Browsing Category

తాజా వార్తలు

లారీ బోల్తా.. తప్పిన ప్రమాదం..

మొరం లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడటంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలో అదుపు తప్పి లారీ బోల్తా పడింది. బండల నాగాపూర్, పొచ్చెర గ్రామాల మధ్య రోడ్డు నిర్మాణం చేపడుతున్నారు. ఈ క్రమంలో మొరంలోడ్‌తో బండల్ నాగపూర్ నుంచి…

సింగ‌రేణి పైపుల లొల్లి..

Singareni:సింగ‌రేణిలో ఓ అధికారి ఇచ్చిన పైపులు లొల్లికి దారి తీస్తున్నాయి. ఆ వ్య‌వ‌హారంలో ప‌రిస్థితి కాస్తా సీరియ‌స్ అవ‌డంతో ఏం చేయాలో అర్థం కాక అధికారులు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. వివ‌రాల్లోకి వెళితే.. బెల్లంప‌ల్లిలో వినాయ‌కుడి మంట‌పం…

భార‌త్‌తో పెట్టుకోవ‌ద్దు

Nikki Haley Fires on Trump :"చైనా లాంటి శత్రు దేశానికి సుంకాల విషయంలో 90 రోజుల మినహాయింపు ఇచ్చి, బలమైన మిత్రదేశమైన భారత్‌తో సంబంధాలను చెడగొట్టుకోవడం సరికాదు.. అమెరికా విదేశాంగ విధానానికి ఏమాత్రం మంచిది కాదు. భారత్ ఒక వ్యూహాత్మక భాగస్వామి..…

గుండెపోటుతో త‌హ‌సీల్దార్ మృతి

Tahsildar dies of heart attack: త‌హ‌సీల్దార్ జ్యోతి ప్రియదర్శిని గుండెపోటుతో మ‌ర‌ణించారు. మంచిర్యాల కలెక్టరేట్ ప్రాంతంలో ఆమె నివాసం ఉంటున్నారు. ఇంట్లో మంగ‌ళ‌వారం రాత్రి పదిన్న‌ర ప్రాంతంలో గుండెలో నొప్పి రావ‌డంతో కుప్ప‌కూలిపోయారు.…

ఈవీఎంలు వద్దు… బ్యాలెట్ విధానం మళ్లీ తీసుకురండి

BRS team meets with the Central Election Commission: ఎన్నికల నిర్వహణలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (ఈవీఎం) వాడకంపై ప్రజల్లో తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, వాటి స్థానంలో తిరిగి బ్యాలెట్ పేపర్ల విధానాన్ని ప్రవేశపెట్టాలని బీఆర్ఎస్ డిమాండ్…

మంత్రి ప‌ద‌వి కోసం ఎవ‌రి కాళ్లు మొక్క‌ను..

Munugodu MLA Komatireddy Rajagopal Reddy:“వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్లకు, నాకంటే జూనియర్ల కు పదవులు ఇచ్చారు. నేను ఎవరి కాళ్లు మొక్కి పదవి తెచ్చుకోవాలనుకోవట్లేద“ని కాంగ్రెస్‌ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.…

బతికుండగానే చంపేశారు..

ఓ వృద్ధురాలి పేరిట భూమి ఉంది.. దానిపై కొంద‌రి క‌న్ను ప‌డింది.. ఇంకేముంది, దానిని క‌బ్జా చేసేందుకు ప్ర‌య‌త్నించారు. ఏకంగా ఆ వృద్ధురాలు చ‌నిపోయిన‌ట్లుగా ప‌త్రాలు సృష్టించి ఆ భూమిని కాజేశారు.. వివ‌రాల్లోకి వెళితే.. కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా…

నిజ‌మైన భార‌తీయుడు ఇలా మాట్లాడ‌డు

SC Slams Rahul Gandhi:నిజ‌మైన భార‌తీయుడు ఇలా మాట్లాడ‌డు.. 2 వేల కిలో మీటర్ల భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందా? మీకెలా తెలుసంటూ? కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. భారత భూభాగంపై రాహుల్ చేసిన వ్యాఖ్యలపై…

వెంటాడి.. వేటాడి చంపుతున్న‌రు…

Army killing terrorists in Jammu and Kashmir:కాశ్మీర్‌లో పహల్గామ్ ఉగ్రవాద దాడి జ‌రిగిన తర్వాత, భద్రతా దళాలు ఉగ్ర‌వాదుల‌ను ఏరివేస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ అంతటా ఆరు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో 21 మంది ఉగ్రవాదులను హతమార్చాయి. భారత సైన్యం, సెంట్రల్…

అవి రాజ‌కీయ క‌క్ష‌పూరిత బ‌దిలీలు..

Koppula Ishwar:సింగరేణిలో రాజ‌కీయ‌, క‌క్ష‌పూరిత బ‌దిలీలు జ‌రుగుతున్నాయని వాటిని వెంట‌నే నిలిపివేయాలని మాజీ మంత్రి, టీబీజీకెస్ ఇన్‌చార్జీ కొప్పుల ఈశ్వ‌ర్ అన్నారు. పెద్ద‌ప‌ల్లి జిల్లా గోదావరిఖని టీబీజీకేఎస్‌ కార్యాలయంలో నిర్వహించిన విలేక‌రుల…