ఎనిమిది నెమళ్లు మృతి
![](https://naandinews.com/wp-content/uploads/2022/01/WhatsApp-Image-2022-01-28-at-2.54.50-PM-750x430.jpeg)
వరంగల్ : వరంగల్ జిల్లాలో ఎనిమిది నెమళ్లు మృతి చెందడం కలకలం సృష్టించింది. పర్వతగిరి మండల శివారు దేవిలాల్ తండ లో ఈ నెమళ్లు మరణించిన విషయం వెలుగులోకి వచ్చింది. విషగులికలు కలిసిన నీళ్లను తాగి ఈ ఎనిమిది నెమళ్ళు మృతి చెందినట్లు భావిస్తున్నారు. దీనిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.