Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ప్రహరీ కూల్చివేత
Cm Revanth Reddy:తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ప్రహరీని కూల్చివేశారు అధికారులు.. ఆయన సొంత గ్రామంలో రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ఆయన ఇంటి ప్రహరీ గోడను అధికారులు తొలగించారు. కొడంగల్ నియోజకవర్గంలో రూ. 8 కోట్లతో 4 కిలోమీటర్ల మేర రోడ్డు…
నాటు పడవ బోల్తా… ఒకరి గల్లంతు..
మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలో విషాదం చోటు చేసుకుంది. అన్నారం బ్యారేజ్ సుందరశాల వద్ద గోదావరినదిలో నాటుపడవ బోల్తా పడిన ఘటనలో ఒకరు గల్లంతయ్యారు. పొక్కూర్ లో నాటు పడవ తీసుకురావడానికి మహరాష్ట్ర సిరోంచ తాలుక మండలపూర్ కి చెందిన ఇద్దరు…
సుప్రీం కోర్టులో రేవంత్ రెడ్డికి ఊరట
సీఎం రేవంత్ రెడ్డిపై తెలంగాణ బీజేపీ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ సుప్రీం కోర్టు కొట్టివేసింది. కోర్టులను రాజకీయ పోరాటాలకు వేదిక చేసుకోవద్దంటూ స్పష్టం చేసింది. కేసు డిస్మిస్ చేసిన తర్వాత కూడా బీజేపీ తరఫు న్యాయవాది వ్యవహారాన్ని…
డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి
గుండెపోటు కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. కేవలం పెద్దవారికి మాత్రమే వచ్చే ఈ గుండెపోటు ఇప్పుడు చిన్నా.. పెద్దా తేడా లేకుండా అందరి ప్రాణాలు తీస్తోంది. ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ సైతం డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో చనిపోయాడు. హైదరాబాద్…
భర్తను చంపిన మూడో భార్య..
The third wife who killed her husband:ప్రియుడితో కలిసి భర్తను అతని మూడో భార్య హత్య చేసింది. మధ్యప్రదేశ్లోని అనుప్పూర్ జిల్లాలో ఓ వివాహేతర సంబంధం హత్యకు దారితీసింది. శవాన్ని మూటగట్టి బావిలో పడేయగా, మరుసటి రోజు అది రెండో భార్య…
గ్రహణం ఎఫెక్ట్… ఆలయాల మూసివేత
Eclipse effect... closure of temples:చంద్రగ్రహణం కారణంగా ఇవాళ (ఆదివారం) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని పలు ఆలయాలను మూసివేశారు. తిరిగి రేపు (సోమవారం) దేవస్థానాల సంప్రోక్షణ అనంతరం తెరుస్తామని ఆయా ఆలయాల అధికారులు తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని…
పాలస్తీనా జెండాలతో ముస్లిం యువకుల ర్యాలీ
మిలాద్ ఉన్-నబీ పర్వదినం సందర్భంగా ముస్లిం యువకులు నిర్వహించిన ర్యాలీలో కలకలం చోటు చేసుకుంది. కాకినాడ భానుగడి జంక్షన్ లో కొందరు పాలస్తీనా జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న కొన్ని కార్లపై పాలస్తీనా జాతీయ జెండాలను…
వినాయక నిమజ్జనంలో డీసీపీ
బెల్లంపల్లి పోలీస్ హెడ్క్వార్టర్స్లో నిర్వహించిన వినాయక నిమజ్జనం ఎంతో వైభవంగా నిర్వహించారు. అంతకుముందు వినాయక విగ్రహానికి మంచిర్యాల డీసీపీ ఎగ్గిడి భాస్కర్, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, హెడ్ క్వార్టర్స్ అడ్మిన్ సంపత్…
సాధారణ వ్యక్తిలా జనం వద్దకు సీఎం
Revanth Reddy:ఎలాంటి హంగూ ఆర్భాటం లేదు. ఎప్పుడూ ఉండే భద్రతా సిబ్బంది కూడా లేకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సామాన్యుడిలా వచ్చి గణనాథుల నిమజ్జన కార్యక్రమాన్ని పరిశీలించారు. ట్రాఫిక్ మళ్లింపులు, క్లియరెన్స్ లేకుండా పరిమిత సంఖ్యలో వాహనాలతో…
వెళ్లిరా మా తండ్రి… మళ్లీ రా…
Khairatabad Ganesh Nimajjanam: ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జనం లక్షలాది భక్తుల కోలాహలం మధ్య నిర్విఘ్నంగా కొనసాగింది. నిమజ్జనం కోసం అర్ధరాత్రి నుంచే ఏర్పాట్లు చేశారు. ముందుగా ఖైరతాబాద్ గణేషుడి వద్ద దర్శనాలను పూర్తిగా నిలిపివేశారు. ఆ…