ఫ్లాష్.. ఫ్లాష్.. మంచిర్యాల లో కారు దగ్ధం
![](https://naandinews.com/wp-content/uploads/2022/06/Screenshot_2022-06-28-22-13-25-13_6012fa4d4ddec268fc5c7112cbb265e7-750x430.jpg)
మంచిర్యాల జిల్లా ముల్కల్ల వద్ద జరిగిన ప్రమాదంలో ఒక కారు దగ్ధం అయింది. ముల్కల పత్తి మిల్లు వద్ద రోడ్డు పైనే కారు దగ్ధం అయ్యింది. షార్ట్ సర్క్యూట్ తో దగ్ధమైనట్టు స్థానికులు వెల్లడించారు. కారు కరీంనగర్ కు చెందినట్లు అనుమానిస్తున్నారు.