీద ధర్నా చేయడంతో ఇరువైపులా భారీగా…
ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రారంభం
Vice President Election 2025:ఉపరాష్ట్రపతి ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైంది. కొత్త పార్లమెంట్ భవనంలో తొలిసారి ఎన్నిక జరుగుతోంది. 101 వసుధ హాల్లో ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమైన ఈ ఎన్నిక సాయంత్రం 5…
ఏటీఎం చోరీకి విఫలయత్నం
Failed ATM robbery attempt:ఏటీఎం చోరీకి విఫలయత్నం చేసిన అలారం మోగడంతో పారిపోయాడు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ఏటిఎంలో చోరీకి దొంగ ప్రయత్నం చేశాడు. కిసాన్ చౌక్…
బీజేపీ… కొత్త సైన్యం..
Telangana BJP:తెలంగాణ బీజేపీ కొత్త కమిటీ ఏర్పాటు చేస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆ కమిటీని రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్ర రావు ప్రకటించారు. ముగ్గురు ప్రధాన కార్యదర్శులు, ఎనిమిది మంది ఉపాధ్యక్షులతో కొత్త కమిటీని…
కలెక్టరేట్ లోకి చొచ్చుకెళ్లిన ఎమ్మార్పీఎస్ నాయకులు
MRPS leaders infiltrated the Collectorate:కాంగ్రెస్ ఎన్నికల సందర్భంగా దివ్యాంగులకు పెన్షన్ పెంచుతామని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని, ఆ మొత్తాన్ని పెంచాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్(MRPS) నేతలు ఆందోళనకు దిగారు. నేతల…
కవిత సస్పెన్షన్పై కేటీఆర్
KTR on Kavita's suspension:బీఆర్ఎస్ నుంచి తన సోదరి కవిత సస్పెన్షన్ అంశంపై భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తొలిసారి స్పందించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో మీడియా సమావేశం నిర్వహించిన…