Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
అంచనాలు లేకుండా వచ్చి సంచనాలు
Mahavatar Narsimha: ఆ సినిమా పట్ల ఎవరికి ఎలాంటి అంచనాలు లేవు.. కానీ సంచనాలు సృష్టిస్తోంది.. కలెక్షన్ల రికార్డులు సాధిస్తోంది. యానిమేటెడ్ చిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. కేవలం 8 రోజుల్లో 60.5 కోట్లు…
ఆదివారం కూడా బ్యాంకులు పని చేస్తాయి
Sunday No Holiday:ఆదివారం కూడా బ్యాంకులు పని చేయనున్నాయి. రైతులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం రైతులకు శనివారం పీఎం కిసాన్ స్కీమ్ కింద 20వ విడత నిధుల్ని విడుదల చేసింది. ప్రధాన మంత్రి…
పీఎం కిసాన్ డబ్బులు వచ్చేశాయ్
PM Kisan Kyc: కేంద్ర ప్రభుత్వం రైతులకు నేడు పీఎం కిసాన్ స్కీమ్ కింద 20వ విడత నిధుల్ని విడుదల చేసింది. ఉత్తర్ప్రదేశ్ వారణాసిలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ప్రధాని నరేంద్ర మోదీ అక్కడే నిధుల్ని విడుదల చేశారు. దీంతో లబ్ధిదారుల…
గని ప్రమాదంలో కార్మికుడి మృతి
Singareni Mine accident:మందమర్రి ఏరియా KK5 గనిలో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో యాక్టింగ్ SDL ఆపరేటర్ కార్మికుడు మృత్యువాత పడ్డాడు. కేకే5 గనిలో శుక్రవారం రెండో షిఫ్ట్లో ఈ ప్రమాదం జరగ్గా రాసపల్లి శ్రావణ్ కుమార్ (32) అనే కార్మికుడు మృతి…
హెచ్ఎంఎస్ నేతతో కవిత భేటీ
Kalvakuntla Kavitha:HMS యూనియన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, సింగరేణి కార్మిక నేత రియాజ్ అహ్మద్ తో ఎమ్మెల్సీ, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత భేటీ అవడం కలకలం రేపుతోంది. ఈ సమావేశం రహస్యంగా సాగినప్పటికీ దీనికి సంబంధించిన…
నీళ్ల దొంగలు మళ్లొస్తున్నరు..
BRSV State President Gellu Srinivas Yadav:కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్ర నాయకులు తెలంగాణ వైపు చూడాలంటే భయపడేవాళ్లు.. కానీ, ప్రభుత్వం మారింది.. చంద్రబాబు కన్ను గోదావరి నది మీద పడింది.. బనకచర్ల ప్రాజెక్టు ద్వారా మన నీళ్లను…
సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించండి
INTUC Secretary General Janak Prasad met the CM Revanth Reddy:సింగరేణి కార్మికుల సమస్యలు త్వరగా పరిష్కరించాలని INTUC సెక్రటరీ జనరల్, రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ జనక్ ప్రసాద్ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ రోజు…
ముఖ్యమంత్రి చేతికి కాళేశ్వరం నివేదిక
Kaleshwaram report handed over to Chief Minister:కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project)కు సంబంధించి న్యాయ విచారణ కోసం నియమించిన జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ (PC Ghose Commission Report) ప్రభుత్వానికి సమర్పించిన నివేదికను అధికారులు…
కిం కర్తవ్యం…?
TBGKS: తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డికి ప్రమోషన్ వచ్చింది.. ఆయన జూనియర్ ఆఫీసర్ ఈ-1 గ్రేడ్ అధికారిగా మారారు. ఇది సంతోషకరమైన వార్తనే.. కానీ, ఆయన ఇక నుంచి కార్మిక సంఘ నేతగా సమావేశాలు నిర్వహించడం…
తిరుమలలో రీల్స్ చేస్తే జైలుకే..
Tirumala :పరమపావన పుణ్యక్షేత్రం.. కోట్లాది మందికి పరమ పావన దివ్యక్షేత్రం.. అదే తిరుమల.. ఆ క్షేత్రాన్ని ఒక్కసారి దర్శిస్తే చాలు జన్మధన్యం అవుతుందనేది భక్తుల భావన.. అయితే, కొందరికి ఇవేమీ పట్టవు.. తమ దారి తమదే.. తమ లోక…