Browsing Category

తాజా వార్తలు

అభివృద్ధి పేరిట గుట్టలు మాయం

Nadipally Diwakar Rao:దండేపల్లి మండలం రెబ్బెనపల్లి, నెల్కీ వెంకటాపూర్లో అధికార పార్టీ నాయకులు కొండలు మాయం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు అన్నారు. దండేపల్లి మండలకేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దండేపల్లి మండలం…

200 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం

TSRTC:తెలంగాణ ఆర్టీసీ మరో మైలురాయి దాటింది. మ‌హాల‌క్ష్మి ప‌థ‌కం ప్ర‌వేశ‌పెట్టిన త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు ఆర్టీసీ బ‌స్సుల్లో 200 కోట్ల మంది మ‌హిళ‌లు ఉచిత ప్ర‌యాణం చేశారు. మహిళలు ఉచిత ప్రయాణ విలువ రూ. 6,700 కోట్లని అధికారులు వెల్ల‌డించారు.…

దేవాపూర్ సిమెంట్ ఎన్నిక‌లపై తీర్పు వాయిదా

Devapur Orient Cement: దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ ఎన్నిక‌ల‌పై హై కోర్టు తీర్పు మ‌ళ్లీ వాయిదా ప‌డింది. కార్మికశాఖ డిప్యూటీ కమిషనర్ రాజేశ్వరమ్మ సెలవుపై ఉన్నార‌ని అధికారులు కోర్టు కు వెల్ల‌డించారు. DCL సెల‌వు కార‌ణంగా చూపుతూ ఎన్నికలపై కార్మిక…

ఖ‌రీదైన బాటిళ్ల‌లో క‌ల్తీ మందు

Adulterated liquor: నలుగురు స్నేహితులు కలిసి దావత్‌ చేసుకుందామని రూ.వేలు పోసి మ‌ద్యం బాటిల్‌ కొన్నారు. సీల్‌ ఓపెన్‌ చేసి, మూత విప్పి ఒక పెగ్గు పోసుకొన్నారు. ఒక్క బుక్క తాగగానే చీప్‌ లిక్కర్‌ మాదిరిగా వాసన, ఘాటు రావడంతో అవాక్కయ్యారు. ఎంతో…

ఉపరాష్ట్రపతి రాజీనామా

Vice President resigns:ఉపరాష్ట్రపతి జగదీప్ దన్ఖడ్ తన పదవికి రాజీనామా చేశారు. అనారోగ్య కారణాల వల్ల రాజీనామా చేసినట్టు వెల్లడించారు. రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపారు. 2022 జులైలో జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో దన్ఖడ్ విజయం…

ఉపరాష్ట్రపతి రాజీనామా

Vice President resigns:ఉపరాష్ట్రపతి జగదీప్ దన్ఖడ్ తన పదవికి రాజీనామా చేశారు. అనారోగ్య కారణాల వల్ల రాజీనామా చేసినట్టు వెల్లడించారు. రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపారు. 2022 జులైలో జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో దన్ఖడ్ విజయం…

దిగొచ్చిన స‌ర్కార్

G.O. 49:కొద్ది రోజులుగా ఆదివాసీల ఆందోళ‌న‌ల‌కు కార‌ణ‌మైన జీవో 49 నిలుపుదల చేస్తూ తెలంగాణ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు ఉత్త‌ర్వులు సైతం జారీ చేసింది. ఆదివాసీల్లో అనుమానాలు నెల‌కొన్న నేప‌థ్యంలో స‌ర్కారు ఈ నిర్ణ‌యం తీసుకుంది.…

విద్యార్థినుల ఆరోగ్యం నిలకడగా ఉంది

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన బాలికల వసతి గృహంలో చదువుతున్న ఇద్దరు విద్యార్థినిలు అస్వస్థతకు గురికావడంతో వారిని ఆసుపత్రిలో చేర్పించి వైద్య సేవలు అందిస్తున్నామని, వారి ఆరోగ్యం నిలకడగా ఉందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. జిల్లా…

ప్ర‌క్షాళ‌న జ‌రిగేనా..?

టీబీజీకేఎస్‌లో ప్ర‌క్షాళ‌న జ‌రుగుతుందా..? అవినీతి నేత‌ల‌ను దూరం పెడ‌తారా...? బీఆర్ఎస్ పుట్టిముంచిన నేత‌ల‌ను ఇంకా కొన‌సాగిస్తారా..? నేత‌ల‌పై కార్మికుల‌కు ఉన్న ఆగ్ర‌హాన్ని త‌గ్గిస్తారా..? ఆ నేత‌ల‌ను దూరం పెట్ట‌క‌పోతే యూనియ‌న్ కార్మికుల‌కు…

కొన‌సాగుతున్న ఆదివాసీల బంద్‌

G.O. No. 49:టైగర్ కన్జర్వేషన్ రిజర్వు జోన్ జీవో 49(G.O. No. 49) ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలంటూ (Cancellation) ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో ఆందోళ‌న‌లు కొన‌సాగ‌తున్నాయి. దానిలో భాగంగా ఆదివాసీలు సోమ‌వారం బంద్ కు పిలుపునిచ్చారు. బంద్…