నేడు పార్టీ ప్లీనరీ సమావేశం

6 వేల ప్రతినిధులు హాజరు

ఈ నెల 25 న హైదరాబాదు మాదాపూర్ HICC లో టిఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశం….

రేపు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్న ప్లీనరి

2018 లోమేడ్చల్ జిల్లా కొంపల్లిలో జరిగిన ప్లీనరి….

6 వెల మంది ప్రతినిధులు హాజరు…

భారీ స్దాయీలో ఏర్పాట్లు..

వేదికపై 3 ,వందల మందికి ఏర్పాట్లు…

33 రకాల వంటలు..

పోటో ఎగ్జిబిషన్, ప్రతినిధుల కౌంటర్లు ఏర్పాటు…

ప్లీనరీ జరుగుతున్న చుట్టూ ప్రక్కలా పెద్ద ఎత్తున ప్లెక్సీలు,కౌటౌట్లు …

సైబరాబాద్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో పోలీసు బందోబస్తూ

Get real time updates directly on you device, subscribe now.

You might also like