Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
Local Bodies election: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. శనివారం అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. ఈ మేరకు స్థానిక ఎన్నికలపై కేబినేట్ నిర్ణయం…
గణపతి బప్పా మోరియా.. కావాలయ్యా యూరియా..
BRS Leaders Arrest : రాష్ట్రంలో యూరియా కొరతను నిరసిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. అసెంబ్లీ నుంచి అగ్రికల్చర్ కమిషనరేట్కు ర్యాలీగా వెళ్లారు. వ్యవసాయ శాఖ కమిషనర్కు వినతిపత్రం అందజేశారు. ఆ తరువాత అగ్రికల్చర్…
మంచిర్యాల, కాగజ్నగర్లో వందేభారత్కు హాల్టింగ్
Vande Bharat:నాగ్పూర్-సికింద్రాబాద్ మార్గంలో నడుస్తున్న వందేభారత్ రైలుకు మంచిర్యాల, కాగజ్నగర్లో హాల్టింగ్ కల్పిస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు సైతం జారీ చేసింది. ఈ రైలు ఇక్కడ ఆగడకపోవడంతో ప్రజల…
శభాష్… దుర్గాభవాని..
వర్షాలు, వరదలో జన జీవనం స్తంభించిపోతోంది. మరీ ముఖ్యంగా ఈ వరదల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంటలు నీట మునగడంతో కన్నీటి పర్యంతం అవుతున్నారు. దీంతో వరద నష్టం అంచనా వేసేందుకు ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది.…
ప్రజా పాలన ద్వారా ప్రజల సంక్షేమం..
MP Gaddam Vamsi Krishn: ప్రజల సంక్షేమానికి ప్రజా పాలన ద్వారా కృషి చేస్తున్నట్లు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సభ్యులు గడ్డం వంశీకృష్ణ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కాలేజ్ రోడ్డులో గల గోదావరి నది తీరంలో వరద నీటి పరిస్థితి, మాతా…
మంత్రి వివేక్ ఓడిపోయిండు..
Minister Vivek:ఇప్పుడు ఎమ్మెల్యే ఎన్నికలు లేవు.. ఎంపీ ఎన్నికలు అసలే లేవు.. మరి మంత్రి ఓడిపోవడం ఏంటని ఆలోచిస్తున్నారా...? ఓ సిమెంట్ ఫ్యాక్టరీకి జరిగిన ఎన్నికల్లో మంత్రి వివేక్ మద్దతు చెప్పిన వ్యక్తి ఓటమి పాలయ్యారు.. ఎన్నికలు…
దేవాపూర్ సిమెంట్ కంపెనీ ఎన్నికల్లో సత్యపాల్ విజయం
Satyapal wins Devapur Cement Company electionsL దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీ ఎన్నికల్లో కొక్కిరాల సత్య పాల్ విజయం సాధించారు. ఉత్కంఠభరితంగా సాగిన ఎన్నికల్లో ఆయన తన ప్రత్యర్థి విక్రం రావుపై 33ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.…
వేదాంత – మీనాక్షి పవర్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో ప్రారంభం
Vedanta’s Meenakshi Energy fully operational with 1000 MW capacity: దేశంలోనే ప్రసిద్ది చెందిన పవర్ ప్రాజెక్టులలో ఒకటి వేదాంత లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన మీనాక్షి ఎనర్జీ లిమిటెడ్ (MEL) 1000 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్ను…
ఆర్టీసీ బస్సులో దొంగతనం.. పోలీసుల తనిఖీలు
Theft in RTC bus.. Police checks:ఆర్టీసీ బస్సులో దొంగతనం జరగటంతో.. పోలీసులు వెంటనే తనిఖీ చేపట్టారు. కొమురం భీమ్ జిల్లా దహెగాం నుంచి మంచిర్యాల జిల్లా కేంద్రానికి వెళ్తున్న ఆర్టీసీ బస్సులో రూ..40,000 రూపాయలు దొంగతనం జరిగింది. దీంతో బాధితుడు…
ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సీఎం రేవంత్
CM Revanth Reddy:ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎల్లంపల్లి ప్రాజెక్టు చేరుకున్నారు. భారీ వరదల నేపధ్యంలో ఎల్లంపల్లికి వరద ఉదృతి పెరిగింది. 48 గేట్ల ద్వారా నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ నేపధ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే ద్వారా…